Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
ఇన్నేళ్ల నిరీక్షణకు తెర….
అంచనాలను తలకిందులు చేస్తూ
జూనియర్ లైన్మెన్గా ఉద్యోగం పొందిన 150 మంది మహిళలు
సముచిత స్థానం కల్పించిన విద్యుత్ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళలకు విద్యుత్ శాఖ సముచిత స్థానం కల్పిస్తోంది. ఇన్నేళ్లుగా విద్యుత్ స్తంభాలను మహిళలు ఎక్కలేరంటూ...
అమెరికాలో రాజీనామాల వెల్లువ
‘ద గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం
వాషింగ్టన్: అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో ప్రకారం 2021 జులై నాటికి 40లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగులు వదులుకున్నారు. గత కొన్ని నెలలుగా ఇలా ఉద్యోగాలు వదిలేస్తున్న...
కొవాగ్జిన్, కొవిషీల్డ్ బూస్టర్ డోసుగా కార్బివాక్స్
ప్రయోగాలకు అనుమతి కోరిన బయోలాజికల్
న్యూఢిల్లీ : కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్నందున టీకా మూడోడోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచిస్తుండడంతో హైదరాబాద్కు చెందిన ఫార్మాసంస్థ బయోలాజికల్ ఇ...
దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్...
పుట్టుకలు మాత్రమే తెలంగాణవి…. ఆత్మలు ఆంధ్రావి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: పాలమూరు బతుకుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ కు సిగ్గుండాలని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
నాసా కోసం ఆస్ట్రేలియా రోవర్!
కాన్బెర్రా: అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ కోసం 20 కిలోల ‘సెమీ అటానమస్ లూనార్ రోవర్’ను నిర్మించేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ రోవర్ 2026కల్లా చంద్రుడిపై ఆక్సిజన్ పరిశోధనకు ఉపయోగపడనుంది.
ఆస్ట్రేలియా నిర్మించనున్న రోవర్...
కొవిడ్ ఔషధం మొల్ను పిరవిర్ తయారీలో మనపాత్ర
భారత్ సంస్థ ఎవరెస్టు ఆర్గానిక్స్ వెల్లడి
బెంగళూరు : కొవిడ్ 19 చికిత్సకు వినియోగించే మొల్ను పిరవిర్ ఔషధానికి క్రియాశీల ఔషధ పదార్దాన్ని (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ ఎపిఐ)ను తాము తయారు చేస్తున్నట్టు...
దేశంలో చిన్నారుల కోసం కోవాగ్జిన్
న్యూఢిల్లీ: 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు అత్యవసరంగా వినియోగించే తొలి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’కు కేంద్రం అనుమతిని ఇచ్చింది. భారత ఔషధ...
ప్రాజెక్టులను మేం అప్పగిస్తేనే తీసుకోవాలి
బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చుకోవడంపై స్పష్టం చేసిన రజత్ కుమార్
గోదావరి బోర్డుకు పెద్దవాగు
గోదావరి బోర్డు పరిధిలోకి పెద్దవాగు సీడ్మనీ దేనికోసమో స్పష్టత కావాలి రాష్ట్ర నిర్వహణ బోర్డుకు పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే...
ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్న ఆధునిక మహిళలు
పిల్లలను కోరుకోవడం లేదు
ఒకవేళ కావాలనుకున్నా అద్దె గర్భం ద్వారా
కనాలనుకుంటున్నారు,తల్లిదండ్రులను
తమతో ఉంచుకోవాలనుకోవడం లేదు, ఇది
మంచి ధోరణి కాదు
కర్నాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆధునిక మహిళల్లో...
అశిష్ మిశ్రాకు 14రోజుల రిమాండ్
లఖీంపూర్ ఘటన పరిణామం. పోలీసు కస్టడీపై నేడు విచారణ
లఖీంపూర్ ఖేరీ : ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు 14 రోజుల జుడిషియల్...
పిల్లల మలేరియా వ్యాక్సిన్కు డబ్లుహెచ్ఒ సిఫార్సు
ఈ వ్యాక్సిన్ తయారీ గొప్ప విజయంగా ప్రపంచ ఆరోగ్య నిపుణుని ప్రశంస
బాల్టిమోర్ (అమెరికా): పిల్లలకు మొదటి మలేరియా వ్యాక్సిన్ వినియోగించడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అక్టోబర్ 6 న సిఫార్సు చేసింది. చారిత్రక...
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
రష్యాకు 40 లక్షల డోసులు ఎగుమతి చేయనున్న హెటెరో బయోఫార్మా
న్యూఢిల్లీ : భారత్లో తయారవుతున్న రష్యా సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్...
ఆరునెలలముందే పోల్సర్వేల నిషేధం
బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్
లక్నో : ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మీడియా సంస్థల పోల్సర్వేలను నిషేధించాలని బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ఎన్నికల సంఘానికి...
ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ
త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం
ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం
కేంద్రం వద్ద నిధులు...
మరిన్ని ఫ్రెంచ్ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టడానికి సహకరిస్తాం, మంత్రి కెటిఆర్ను కలుసుకొని ప్రకటించిన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూయెల్ లెనైన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర...
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు
6311 వాహనాలకు రూ.26 కోట్ల పన్ను రాయితీ
గ్రేటర్లో మహిళలకు 500 ఎలక్ట్రిక్ ఆటోలు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసిందని...
జలియన్వాలా బాగ్ మారణకాండతో పోల్చినందుకే ఐటి దాడులు
కేంద్రంపై శరద్ పవార్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చినందుకే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, అనుచరుల ఇళ్లపైన...
విద్యలో మనమెక్కడ?
దేశంలో విద్యా రంగం ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అద్దంలో స్పష్టంగా చూడొచ్చు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు...
స్వమిత్వతో గ్రామీణ హితం
పైలెట్ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ
భోపాల్ / న్యూఢిల్లీ : దేశంలో అమలవుతోన్న స్వమిత్వ యోజనతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని హార్దాలో జరిగిన సంబంధిత...