Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకుల ఉపాధ్యాయుల నియామకాలు
పకడ్బందీగా సర్టిఫికెట్స్ పరిశీలన, అర్హులైన వారికే ఉద్యోగాలు: ట్రిబ్ అధికారులు
మన తెలంగాణ/ హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయుల నియామకాలలో ఎలాంటి గందరగోళం జరగలేదని ప్రభుత్వ నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని ట్రిబ్ అధికారులు పేర్కొన్నారు....
వైద్యుడి నిర్లక్ష్యం ..నిండు ప్రాణం బలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలి అయిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వైద్యుడు సర్జరీలో చేస్తుండగా స్టాఫ్ పేషంట్ పరిస్థితి...
కర్నాటక విధాన సౌధలో పాకిస్థాన్ నినాదాలు
బెంగళూరు : కర్నాటక విధాన సౌధలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు వెలువడటం వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని సీరియస్గా తీసుకుంటున్నామని, ఈ అభ్యంతకర నినాదాలు వెలువడినట్లు...
జైలుకు జగజ్యోతి
హైదరాబాద్ : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతికి ఎసిబి కోర్టు 14 రోజుల...
నిరుద్యోగులకు శుభవార్త
563 పోస్టులతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరణ
గతంలో దరఖాస్తు చేసుకున్న ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు: టిఎస్పిఎస్సీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన...
మహారాష్ట్ర హ్యాండ్ గ్లౌస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
ఛత్రపతి శంభాజీనగర్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా లో ఉన్న హ్యాండ్ గ్లౌస్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. జిల్లా లోని...
కాళేశ్వరంపై స్కానింగ్
గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...
జడ్జీల నియామకంలో జాప్యమేల?
దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...
గుండెపోటు తో కానిస్టేబుల్ మృతి
కాగజ్నగర్ః కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దయానంద్ (55) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి పోలీస్స్టేషన్ పరిధిలోని నజ్రుల్నగర్ గ్రామపంచాయితీలో బ్లూ కోర్టు...
పెరుగుతున్న డ్రాపౌట్స్
బడి మానేస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5 స్థానంలో వుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్సభలో కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా...
నేడు ఆస్పత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్జి
నందినగర్ లోని ఇంటికి వెళ్లనున్న మాజీ సిఎం
పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం !
మన తెలంగాణ/హైదరాబాద్ : బాత్రూంలో జారిపడి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సిఎం కెసిఆర్ శుక్రవారం...
వాకర్ తో నడిచిన కెసిఆర్
వైద్యుల సూచనల మేరకు మెల్లమెల్లగా అడుగులు వేసిన మాజీ సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని...
కెసిఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతం
తుంటి ఎముక మార్పిడి చేసిన యశోద వైద్యుల బృందం
8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారు : యశోద వైద్యులు గురువారం అర్ధరాత్రి వ్యవసాయ క్షేత్రంలోని
నివాసంలో జారిపడ్డ మాజీ సిఎం
కెసిఆర్కు గాయం...
మాజీ సిఎం కెసిఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్
హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు....
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
బిజెపి వద్ద తెలంగాణ అభివృద్ధికి విజన్, మిషన్ ఉంది: రాజ్నాథ్ సింగ్
కీసర: తెలంగాణను అభివృద్ధి చేసే విజన్, మిషన్ బిజెపి వద్ద ఉందని, బిజెపికి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం కీసర మండలం రాంపల్లిలో...
ఎస్ఐ ఉద్యోగాల నియామకాలపై స్టే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. తమకు అర్హతలున్నా అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, నియామకాల...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
పాజిటివ్ ఓటుతోనే హ్యాట్రిక్
ఎన్నికల సమయంలో జరిగే రాజకీయ విన్యాసాలతో ప్రజల నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు
ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ, పార్టీలలో చేరికలు వంటి రాజకీయ విన్యాసాలు చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తారు
కెసిఆర్ మంచిగ...