Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్
హైదరాబాద్ : నగరంలోని ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంఎల్ఎ షకీల్పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు...
రోడ్డు ప్రమాదం కేసును ఛేదించిన పోలీసులు
గుడిహత్నూర్ : గత శనివారం తెల్లవారుజామున గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి సమీపంలో రోడ్డు ప్రమాదం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో...
రోడ్డు ప్రమాదం కేసులో తొలిసారి రూ.కోటి పరిహారం..
ఖమ్మం: రాష్ట్రంలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాదం కేసులో కోటి రూపాయాల పరిహారాన్ని ఇప్పించిన సంఘటన శనివారం ఖమ్మం నగరంలో జరిగిన లోక్ అదాలత్ లో చోటు చేసుకుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా...
హత్య.. అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు…. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పట్టిచ్చింది
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దానిని జనాలు అందరూ రోడ్ యాక్సిడెంట్ గా భావించి సంఘటనను మరచిపోయారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం దాటింది.. అయితే ఆ కనిపించని నాలుగో సింహం...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం ఏడుగురి మృతి
దావనగెరే: కర్నాటక దావనగెరే జిల్లా జాగలూర్ తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కనకట్టె టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది....
రోడ్డు ప్రమాదం దురదృష్టకరం
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన
కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం
మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ జిల్లా,...
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వీడియో..
హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్కు ప్రస్తుతం అపోలోలో చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని,...
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి తీవ్రగాయాలు..పరిస్థితి విషమం
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరువనంతపురంలో స్కూటీపై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. దీంతో అరుంధతిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా......
అఫ్గాన్లో రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తున్న...
అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
కాందహార్ : అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్...
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల...
నార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...
కొండగట్టులో రోడ్డుప్రమాదం.. 11 మందికి తీవ్రగాయాలు
జగిత్యాల కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డు దిగుతూ ఆలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు....
హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి
రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...
నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు...
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. 24 మందికి గాయాలు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది కూలీలను గాయాలు, ఐదుగురు పరిస్థితి...
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
హైదరాబాద్: పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. లాస్య నందిత కారు పటాన్ చెరు ఓఆర్ఆర్...