Home Search
మెరుగైన ఫలితాలు - search results
If you're not happy with the results, please do another search
జూలై 3న జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష
ఈసారి కూడా 2.50 లక్షల మందికే అనుమతి
నాలుగు విడతల జెఇఇ మెయిన్ తర్వాత
అడ్వాన్స్డ్కు టాప్ 2.50 లక్షల మంది ఎంపిక
ఒకటి రెండు రోజుల్లో తొలి జెఇఇ మెయిన్ ఫలితాలు..?
హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
విస్తరిస్తున్న వింతవ్యాధి..
విస్తరిస్తున్న వింతవ్యాధి
ఏలూరు టు గుంటూరు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అంతు చిక్కని వింత వ్యాధి క్రమంగా గుంటూరు జిల్లాకు విస్తరించింది. ఈక్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతవ్యాధి కారణంగా పలువురు స్పృహ...
ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి
మంత్రి ఆళ్ల నానితో సమీక్ష
కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని...
ఏలూరులో వింత వ్యాధి
250 మందికి ఆసుపత్రులలో చికిత్స
ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం
వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్
మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా...
మరో తిరోగమనం!
దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
లక్షా 90 వేలు దాటిన కరోనా…
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 90వేలు దాటాయి. మంగళవారం 55,359 మందికి పరీక్షలు చేయగా 2103 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 298 మంది ఉండగా ఆదిలాబాద్లో 24, భద్రాద్రి...
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
రైతు చేతికి అధికారం లభిస్తుంది
కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి చెందిన రెండు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం...
సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
తెలంగాణ రాష్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం
కృష్ణాజలాల చట్టబద్ధ హక్కులపై ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది
కరోనా రోగుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు ఇక ముందు కొనసాగుతాయ్
సిటీ...
కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం
విజయవాడలో ఘటన 13మంది మృతి
ప్రమాద ఘటనపై ప్రధాని ఫోన్ మృతుల
కుటుంబాలకు రూ.50లక్షల సాయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రైవేట్ కొవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో...
రికవరీలో భేష్
రికవరీలో దేశంలో రెండో స్థానం
రాష్ట్రంలో వేగంగా కోలుకుంటున్న కోవిడ్ బాధితులు
మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు వెల్లడి
హోం ఐసోలేషన్లోనూ ఢిల్లీ తర్వాత మన దగ్గరే ఎక్కువ మంది
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రికవరీ రేట్(కోలుకుంటున్న వారి...
శ్రీశార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు
మేషం -----ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-1
వీరికి సంవత్సరమంతా గురుడు, సెప్టెంబర్ 23 వరకు రాహువు యోగదాయకులు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ప్రారంభం నుంచి అన్ని విధాలా అనుకూల సమయమే. ఏ కార్యక్రమం...
బాధ్యులపై చర్యలు
గాంధీ ఆసుపత్రి ఘటనలపై మంత్రి ఈటల గరం
అధికారులపై ఆగ్రహం
జరిగిన ఘటనలు ఎంత మాత్రం మంచివి కాదు
డాక్టర్ స్థాయిలో వసంత్కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదు
కమిటీలు వేసి నివేదికలు రప్పిస్తాం, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ...
గాంధీలో అక్రమాలపై సర్కారు సీరియస్
హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ...
మోడీ, అమిత్షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’
హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...
ఫిబ్రవరి 10లోగా ఆర్టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ
సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..!
ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం
రవాణా శాఖా మంత్రి పువ్వాడ
కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ...
బడి చదువుల్లో వెనుకబడి ఎంతకాలమిలా?
దాదాపు ఇరవై ఐదు శాతం పిల్లలకు వయసుకు తగిన విద్యా నైపుణ్యాలు లేవు. ఆరు సంవత్సరాల లోపు వయసు కల పిల్లలలో కేవలం 37 .4 శాతం మంది మాత్రమే కనీసం అక్షరాలను...
కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!
అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న
అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...