Home Search
వాజ్ పేయి - search results
If you're not happy with the results, please do another search
వాజ్పేయి సంస్మరణలో తరలివచ్చిన బిజెపి, ఎన్డిఎ నేతలు
న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఆయన స్మారకస్థలి సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ,...
దేశం గొప్పదని నమ్మిన వ్యక్తి వాజ్పేయి: ఎంపి లక్ష్మణ్
హైదరాబాద్ : ఏ పని చేసినా నిబద్ధతతో వ్యవహరించే మాజీ ప్రధాని వాజ్పేయి దేశం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేవారని బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం...
బయోపిక్లో వాజ్పేయిగా పంకజ్ త్రిపాఠీ
ముంబై : మాజీ ప్రధాని , కవిగా కూడా పేరొందిన అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బయోపిక్లో వాజ్పేయి పాత్ర పోషిస్తున్నారు....
దివంగత మాజీ ప్రధాని వాజ్పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్,...
వాజ్పేయి ప్రైవేట్ కార్యదర్శి శక్తి సిన్హా కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రైవేట్ కార్యదర్శికి పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్, విద్యావేత్త శక్తి సిన్హా సోమవారం కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి కారణం తెలియరాలేదు. సిన్హా అకాల మరణం...
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
ఆరు హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏదీ?
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు....
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం హర్షనీయం : బండి సంజయ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని, బిల్లు విషయంలో బిజెపికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,...
తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్కు ఉంది
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల...
ఆ పార్టీలను చూస్తేనే మహిళలు భయపడే పరిస్థితి:బండి
హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై దీక్ష చేసే నైతిక హక్కు బిఆర్ఎస్కు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో...
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
తెలంగాణలో అడుగడుగునా టిడిపి చేసిన అభివృద్ధే..
చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి-సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి
-తెలంగాణ టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శనివారం ఎన్టీఆర్...
యశ్వంత్ సిన్హా పూర్వాపరాలు
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో 1937 నవంబర్ 6న కాయస్థ కుటుంబంలో జన్మించారు....
పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి
హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
చిత్రపురిలో మంచి ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తా : చిరంజీవి
కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు సోమవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా...
25న రైతులతో భేటీ కానున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న రైతులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్...
మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...