Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
దర్యాప్తులో ‘శిల్పా’ దాటవేత ధోరణి
నిధుల తరలింపుపై పెదవి విప్పని వైనం
రెండో రోజు ముగిసిన కస్టడి
హైదరాబాద్: అధిక వడ్డీల పేరిట వసూళ్లకు పాల్పడిన శిల్పాచౌదరి కేసులో ఆ డబ్బును ఎక్కడికి తరలించారు, కొనుగోలు చేసిన స్థిరచరాస్థుల వెనుక మీ...
ఇడి ముందు రెండో రోజూ హాజరైన నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, ఇతరులు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్(36) గురువారం వరుసగా రెండో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ముందు హాజరైంది. ఆమె ఇడి కార్యాలయంలో ఎనిమిది గంటలు...
క్రూడాయిల్ ధర తగ్గినా..!
2021 నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు, డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు...
మా భూములు మాకివ్వండి
ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో జమున హాచరీస్ బాధిత రైతుల గోడు
మెదక్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటల్లోని 130 సర్వే నెం. రైతులు
తాము ఎవరికీ...
శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలతో పట్టుబడ్డ 44 మంది మహిళలు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో 44 మంది మహిళలు నకిలీ వీసాలతో పట్టుబడ్డారు. మంగళవారం కువైట్కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన 44 మంది మహిళల వద్ద నకిలీ వీసాలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్...
నేను ఎక్కడికి పారిపోలేదు: శిల్ప
హైదరాబాద్: తాను ఎక్కడికి పారిపోలేదని శిల్పచౌదరీ తెలిపారు. రెండో రోజు శిల్ప చౌదరీనిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు విషయాలను పోలీసులకు వివరించారు. ఆరుగురు దగ్గర నుంచి తాను రుణాలు తీసుకున్నానని,...
క్రెమిస్ట్రీ పబ్ కుక్పై అత్యాచారం కేసు
వివాహం చేసుకుంటానని మోసం
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
హైదరాబాద్: యువతితో సహజీవనం చేసి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కెమిస్ట్రీ పబ్ కుక్పై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు....
నకిలీ ఎస్బిఐ కాల్ సెంటర్
14 మంది అరెస్టు, దేశవ్యాప్తంగా 195 కేసులు, కోట్లాది రూపాయలకు టోపీ
మన తెలంగాణ/హైదరాబాద్: క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని చెప్పి వివరాలు తీసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను...
రుణాల పేరుతో ఛీటింగ్
నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు
55మందిని ముంచిన నిందితులు
అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ : రుణాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
కిట్టీ పార్టీలతో కోట్లకు టోపీ
బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి, శ్రీనివాస్ దంపతుల అరెస్టు
రూ.20 నుంచి 25 కోట్ల వరకు మోసం ధనిక
కుటుంబాల పిల్లలు, కోడళ్లే టార్గెట్ 10ఏళ్లుగా
సాగుతున్న దందా రూ.1.05కోట్లు ఇచ్చిన...
లేడీ కిలాడీ…. రూ.200 కోట్లకు టోపీ
shilpa chowdary
హైదరాబాద్: ఓ లేడీ కిలాడీ ఏకంగా రూ.200 కోట్ల మోసానికి పాల్పడింది. ఈ లేడీ కిలాడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన శిల్పా చౌదరి ఓ వ్యాపారవేత్తగా చలామణి...
నాలుగు నెలల పాటు ఉచిత బియ్యంతో పేదలకు ఊరట
డిసెంబర్ నుంచి మార్చి వరకు పంపిణీపై నగరవాసుల హర్షం
గత ఏడు నెలల నుంచి మూడు పుటలా భోజనం చేస్తున్నామని వెల్లడి
కొత్త డీలర్లను నియమించాలని కోరుతున్న డీలర్ సంఘాల నాయకులు
నగర పేదలకు కేంద్ర ప్రభుత్వం...
వ్యసనాలకు బానిసగా మారి నేరాల బాట
బెట్టింగ్లో పాల్గొంటు అప్పుల పాలు
ఉద్యోగం పోగొట్టుకుని, భార్యతో కలిసి మోసాలు
వివాహం చేసుకుంటానని కోటి రూపాయలు తీసుకున్న దంపుతులు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: వివాహం చేసుకుంటానని నమ్మించి కోటి రూపాయలు తీసుకుని మోసం చేసిన...
కెవైసితో సైబర్ నేరస్తుల ఛీటింగ్
కెవైసితో వరుసగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్బిఐ
సైబర్ నేరస్థులు అమాయకులైన వారికి కెవైసి అప్డేట్ చేయాలని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు చెప్పిన మాటలు విని...
సోయి లేని బండి మాటలు
అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి...
ఆర్బిఎల్ కథ ముగియలేదు…
ఇంకా ఉంది... వందల్లో బాధితులు
క్రెడిట్ కార్డుల పేరుతో దోచుకున్న నిందితులు
వేటాడుతున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ : క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య పెరుగుతుండడంతో సైబర్ నేరస్థుల కన్నువారిపై పడింది. బ్యాంక్లో...
బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీపార్వతి
మనతెలంగాణ/హైదరాబాడ్ : దివంగత ఎన్టిఆర్ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని ఎపి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
ఆర్బిఎల్ నకిలీ కాల్ సెంటర్…
స్పూఫింగ్ కాల్స్ చేస్తున్న నిందితులు
బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం
ఢిల్లీ, మధ్యప్రదేశ్లో కాల్ సెంటర్లు
క్రెడిట్ కార్డు పేరుతో ఛీటింగ్
దేశవ్యాప్తంగా రూ.3 కోట్లు కొట్టేసిన నిందితులు
16మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన...