Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
ఆ మూడు చట్టాలు ఎవరికి చుట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లి కార్పొరేట్ సంస్థలైన నల్ల కుబేరులకు ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంపదను దోచి పెట్టేందకు కార్పొరేట్ సంస్థలు...
ఉచిత నీటి సరఫరాపై స్పీడ్ పెంచిన అధికారులు
* మూడు రోజుల్లో లబ్దిదారులను గుర్తించనున్న బోర్డు
* జనవరి 1వతేదీ నాటి నుంచి పథకం అమలు
* డిల్లీ వాటర్బోర్డు అధికారులతో మంతనాలు
* ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరాకు ప్లాన్
హైదరాబాద్: గ్రేటర్ వాసులకు ఉచిత...
రెండో రోజూ రిజిస్ట్రేషన్ల హవా
3,433 డాక్యుమెంట్లు...స్టాంపుడ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రూ.20.92 కోట్లు
5,005 చలాన్లు...రూ.30.16 కోట్ల ఆదాయం
దూసుకుపోతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
కొన్నిచోట్ల పెరిగిన రద్దీ... టోకెన్ల సిస్టంను అమలు చేసిన సబ్ రిజిస్ట్రార్లు
ఈ స్టాంప్...
మరో రెస్టారెంట్ ప్రారంభించిన బాబా కా ఢాబా ప్రసాద్
న్యూఢిల్లీ: బాబా కా ఢాబా యజమాని కాంటా ప్రసాద్(80) ఢిల్లీలోని మాలవ్యానగర్లో మరో రెస్టారెంట్ను ప్రారంభించారు. ప్రస్తుతం తాను నడుపుతున్న హోటల్కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేసినట్టు ప్రసాద్ తెలిపారు. భారతీయ వంటకాలతోపాటు...
ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల
ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర...
హూడా కమిటీ సిఫార్సులే ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయి
ప్రభుత్వ వర్గాల వాదన
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో చేర్చిన చర్యలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోకి కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త...
రేషన్కు ఆధార్తో లింక్.. ఓటిపి చెబితేనే సరుకులు
హైదరాబాద్ : రేషన్ సరకులు పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కొత్త విధానానాన్ని అమలు చేయనుననారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేషన్ సరుకులు పొందే...
రవాణాశాఖలో.. ఎనీ వేర్.. ఏనీ టైమ్ సేవలకు మంచి స్పందన
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రజలకు రవాణాశాఖ సేవలను మరింత వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో ఆన్లైన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చామని రవాణాశాఖ కమిషనర ఎం.ఆర్. ఎం. రావు తెలిపారు. కార్యాలయం చుట్టూ తిరగకుండానే...
గుడిసె@ రూ.5 లక్షల కరెంట్ బిల్లు
లక్షలాది రూపాయల బిల్లులతో గుండె ఆగే పరిస్థితుల్లో వినియోగదారులు
ప్రైవేట్ వారి తప్పుడు రీడింగ్లతో పాట్లు
కట్ చేస్తామన్న బెదిరింపులు
వేలాదిగా అక్రమ కరెంట్ కనెక్షన్ల వినియోగం
కరువైన పర్యవేక్షణ
విద్యుత్శాఖ నిర్లక్ష్యంతో లబోదిబోమంటున్న వినియోగదారులు
మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి:...
ఓటిపి చెబితేనే గ్యాస్ సరఫరా
నవంబర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్న ఆయిల్ కంపెనీలు
ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ ఇంటింటి సరఫరా చేసేందుకు ఓటిపి లేదా ఒకసారి వినియోగించే పాస్వర్డ్ను తప్పనిసరిగా చెప్పాలని...
దసరా, దీపావళి పండగ సీజన్కు ఆన్లైన్ సేల్స్ వార్..
పండగ సీజన్కు ఆన్లైన్ సేల్స్ వార్
భారీ డిస్కౌంట్లతో అమెజాన్ ఫ్లిప్కార్ట్ పోటాపోటీ
ఈనెల 16 నుంచి సేల్స్ ప్రారంభం
ముంబై: దసరా, దీపావళి పండగ సీజన్కు ఇకామర్స్ కంపెనీల అమ్మకాల హంగామా అంతా ఇంతా...
54కు పడిపోయిన భారత్ ర్యాంక్
రెండో త్రైమాసికంలో గృహ ధరలు 1.9% తగ్గాయి
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలత: నైట్ ఫ్రాంక్ సర్వే
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గృహ ధరల పెరుగుదల విషయంలో భారత్ ర్యాంక్ 11 స్థానాలు...
కోడి గుడ్డు @6
హైదరాబాద్: సాధారణంగా ఏదైనా సరుకైనా ఉత్పత్తి పెరిగితే దాని ధరలు కొంత మేరకు తగ్గుముఖ పట్టడం జరుగుతుంది. కాని రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి పెరిగినా వాటి ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. గ్రేటర్...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు
వరుస వర్షాలే కారణం అంటున్న అధికారులు
హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కూడా అందరికి అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య మధ్యతగతికి చెంది వినియోగదారులు విలవిలాడిపోతున్నారు. ఒక వైపు...
ఓటిపి చెబితేనే గ్యాస్ డెలివరీ
బ్లాక్ మార్కెట్ నియంత్రణకు ఆయిల్ కంపెనీలు రెడీ
హైదరాబాద్: వంటగ్యాస్ డెలివరీలో బ్లాక్ మార్కెట్ను నియంత్రించేందుకు ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే ఇకపై గ్యాస్ సిలిండర్ జారీ చేయాలని నిర్ణయించాయి....
శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్లో మరో నయా మోడల్ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6వ...
కరెంట్ బిల్లు.. గుండె గుభేల్
నెలకు రూ 6.67లక్షల బిల్లు, ఆందోళనలో వినియోగదారుడు
హైదరాబాద్: అధికారుల నిర్లక్షమో, వినియోగదారుల గ్రహచారమో కానీ కొద్ది రోజులుగా విద్యుత్ బిల్లులు వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. నగరంలోని అంబర్పేట, పటేల్నగర్ నివాసి బి....
చైనాకు జొమాటో ఉద్యోగుల నిరసన
కోల్కతా : భారత సైనికులపై దాడికి నిరసనగా కోల్కతాలోని జొమాటో ఉద్యోగులు ఆ సంస్థ పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ సంస్థ ఉద్యోగులుగా తాము ధరించే టి షర్ట్ను చించేసి...
పునరాలోచించాలి
హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన
ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ...