Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ తరపున 100 మంది ఎన్నారైలు ప్రచారంలో పాల్గొంటారు
ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా
ప్రజల్లోకి తీసుకెళతాం
కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓటేయ్యాలి
గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైందని, ఈ ప్రచారంలో వివిధ దేశాలకు చెందిన...
విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ
హైదరాబాద్ : ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమీషనర్ విచారణ చేపట్టారు. బుధవారం విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ విచారణ...
రైలు ప్రమాదంపై సత్వర విచారణ జరపాలి: మమత
కోల్కత: ఆంధ్రప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంపై వెంటనే విచారణ,జరిపించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చేశారు. ఇటువంటి రైలు ప్రమాదాలు దురదృష్టకరమని, ఇవి వరుసగా జరగడం విచారకరమని ఆమె...
రైలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..
విజయనగరం: కంటకాపల్లి జంక్షన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల...
ఎపి రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరం: రాయ్గఢ్ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. నిన్న(ఆదివారం) రాత్రి విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి జంక్షన్ వద్ద ఆగి ఉన్నప్పుడు...
ఘోర రైలు ప్రమాదం..
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలో ఆగి ఉన్నప్పుడు పలాస్ ఎక్స్ప్రెస్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు...
ఎపిలో ఘోర రైలు ప్రమాదం..
అమరావతి: విజయనగరంలోని కంటకానిపల్లి జంక్షన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఫెయిల్ కావడంతో రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి...
రైలు ఢీకొని ముగ్గురు దివ్యాంగ బాలలు మృతి
చెన్నై: నగర శివార్లలోని ఉరపక్కం సమీపంలో లోకల్ రైలు ఢీకొని దివ్యాంగులైన ముగ్గురు పిల్లలు మరణించారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘోర ఘటన మంగళవారం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
11,...
పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు
సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీఘజియాబాద్మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టిఎస్)కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు
న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్...
రాష్ట్రపతి ముర్ము స్వస్థలంలో మొట్ట మొదటిసారి ప్యాసింజర్ రైలు సౌకర్యం
భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశా లోని గిరిజనులు అత్యధికంగా ఉండే మయూర్భంజ్ జిల్లాకు నాలుగు జతల రైళ్లలో మూడు జతల రైళ్లు మంజూరయ్యాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్తగా వస్తున్న ఈ...
బోయిన్పల్లిలో విషాదం.. తండ్రి, ఇద్దరు కుమారైలు ఆత్మహత్య
సికింద్రాబాద్: నగరంలోని బోయిన్ పల్లిలో పిఎస్ పరిధిలోని భవానీనగర్ లో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం నెలకొంది. నిద్రమాత్రలు మింగి తండ్రి, ఇద్దరు కుమారైలు ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి శ్రీకాంతాచారి(42), కుమారైలు శ్రావ్య(7),...
బిహార్లో ఘోర రైలు ప్రమాదం..
బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
ఎట్టకేలకు ప్రారంభమైన సింగరేణి ఎక్స్రెస్ రైలు
కారేపల్లి: కారేపల్లి మండలంలోని పలు రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణించే సింగరేణి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎట్టకేలకు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ద్వారా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు,...
మేడ్చల్ – లింగంపల్లి – మేడ్చల్ స్టేషన్ల మధ్య నూతన ఎంఎంటిఎస్ రైలు సేవలు
అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే
మన తెలంగాణ / హైదరాబాద్ : మేడ్చల్ - లింగంపల్లి , అలాగే మేడ్చల్ - హైదరాబాద్ స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వే నూతన ఎంఎంటిఎస్...
కెసిఆర్ పట్టుదలతోనే సిద్దిపేటకు రైలు
మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట ప్రజల దశాబ్దాల రైలు కల మంగళవారం సాకారమైంది. దేశ ప్రదాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రైలును ప్రారంభించగా జి ల్లా కేంద్రంలోని రైల్వే...
నేడు సిద్దిపేటకు రైలు
రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడి
త్వరలో తిరుపతి, బెంగళూరుకు రైళ్లు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేటకు రైలు రావాలన్న కలను నేటితో నిజం కానుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల...
విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమం
‘14 నిమిషాల’ క్లీనింగ్ కార్యక్రమం విజయవంతం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖపట్నం సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో స్వచ్ఛతా...
నేటి నుంచి ప్రయాణికులకు కాచిగూడ – రాయచూర్ డెము రైలు అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి కాచిగూడ- రాయచూర్ డెము రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు 29 స్టేషన్లలో ఆగుతుందని వారు తెలిపారు. ఈ డెము...
త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి-బెంగళూరుకు రైలు: హరీష్ రావు
సిద్దిపేట: కేదార్నాథ్, బద్రీనాథ్లో అన్నం పెట్టిన ఘనత సిద్దిపేట వైశ్యులకు దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో విఎస్ఎస్ కన్వెన్షన్ను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లక్షన్నర...