Home Search
యువత మత్తు - search results
If you're not happy with the results, please do another search
అసాంఘిక కార్యకలాపాలను అధికారులు అరికట్టాలి
మధిర : మధిర పట్టణంలో గత కొంత కాలంగా గంజాయిని విచ్చలవిడిగా వాడుతూ మత్తులో యువత జోగుతుందని కొందరు స్వార్ధపరులు ఆర్ధికంగా బలపడటానికి మధిర కేంద్రంగా చేసుకొని ఇటువంటి నీచకార్యక్రమాలకు పాల్పడుతున్నారని అటువంటి...
పిఎంఆర్ ట్రస్టు సేవలకు రాజకీయాలతో సంబంధం లేదు
రినీష్రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు
సెప్టెంబరులో సామూహిక వివాహాలు జరిపిస్తాం
ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వెల్లడి
తాండూరు: పిఎంఆర్ ట్రస్టు ఆద్వర్యంలో చేస్తున్న సేవా కా ర్యక్రమాలకు రాజకీయాలతో సంబంధం లేదని...
నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ముగ్గురు బలి
ఫరూఖ్నగర్: నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ముగ్గురి ప్రాణాలు బలైన ఘటన షాద్నగర్ పట్టణ పరిధిలోని అనూస్ కూడలిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. షాద్నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల...
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
కోనరావుపేట: గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.దీనిపై గురువారం కోన రావుపేట పోలీస్ స్టేషన్ లో చందుర్తి సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ.రమాకాంత్ విలేకరులతో సమావేశం మాట్లాడుతూ కోనరావుపేట మండలం నాగారం...
హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది: అక్బరుద్దీన్
హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల సంస్కృతి(డ్రగ్స్ కల్చర్) పెరుగుతోందని ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ నగరంలో కోట్లాది రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. దీనిని...
విజయానికి బాట ‘చైతన్య స్పూర్తి’
ఒక అక్షరం ఎంతో మంది ఆలోచనా విధానాన్ని మార్చి విజయ పథంలో నడిపించటానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలుపుటకు చిరునామా ‘ చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు.‘ మన చుట్టూ నిత్యం జరుగుతున్న అనేక...
హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
25 బాక్స్ల ఆయిల్ స్వాధీనం
పరారీలో మరో నిందితుడు
హైదరాబాద్: నిషేధిత హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు....
ఆరోగ్యమే అసలైన సంపద
మద్యం తాగే అలవాటు సరదాగా మొదలవుతుంది. తర్వాత అది అలవాటుగా మారుతుంది. అప్పుడు మన శరీరంలో ఉత్పత్త అయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తుంది. చివరకు పూర్తిగా బానిసను...
బైక్ను ఢీకొట్టి…. మృతదేహంతో 18 కి మీ ప్రయాణించిన కారు
అమరావతి: బైక్ను కారుతో ఢీకొట్టి అనంతరం వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు...
హైద్రాబాద్ శివార్లలో డ్రగ్స్ పరిశ్రమ
ఇంటర్ పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన డిసిఎ అధికారులుఐడిఎ బొల్లారంలో డ్రగ్స్ కలకలం
పిఎస్ఎన్ మెడికేర్ పరిశ్రమలో సోదాలు... తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్
రూ. 8.99 కోట్ల విలువచేసే మెపిడ్రిన్ స్వాధీనం
పదేండ్లుగా...
డ్రగ్స్ అమ్మితే ఇక కఠిన చర్యలే!
అరెస్ట్లతో పాటు ఆస్తులు సీజ్
యాంటీ నార్కెటిక్స్ బ్యూరో వెల్లడి
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడే నేరగాళ్లను అరెస్ట్ చేయడమే కాదు, వారి ఆస్తుల్ని సైతం సీజ్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు యాంటీ...
మోగింది ఎన్నికల నగారా
భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల...
మహిళలకు లక్ష కోట్ల రుణాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్హెచ్జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...
‘గాంజా శంకర్’ కు నోటీసులు
చట్టపరమైన చర్యలు తప్పవంటూ నార్కొటిక్ బ్యూరో వార్నింగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’ వివాదాస్పదమవుతోంది. ఈ మూవీ టైటిల్పై తెలంగాణ రాష్ట్ర...
గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య మెరుగుపరిచేందుకు ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించాలని నిర్ణయించింది.శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుం చి రాష్ట్ర పంచాయతీరాజ్,...
హైదరాబాద్ నోవాటెల్లో ఐఎస్ సిఆర్ 17వ వార్షిక సదస్సు
సమాజంలో మానవతా విలువలని పెంచటానికి "కలిసి నడుద్దాం కలిసి ఎదుగుదాం ముందుకు సాగుదాం" అనే నినాదంతో పాటు మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా యువత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిస్తూ గీతం డీమ్డ్ విశ్వ...
గీతం ఎడ్యు మీట్ లో గురుదేవ్ రవి శంకర్ ప్రసంగం
సమాజంలో మానవతా విలువలని పెంచటానికి "కలిసి నడుద్దాం కలిసి ఎదుగుదాం ముందుకు సాగుదాం" అనే నినాదంతో పాటు మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా యువత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిస్తూ గీతం డీమ్డ్ విశ్వ...
కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలి: బండి
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ గతంలో చెప్పిందని, ఇప్పుడు అవినీతి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్...
నెల రోజుల పాలన తృప్తినిచ్చింది: సిఎం రేవంత్
ముఖ్యమంత్రిగా నెలరోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ఆయన...
ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం
గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక...