Thursday, April 25, 2024
Home Search

యెమెన్ - search results

If you're not happy with the results, please do another search
Food quality control system in India

హౌతీల అంతు చూడగలరా?

అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో...
Red Sea on fire

భగ్గుమన్న ఎర్ర సముద్రం

వాషింగ్టన్/లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విష యం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న...

భగ్గుమన్న ఎర్రసముద్రం

లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న నౌకలను...
Five killed in US attacks

యుఎస్ దాడుల్లో ఐదుగురు మృతి

యెమెన్ హౌతీ రెబెల్స్ ఆరోపణ దుబాయి : యెమెన్‌పై అమెరికా సారథ్యంలో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు వ్యక్తులు హతులయ్యారని, మరి ఆరుగురు గాయపడ్డారని హౌతీ తిరుగుబాటుదారుల మిలిటరీ అధికార ప్రతినిధి శుక్రవారం...
America attack on Yemen

హౌతీలపై అమెరికా, బ్రిటన్ వైమానిక దాడులు

వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేసిన హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ సైనికులు దాడులు చేశారు. హౌతీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని అగ్రరాజ్యాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుటను లక్యంగా...
Food quality control system in India

పశ్చిమాసియా మంటలు

పశ్చిమాసియా, పెనం మీది నుంచి పొయ్యిలో పడుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపడానికి సిద్ధంగాలేని దాని అధినేత నెతన్యాహు విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాడనే అభిప్రాయం కలుగుతున్నది. స్వదేశంలో తన తప్పులు...
Israeli strikes in central Gaza kill at least 35

సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ దాడి: 35 మంది మృతి

డెయిర్ అల్ బలా : సెంట్రల్ గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ దాడికి 35 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన...

ఘనీభవించే నెత్తుటి జాడల గాజా

గాజాస్ట్రిప్ : నెలల తరబడి సాగుతోన్న యుద్ధంలో ఇప్పటికే దాదాపు 20,000 మంది సామాన్య పాలస్తీనియన్లు బలి అయ్యారు. హమాస్‌ను నామరూపాలులేకుండా చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు పంతంతో ధట్టించిన బాంబుల మోతలతో...
Prime Minister of Israel phone PM Modi

ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

హమాస్‌తో యుద్ధం తాజా పరిణామాలపై వివరణ న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉపయుక్తమైన చర్చలు జరిపారు. వారి మధ్య చర్చలలో ప్రాంతంలో సముద్రం ద్వారా...
Food quality control system in India

అంతులేని గాజా విషాదం

సకల మానవాళి కళ్ళప్పగించి చూస్తుండగా ఇజ్రాయెల్ సేనలు గాజాలో సాగిస్తున్న నరమేధం ప్రపంచంలో అశాంతిని, ప్రాబల్య శక్తుల హింసోన్మాదాన్ని ఆపే శక్తి లేనేలేదని, పరస్పరం కలహించుకొని ఒకరి మీద మరొకరు పగ సాధించుకోడం...

ఎర్ర సముద్రం రణక్షేత్రం..

దుబాయ్ : యెమెన్ తిరుగుబాటుదార్ల ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణి ఢీకొనడంతో ఎర్రసముద్రంలో ఓ రవాణా నౌక దెబ్బతింది. భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ దాడి ఘటన శుక్రవారం జరిగిందని అమెరికా రక్షణాధికారులు,...
Houthi forces hijacking ship Galaxy

భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ నౌక హైజాక్ …. (వీడియో వైరల్)

హైదరాబాద్: ఇజ్రాయెల్‌కు చెందిన నౌక తుర్కియే నుంచి భారత్‌కు వస్తుండగా హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. ఈ వీడియోను హౌతీ రెబెల్స్ విడుదల చేశారు. సాయుధులు హెలికాప్టర్‌లో...

హమాస్ యుద్ధం సముద్ర బాట

జెరూసలెం : ఇండియాకు వస్తున్న ఇజ్రాయెల్ సంబంధిత సరుకు రవాణా నౌక హైజాక్ అయింది. ఆదివారం రాత్రి యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఎర్రసముద్రంలోని అత్యంత కీలకమైన మార్గంలో...

అమలుకాని ఐరాస తీర్మానాలు!?

అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత గల ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి 1967-1989 మధ్య ఇజ్రాయెల్-, పాలస్తీనా ఘర్షణకు సంబంధించి 131 తీర్మానాలు చేసింది. (14 మే 1948లో పాలస్తీనా...

శత్రు హౌతీ క్షిపణి చిత్తుచిత్తు..

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ ఇప్పుడు అత్యంత అధునాతన ఆయుధ పాటవాన్ని గాజా యుద్ధం నేపథ్యంలోనే పరీక్షించుకొంటోంది. తాము రూపొందించిన అత్యంత అధునాతనమైన ఆరో 3 క్షిపణి నిరోధక అస్త్రాన్ని తాము ఇరాన్...

జర్నలిస్టులకు రక్షణ కరువు

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల...
Cyclone Tej threat to India

భారత్‌కు తుపాన్ల ముప్పు… వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత్‌కు ఒకేసారి రెండు తుపాన్లు నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతంలో హమూన్ తుపాను రెండూ భారత్ భూభాగం పైకి...
Food quality control system in India

కృత్రిమ ఆహార సంక్షోభం!

500 రోజులు పూర్తి చేసుకొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకొంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచంలో ఆహార సంక్షోభం...

పపంచంలోనే అత్యంత దయనీయ దేశం జింబాబ్వే!

న్యూయయార్క్: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే‘ వార్షిక దయనీయ సూచిక( హెచ్‌ఎఎంఐ)ప్రకారం అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలమవుతన్న...
Food quality control system in India

పేదలు మనుషులు కారా?

రానురాను ప్రజలంటే అమాంబాపతు ప్రాణుల్లా మారిపోతున్నారు. మూకలుగా, రూకలకు లొంగిపోయే వారుగా, ఎవరో విదిలించే దానానికో, ధర్మానికో పొంగిపోయేవారుగా, మహా అయితే బీరుకో, బిర్యానీకో అమ్ముడుపోయే ఓటర్లుగా మాత్రమే వారిని చూస్తున్న రోజులివి....

Latest News