Home Search
మెరుగైన ఫలితాలు - search results
If you're not happy with the results, please do another search
అన్ని రంగాల్లో మనం ముందున్నాం
హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు...
ఇన్నోవేషన్ల మాగాణం తెలంగాణ
సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధించాలి అంటే వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకుని ముందుకు పోవాలి అంటే నవకల్పనలు ఎంతగానో దోహదపడతాయి. దీని ద్వారా దేశం ఎదుర్కొంటున్న ఎన్నో...
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేత
దేశంలోనే అత్యధికంగా ఆశా కార్యకర్తలకు రూ.9750/- వేతనం
6 నెలలో జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు 50%కు తగ్గించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ...
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత
9 లక్షలు సిసిటివిలతో నిఘా
ఎఫ్టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర...
హెచ్చుతగ్గులు ఉంటాయ్..
జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం
పలు కంపెనీల క్యూ4 ఫలితాలు
వచ్చే వారం మార్కెట్పై నిపుణులు
న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్ఫ్రైడే రెండు...
బాల్యంలోనే ఎక్కువమంది వినికిడి కోల్పోతున్నారు…
హైదరాబాద్ : దేశంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లలో ఇద్దరు, ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్నప్పుడు, బాల్యంలో ఇంకా ఎక్కువమంది వినికిడి కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్లలో మాట్లాడటం...
కార్పొరేట్ స్థాయిలో నిమ్స్ వైద్యం
త్వరలో నిమ్స్లో రోబోటిక్ సర్జరీ సేవలు
హైరిస్క్ గర్బిణీ స్త్రీల కోసం నిమ్స్కు అటాచ్డ్ గా 200 పడకల ఆసుపత్రి
45 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్,
కొత్తగా 120 వెంటిలేటర్లు సిద్దం
ఆయా విభాగాలకు...
అజయ్ చొరవతో ఆర్ టిసికి పూర్వవైభవం
మూడు నెలల్లో 359 బస్సుల పునరుద్ధరణ
కొత్త రూట్లకు 151 బస్సులు కేటాయింపు nపెరిగిన ట్రిప్పులు 1,934
ప్రయాణికుల వినతులు తక్షణం పరిష్కారం nప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం
దశాబ్ధాలుగా నిలిచిన గ్రామాలకు బస్సుల పునరుద్ధరణ
మన...
మార్పులతో మళ్లొస్తా
ఎపిలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ
సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు:
ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన
త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు
ప్రవేశపెడతాం ః ఎపి సిఎం జగన్
సాంకేతిక సమస్యలు చాలా...
ఆర్టిసిలో క్యూఆర్ కోడ్కు మంచి స్పందన
సంస్థలో పాదర్శక సేవలకు అవకాశం
కోవిడ్ సమయంలో
ప్రయాణికులకు, సిబ్బందికి భరోసా
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగ ఆర్టిసి అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే....
ఈసారి సత్తా చాటుతాం: డేవిడ్ హస్సీ
దుబాయి: యుఎఇ వేదికగా జరుగనున్న ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో శుభ్మన్ గిల్, నితీశ్ రాణా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని కోల్కతా నైట్రైడర్స్ టీమ్ మెంటార్ డేవిడ్ హస్సీ జోస్యం చెప్పాడు....
కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ
సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు
ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా
తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం
జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం
అప్రతిహత వృద్ధిలో...
పతకాలతో తిరిగి రావాలి: భారత క్రీడాకారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్...
భారత షట్లర్లకు మంచి ఛాన్స్!
సింధు, ప్రణీత్లకు అనుకూల డ్రా
న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత షట్లర్లకు అనుకూల డ్రా లభించింది. దీంతో స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సాయి ప్రణీత్లు సులువుగా...
కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం
ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు
రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు...
లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతా
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టాభద్రుల తెజస అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం
మన తెలంగాణ/హైదరాబాద్ : లక్ష్యానికి గురిపెట్టా.. విజయం సాధించి తీరుతానని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ తెజస ఎంఎల్సి...
ఆమెకు నా సలాం
నా జీవితంలో, అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించిన మహిళలు వీరే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ అంతరంగం
బాలికలు, బాలురను సమానంగా చూసే కుటుంబంలో నేను పెరిగాను. కాదు..కాదు.. వాస్తవానికి బాలికలు, బాలురకన్నా అధిక...
జూలై 3న జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష
ఈసారి కూడా 2.50 లక్షల మందికే అనుమతి
నాలుగు విడతల జెఇఇ మెయిన్ తర్వాత
అడ్వాన్స్డ్కు టాప్ 2.50 లక్షల మంది ఎంపిక
ఒకటి రెండు రోజుల్లో తొలి జెఇఇ మెయిన్ ఫలితాలు..?
హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
విస్తరిస్తున్న వింతవ్యాధి..
విస్తరిస్తున్న వింతవ్యాధి
ఏలూరు టు గుంటూరు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అంతు చిక్కని వింత వ్యాధి క్రమంగా గుంటూరు జిల్లాకు విస్తరించింది. ఈక్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతవ్యాధి కారణంగా పలువురు స్పృహ...