Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
వైరస్ రీ ఎంట్రీ… మరోదారి లేదు
వైరస్ రీ ఎంట్రీ ...మరోదారి లేదు
బ్రిటన్లో తిరిగి లాక్డౌన్....ఈసారి కట్టుదిట్టం
లండన్: యూరప్ దేశాలలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభించింది. ఇప్పటికే ఫ్రాన్స్లో పలు ప్రాంతాలలో కరోనా రెండోదశ తీవ్రతతో వ్యవధి...
సంపాదకీయం: జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...
జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...
ఉచిత వ్యాక్సిన్ హామీ నిబంధనల ఉల్లంఘన కాదు: ఇసి
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ హామీని చేర్చడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) స్పష్టం చేసింది. సమాచార హక్కు ఉద్యమనేత...
కరోనాలో చదువులు
భారతావని భవిష్యత్తు బడి చదువుల బాగోగులపైనే ఆధారపడి ఉంటుందనేది ఎదురులేని వాస్తవం. ఏ సమాజం పురోగతినైనా అక్కడి బాలలకు అందే విద్యా బుద్ధులే నిర్ధారిస్తాయన్నది జగమెరిగిన సత్యం. ప్రథమ్ సంస్థ 2020 సంవత్సరానికి...
ఔషధ మొక్కల గార్డెన్ ప్రారంభించిన ప్రధాని
కేవదీయ/అహ్మదాబాద్: శుక్రవారం ప్రధాని మోడీ గుజరాత్లో ‘ఆరోగ్యవ్యాన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల గార్డెన్ను ప్రారంభించారు. నర్మదా జిల్లాలోని ఐక్యతా స్తూపం సమీప గ్రామం కేవదీయలో 17 ఎకరాల స్థలంలో ఈ...
అన్నీ అనుకున్నట్లు జరిగితే… జనవరినాటికి వ్యాక్సిన్
మరికొద్ది వారాల్లో మోడెర్నా, ఫైజర్ ప్రయోగాల తుది నివేదికలు
అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆశాభావం
వాషింగ్టన్: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అధిక ప్రమాదం పొంచిఉన్న అమెరికన్లకు డిసెంబర్ చివరి నాటికి లేదా...
ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువ: జయేశ్ రంజన్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా చాలా ఉపయోగాలున్నాయని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఎంసిఆర్హెచ్ఆర్డిలో జరిగిన తెలంగాణ ఇవి...
సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని
‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
సంపాదకీయం: బీహార్ సంకేతాలు
బుధవారం నాడు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన బీహార్ ఈసారి ఎటు మొగ్గుతుంది, అక్కడ జెడి(యు) బిజెపి పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్...
ఎన్డిఎ జాతి విధ్వంంసక కూటమి
సిపిఐ(ఎం) నాయకురాలు బృందాకరత్
ముంబయి: ఎన్డిఎను జాతి విధ్వంసక కూటమి అని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అభివర్ణించారు. మహాకూటమి తరఫున బీహార్లో ప్రచారం నిర్వహిస్తున్న బృందాకరత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. జెడి(యు), బిజెపి...
తేజ్పాల్ పై కేసు విచారణ గడువు మార్చి 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: తెహల్కా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్పై దాఖలైన లైంగిక దాడి కేసు విచారణను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్...
రాజకీయ మసికి శిక్ష
ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
మాది రికవరీ.. బిడెన్ది రివర్స్గిరి
ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఘాటు
ఫ్లోరిడా : నవంబర్ 3 దేశాధ్యక్ష ఎన్నికలు చాలా కీలకమైనవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశ విశిష్ట పునరుజ్జీవనం, బిడెన్ నిరాశావాదం మధ్య దేనిని...
రెమ్డెసివిర్ వైఫల్యాన్ని గమనించాల్సిందే : డబ్ల్యుహెచ్ఒ
జెనీవా/జ్యురిచ్ : కరోనా నియంత్రణ కోసం గిలియడ్ సైన్స్ సంస్థకు చెందిన రెమ్డెసివిర్ ఔషధాన్ని వెలుగు లోకి తెచ్చే ముందు ఒక ట్రయిల్లో వచ్చిన వైఫల్యంతోపాటు, ఇతర పూర్తి ఆధారాలన్నీ తప్పనిసరిగా పరిశీలించ...
29న ధరణి ప్రారంభం
మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభించనున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు....
త్వరలో 20వేల పోలీసు కొలువులు
ఇప్పటికే 18,400 నియామకాలు జరిపాం
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటన
రికార్డు స్థాయిలో 1162 మంది ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వర కు...
ట్రంప్ వీసా రుసరుసలతో సొంత నష్టం 100 బిలియన్ డాలర్లు
విదేశీ నిపుణులకు ఎసరుతో స్వదేశీ లాస్
చితికిన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం
వాషింగ్టన్ : విదేశీ ఐటి ఇతరత్రా నిపుణుల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం...
కరోనా తొలి మందు అందుబాటులోకి
రెమ్డెసివిర్కు అమెరికా అనుమతి
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా చికిత్సకు తొట్టతొలి మందు రెమ్డెసివిర్కు అధికారికంగా అనుమతి దక్కింది. కోవిడ్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే ఐవి రూపంలో ఈ యాంటివైరల్ మెడిసిన్ను...