Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
కల్వకుంట్ల కవితకు దారిపొడుగునా స్వాగతం
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత 90 శాతం మెజారిటీతో గెలవనుందనే ధీమా టిఆర్ఎస్ వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం టిఆర్ఎస్ అధిష్టానం ఈ అంచనాకు...
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతీ, యువకులకు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి పులువురిని మోసం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు నల్లగొండ టూటౌన్ సిఐ నిగిడాల సురేష్ తెలిపారు. నలుగురు వ్యక్తుల...
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ బెటర్
అధికారుల సమీక్షలో
మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు....
నకిలీ ఆర్మీ అధికారి అరెస్టు
హైదరాబాద్: అమాయకులను బెదిరిస్తూ, కిడ్నాప్ చేస్తున్న నకిలీ ఆర్మీ అధికారి,అతడికి సహకరిస్తున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆర్మీ యూనిఫార్మ్, మూడు గన్నులు, నాలుగు...
భరత్పూర్ సైబర్ దొంగలు దొరికారు
హైదరాబాద్: ఆర్మీ అధికారులమని చెప్పి ఓఎల్ఎక్స్లో వేదికగా నేరాలు చేస్తున్న భరత్పూర్ సైబర్ నేరస్థులు ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు,...
లూడోలో ఓడించాడని తండ్రిపై ఫిర్యాదు
భోపాల్: కరోనా లాక్ డౌన్ లో బాగా ఫేమస్ అయిన లూడో గేమ్ ఓ తండ్రికూతుర్ని కోర్టుకు లాగింది. లూడో గేమ్ లో తండ్రి తనను ఓడించాడని కూతురు కోర్టును ఆశ్రయించిన సంఘటన...
యువతిపై లైంగిక దాడి…. ఎస్ఐపై కేసు నమోదు
వరంగల్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన ఎస్ఐపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు సదరు ఎస్ఐ దుర్గం మహేందర్పై కేసు నమోదు చేశారు. రెండు...
గూగుల్ ప్రతినిధులతో సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: గూగుల్ సంస్థ ప్రతినిధులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గచ్చిబౌలిలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమావేశమయ్యారు. గూగుల్ సంస్థ ప్రాడక్ట్ అండ్ లిటిగేషన్ కౌన్సిల్(నోడల్ ఆఫీసర్) గీతాంజలి దుగ్గల్, సునీత...
ప్రేమ పేరుతో నయవంచన
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేయడంతో బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం... వనస్థలిపురం, హస్తినాపురానికి చెందిన ఆకురి గీత(23) స్థానికంగా...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
నిత్య పెళ్లి కూతురు… భార్య లేని తాతయ్యలే టార్గెట్
భార్య చనిపోయిన మగవాళ్లు కనిపిస్తే చాలు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటుంది. అదును చూసి ఇంట్లో నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులతో పారిపోతుంది. ఈ కిలాడి ఏకంగా ఇప్పటి వరకు పది మంది...
జీవితం జీవించడానికే
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం -2020 ఇచ్చిన నినాదం ‘వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్’. జాతీయ నేర రికార్డుల సంస్థ ( ఎన్సిఆర్బి) - 2019 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో...
ఎస్ఆర్ నగర్ మాజీ ఇన్స్స్పెక్టర్పై ఎసిబి కేసు
హైదరాబాద్: పలు ఆరోపణలతో సస్పెండైన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్స్పెక్టర్ మురళీకృష్ణపై ఎసిబి అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. తాను పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్...
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సైబర్ నేరస్థులు. వారి చేతిలో మోసపోయిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం...
గప్ చిప్ గా గ్యాంబ్లింగ్
పెట్రోల్ బంక్ల్లో మోసాల ముఠా గుట్టురట్టు
లీటర్ పెట్రోల్కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు
హైదరాబాద్:...
ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
నర్సును బెదిరించిన ఇద్దరిపై కేసు
హైదరాబాద్: డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఓ నర్సు రాయదుర్గం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సుగా పనిచేస్తున్న రంగమ్మ గత ఏడాది రాజేశ్కు రూ....
రెండో భార్య నగ్న వీడియోలు తీసి…..
విజయవాడ: మొదటి భర్త మోసం చేయడంతో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమె దగ్గర ఉన్న నగలు డబ్బులు...
అవ్యవస్థీకృత రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్రం
బానిసలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర
కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆరోపణ
న్యూఢిల్లీ: దేశంలోని అవ్యవస్థీకృత రంగ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, దేశ ప్రజలను కట్టుబానిసలుగా మార్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్...
తెలంగాణ మాండలిక మాగాణం యశోదారెడ్డి కథాగానం
బహుముఖ ప్రజ్ఞతో సాహితీ యాత్రను కొనసాగించి తెలంగాణ యాసకు, తెలుగు భాషకు పట్టం కట్టిన తెలంగాణ తొలితరం రచయిత్రి పాలమూరు మట్టి బిడ్డ పాకాల యశోదా రెడ్డి. వీరు 8 ఆగష్టు 1929లో...