Friday, April 26, 2024
Home Search

రైతుల ఆత్మహత్య - search results

If you're not happy with the results, please do another search
3rd October is a day of protest against the killing of farmers

రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసన దినం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం రాజ బహదూర్ గౌర్ హాల్- మగ్దుం భవన్ -హిమాయత్...
Telangana assembly elections 2023

కౌలు రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్ : గుంట జాగ లేకపోయినా వ్యవసాయం పై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని టిపిసిసి అధ్యక్షుడు,...
Fight against the Center in support of farmers: Samyukta Kisan Morcha

రైతులకు అండగా కేంద్రంపై పోరాటం: సంయుక్త కిసాన్ మోర్చా

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయరంగాన్ని విదేశీ కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పిలువు నిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని,...
Center should implement promises made to farmers: Telangana Rythu Sangam

రైతులకిచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి : తెలంగాణ రైతు సంఘం

హైదరాబాద్ : ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్...

రైతులను గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీయే

హాజీపూర్: రైతులను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ హాజీపూర్ మండలంలోని గుడిపేట రైతు వేదిక...

కాంగ్రెస్ పాలనలోనే రైతుల వలసలు

నల్లగొండ: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగానికి సక్రమంగా కరెంటు సరఫరా చేయకపోవడంతో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు రైతులు వలసలు వెళ్లేవారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం కట్టంగూర్ మ...

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్

దండేపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్‌చేస్తారని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు....

రైతులకు తక్షణమే రేవంత్ క్షమాపణ చెప్పాలి

టేకులపల్లి : తెలంగాణలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటును మూడుగంటలు మాత్రమే అందించాలని పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలను నిరసిస్తూ బిఆర్‌యస్ పార్టి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు....
BRS

బిఆర్‌ఎస్ పార్టీ రైతుల టీమ్

అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...

తెలంగాణ ఆవిర్భావంతో రైతుల జీవితాలలో వెలుగులు

పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాలు మారి పూర్తిగా అభివృద్ధి ్ద చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ...
Telangana Decennial Celebrations

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
Revanth Reddy inspects Crops after Rains in Kamareddy

’రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా’: రేవంత్‌రెడ్డి

రాజంపేట్: రాష్ట్రంలోని రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు పంట బీమానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా...
Origin Dairy MD Shailaja

ఆరిజన్ డైరీ ఎండి శైలజ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: ఆరిజన్ డైరీ ఎండి శైజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. విచారణ కోసం పోలీసులు వచ్చిన సమయంలో బోడపాటి శైలజ అలియాస్ శేజల్ హార్పిక్ తాగారు. నార్సింగి పోలీసులు మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రికి అతడిని...
Another movement for farmers

రైతుల కోసం మరో ఉద్యమం

మన తెలంగాణ/హైదరాబాద్: యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలను ఆందోళనలు, సమస్య లు, ఆటుపోట్లను చూశాను. గెలిచాం. ఇప్పుడు తాను మ రో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నానని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత,...

చిరంజీవి ఆత్మహత్యాయత్నం

తిరుమలాయపాలెం: మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన పల్లెల చిరంజీవి (35) అనే వ్యక్తి ఫిబ్రవరి 5వ తేదీన మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....

రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు:డి.కె. అరుణ

హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభంతో రాష్ట్రంలోని రైతులు పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వ్యవసాయరంగ పరిస్థితులను పట్టించుకోకుండా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు...
farmers suicides decreased in Telangana: Centre

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయం తగ్గాయి: కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారంతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్...
Parliament security breach

రైతులపై రాబడి పన్ను?

సంపాదకీయం: వ్యవసాయ రాబడిపై ఆదాయ పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడిగా వుండిన వివేక్ దేబ్రాయ్ 2017లో ఒక సూచన చేయగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దానిని కొట్టి పారేశాడు....

భూమి పోతుందని రైతు ఆత్మహత్య

  కామారెడ్డి జిల్లా మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ లో భాగంగా అడ్లూర్ ఎల్లారెడ్డి తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సొంత భూములు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఓ రైతు భూమి పోతుందన్న...

భార్య తిట్టిందని మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య

  హైదరాబాద్ :  భార్య మందలించడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఇడులూరు గ్రామానికి చెందిన పోలగోని రమేష్ (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ...

Latest News