Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు...
చాటింగ్తో.. చీటింగ్
హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలే టార్గెట్
60 మంది నుంచి రూ.4 కోట్ల వసూలు
నిందితుడి అరెస్ట్...రిమాండ్
హైదరాబాద్: ఇస్ట్రాగ్రామ్ వేదికగా 60 మంది అమ్మాయిలకు వల వేసి రూ.4కోట్లు వసూలు చేసిన చీటర్ వంశీకృష్ణను హైదారబాద్...
11 మందిని వివాహమాడిన నిత్య పెళ్లికొడుకు
కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని ఇద్దరు బాధిత మహిళల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏకంగా ఓ వ్యక్తి 11 మందిని వివాహమాడాడు. అంతే కాదు వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని...
చీప్ పేరుతో ఛీటింగ్
సోషల్ మీడియా వేదికగా మోసాలు
ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా వినని వినియోగదారులు
ఖరీధైన వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటే నమ్ముతున్న బాధితులు
గతంలో ఓఎల్ఎక్స్.....ఇప్పుడు ఇన్స్టాగ్రాం
హైదరాబాద్: ఖరీదైన వస్తువుల పట్ల పలువురికి ఉన్న క్రేజీని సొమ్ము చేసుకుంటున్నారు...
ఆశచూపి.. దోచేస్తున్నారు
సామాన్యులే టార్గెట్గా మోసాలు
హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది....
లోన్ యాప్ సంస్థలపై ఇడి కొరడా
నాలుగు సంస్థలకు చెందిన రూ. 86కోట్ల జప్తు
మనతెలంగాణ/హైదరాబాద్: లోన్యా ప్ కేసులో నగరంలోని కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్ లిమిటెడ్ సంస్థలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి రూ.86.65 కోట్లను...
త్వరలో గ్రూప్-4
ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండండి
317 జిఓను రద్దు చేయాలన్న ప్రతిపక్షాల అందోళన సరికాదు
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందు...
డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తాం
సిద్ధిపేట : పొన్నాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ...
యాదాద్రిలో ఏడుగురు నకిలీ బాబాల అరెస్ట్
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ బాబాల ముఠా గుట్టు రట్టైంది. రాజస్థాన్ కు చెందిన ఏడుగురు నకిలీ బాబాలను భువనగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం...
బ్యాంక్ మోసాలు తగ్గాయ్
తగ్గిన రూ.100 కోట్లకు పైన కుంభకోణాలు
202122లో రూ.41 వేల కోట్లకు
న్యూఢిల్లీ : దేశంలో బ్యాంకింగ్ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ.100 కోట్లకు పైగా మోసాల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. 2020-21లో రూ.1.05 లక్షల...
మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ...
బిజెపి గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి..
మన తెలంగాణ/హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశర రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ లేదా బిజెపిల్లో చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో...
దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
92 శాతం సన్న, చిన్నకారు రైతులే
రైతుబంధు అందుకుంటున్న
బడాబాబులు తక్కువే
రెండోరోజు 36లక్షల మంది ఖాతాలకు నిధులు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు...
లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68...
ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం… లక్షద్వీప్ ఎంపీ బంధువుపై సీబిఐ కేసు ?
న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎన్సిపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్ రజాక్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసును నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం...
అధికారం అప్పగిస్తే దేశాన్ని ప్రమాదంలో పడేశారు
వాట్సప్ యూనివర్శిటీ కేంద్రంగా అసత్య ప్రచారం
గుజరాత్ నమూనాతో బిజెపి నయవంచన
తెలంగాణ గొంతు నులిమేందుకు కేంద్రం కుట్రలు
దేశ ప్రజలు తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారు
రెడ్కో చైర్మన్ గా సతీష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు
హైదరాబాద్...
వ్యక్తిగత స్వేచ్ఛపై కోర్టులు త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలి : సుప్రీం
న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశాలపై కోర్టులు ఆయా కేసుల మెరిట్స్ బట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ కోర్టు జూన్ 2న...
‘మహా’ సంక్షోభం
22మంది ఎంఎల్ఎలతో శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు
షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్..
బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్నాథ్ షరతు
కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే
శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే...
మంథని అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: మంత్రి హరీశ్ రావు
మంథని: మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్,...