Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త…
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. అన్ని బ్యాంకులు తాము ఇస్తున్న క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కార్డు ఎనేబుల్/ డిజెబుల్ ఫెసిలిటీని కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది....
శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త
గెలాక్సీ ఎస్10, నోట్ 10కు లైట్ వేరియంట్లు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ను...
వినియోగదారులకు శుభవార్త.. రూ.130 చెల్లిస్తే 200 ఛానెల్స్
బిజినెస్ : కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. కొత్త సంవత్సరం రోజున కేబుల్ టివి వినియోగదారులకు ట్రాయ్ ఈ శుభవార్త చెప్పింది. సవరణలతో కొత్త టారిఫ్ను...
వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని ఎక్కడన్నాం
మన తెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీని వంద రో జుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని...
పచ్చళ్లకు కార్గో సేవలను వినియోగించుకోండి
24 గంటల్లోనే డోర్ డెలివరీ చేశిస్తాం : టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్
హైదరాబాద్ : టిఎస్ ఆర్టిసి వినియోగదారులకు మరో ఆఫర్ ఇచ్చింది. తమ బంధు మిత్రులకు పచ్చళ్లను పంపించుకునేందుకు ప్రజలు...
ఏఐ టీవీల కొత్త యుగాన్ని ప్రకటించిన సామ్ సంగ్
బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్ సంగ్ 'అన్బాక్స్ & డిస్కవర్'లో తన అల్ట్రా-ప్రీమియం Neo QLED 8K, Neo QLED 4K, OLED టీవీలను ప్రారంభించడం ద్వారా ఏఐ...
టిఎస్ఎస్పిడిసిఎల్ యాప్లో మరిన్ని విద్యుత్ సేవలు
అందుబాటులోకి తెచ్చిన టిఎస్ఎస్పిడిసిఎల్
మనతెలంగాణ, సిటిబ్యూరోః విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ యాప్ అప్డేట్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్లో ఇక నుంచి...
జూబ్లీహిల్స్లో 100వ స్టోర్ ను ప్రారంభించిన హియరింగ్ కేర్ ప్రొవైడర్ హెర్జాప్
హైదరాబాద్: అత్యుత్తమ వినికిడి సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ధి చెందిన హెర్జాప్, తమ 100వ స్టోర్ను జూబ్లీహిల్స్లో వైభవంగా ప్రారంభించింది. హెర్జాప్ "100వ ఫ్లాగ్షిప్ స్టోర్"ని సిమెన్స్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సీఈఓ...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
క్రిస్టల్ 4K వివిడ్ ప్రో 2024 TV సిరీస్ను విడుదల చేసిన శామ్సంగ్
గురుగ్రామ్: శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఈ రోజు క్రిస్టల్ 4K వివిడ్, క్రిస్టల్ 4K విజన్ ప్రో & క్రిస్టల్ 4K వివిడ్ ప్రో టీవీ సిరీస్ను INR...
నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల శ్రేణిని విడుదల చేసిన బజాజ్ ఆటో
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో, ప్యాసింజర్ విద్యుత్ ఆటో శ్రేణిని ఈరోజు హైదరాబాద్లో విడుదల చేసింది. ప్రయాణీకుల...
ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జిని ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ
గురుగ్రామ్: భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ , ఈ రోజు అత్యుత్తమ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో గెలాక్సీ ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జి అనే రెండు మాన్స్టర్ పరికరాలను...
ఆహార కల్తీ కలకలం
పిస్తా హౌస్ బనానా కేక్లో ఫంగస్ ఎక్స్ వేదికగా
కస్టమర్ ఫిర్యాదు తక్షణమే రంగంలోకి ఫుడ్సేఫ్టీ
అధికారులు నమూనాల సేకరణ, పరీక్షల కోసం ల్యాబ్ కు
వినియోగదారులను భయపెడుతున్న వరుస ఘటనలు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
అమెజాన్ ఇండియా నుంచి ‘బజార్’
తక్కువ ధర గల, అన్బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తుల విక్రయానికి ‘బజార్’ అనే విభాగాన్ని అమెజాన్ ఇండియా ప్రారంభించింది. కొత్త విభాగం అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్లో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన...
హైదరాబాద్లో మొట్ట మొదటి జిస్ విజన్ సెంటర్ను ప్రారంభించిన జిస్ గ్రూప్
హైదరాబాద్: దాదాపు 178 సంవత్సరాలుగా ఆప్టిక్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్ సైన్స్లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న జిస్, స్పెక్స్బంకర్తో కలిసి, హైదరాబాద్లో తమ మొదటి జిస్ విజన్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దాదాపు 1000...
బిగ్‘సి’ బంపర్ ఆఫర్లు
హైదరాబాద్ : ఉగాది పండుగ సందర్భంగా మొబై ల్ ఫోన్ రిటైలర్ బిగ్‘సి’ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారులకు మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై ఆకర్షణీయమైన పలు...
వాట్సాప్లో పరిశ్రమ-మొదటి చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించిన టాటా ఏఐఏ
ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (టాటా ఏఐఏ), జీవిత బీమా రంగంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ ప్లాట్ఫారమ్లో ప్రీమియం చెల్లింపు సేవను...
లుమినస్ అత్యాధునిక సోలార్ ప్యానెల్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభం
సస్టైనబిలిటీ, సౌర శక్తి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో భారీ ముందడుగు వేస్తూ, భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ లుమినస్ పవర్ టెక్నాలజీస్, ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో పరిశ్రమలోనే మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని...
పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం… చిన్నపాటి పొదపు చర్యలతో మాయం
విద్యుత్ రంగ నిపుణులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే వాటితో పాటే విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. గతంలో కంటే బిన్నంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీలను...
AI, హైపర్-కనెక్టివిటీని శాంసంగ్ ప్రారంభించిన సిఇఒ జెహెచ్ హాస్
ముంబై: మిస్టర్ జోంగ్-హీ (JH) హాన్, వైస్ ఛైర్మన్, CEO, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో డివైస్ ఎక్స్పీరియన్స్ (DX) డివిజన్ హెడ్, ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో శాంసంగ్ BKC స్టోర్ ప్రారంభించిన తర్వాత...