Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
పరీక్షలు చేస్తే.. భారత్ లోనే కేసులు ఎక్కువ: ట్రంప్
వాషింగ్టన్ః భారత్, చైనాల్లో కరోనా పరీక్షలు ఎక్కువ నిర్వహించి ఉంటే అమెరికాకన్నా ఎక్కువ కేసులు నమోదయ్యేవని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో రెండు కోట్ల కరోనా పరీక్షలు...
ప్రాజెక్టులపై కాంగ్రెసోళ్ల రాద్ధాంతం: గుత్తా
హైదరాబాద్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 943 కోట్లు...
సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది: ఎర్రబెల్లి
జనగాం: కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పచ్చదనం-పరిశుభ్రతకి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు....
భారత – ఆస్ట్రేలియా బంధం
మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...
ఇది వికాస ‘గీతాంజలి’!
మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట... ఇంకా ఎన్నో...! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి,...
ఐటిలో తెలంగాణ మేటి
ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి....
ట్రంప్ నిర్వాకం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. కీలక మానవ వికాస రంగాల్లో అంతర్జాతీయ సహకారమనే బంతికి మరో పదునైన తూటు పొడిచాడు. వాతావరణ మార్పులపై 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం...
జూన్ 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షలు
మిగతా విద్యార్థులకు ముందుగా ప్రమోట్
కళాశాలల ప్రారంభం తర్వాత పరీక్షల నిర్వహణ
పరీక్షా సమయం 2 గంటలకు కుదింపు, ఆన్లైన్లో వైవా వాయిస్, సెమినార్లు
మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యామండలి
మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ, పిజి...
ప్రధాని ఉద్దీపన అంతరార్థం
ఉద్దీపన ప్యాకేజీ పేరుతో ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లు ప్రకటించేసరికి ప్రతి వాళ్లూ తమ బాంక్ అకౌంట్లో తిన్నగా డబ్బు పడిపోతుందని ఆశించారు. కానీ ఆర్థిక మంత్రి రోజూ కొంచం...
లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణా వాడకం తగ్గొచ్చు
ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్న జనం
సొంత వాహనాల వాడకం కూడా పెరుగుతుంది
నడక, సైక్లింగ్ వైపు మళ్లే వారూ పెరుగుతారు
సిఎస్ఇ తాజా సర్వేలో వెల్లడైన విస్తుపోయే వాస్తవాలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆరు...
ట్రంప్ మాటే నిజమైంది
వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణా లు కోల్పోయిన వారి సంఖ్య లక్షదాటేసింది. ‘కరోనా ధాటికి 75...
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
వేటగాళ్ల విషప్రయోగం: ఎనిమిది నెమళ్లు మృతి
మంచిర్యాల: వేటగాళ్ల విష ప్రయోగాలకు మూగజీవాలు కనుమరుగవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నన్పూర్ మండలం శ్రీరాంపూర్ అటవీప్రాతంలో వేటగాళ్ల విషప్రయోగంతో ఎనిమిది నెమళ్లు చనిపోయాయి. నెమళ్ల మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
అమెరికాలో చదువుకున్నోళ్లకే హెచ్1 బి అందలం
అక్కడి విదేశీ యువతకే అధిక ప్రాధాన్యం
వర్క్ వీసాలు, ఎల్ 1 వీసాల జారీలో భారీ మార్పులు
రెండు చట్టసభలలో బిల్లు ప్రతిపాదన
భారతీయ యువతకు భలే ఛాన్స్?
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....
నిరుద్యోగంలోకి యువత!
అధిక శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన, కిందిమధ్యతరగతి వర్గంగానూ ఉన్న భారతదేశంలో దాదాపు మూడు మాసాల పాటు పనులు, పాట్లు లేని లాక్డౌన్ వల్ల పేదరికం మరెంతగా పేరుకుపోయి వుంటుందో, ఇంకెంతమంది...
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
సెప్టెంబర్లోనే వ్యాక్సిన్ వచ్చేస్తోంది!
అమెరికా బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటన
న్యూయార్క్: ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సీన్ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...