Home Search
వీడియో - search results
If you're not happy with the results, please do another search
నగ్నత్వం అశ్లీలం అంటే కుదరదు: కేరళ హైకోర్టు
కొచ్చి: నగ్నత్వాన్ని అసభ్యత అశ్లీలంతో ముడిపెట్టడం అనుచితమే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళల శరీరాకృతి మేరకు వారు తమ అందాలను చాటుకోవడం అనేది వారి శరీరాలపై వారికి వ్యక్తిగతంగా ఉండే...
గ్రూప్1 పరీక్షకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న గ్రూప్1 పరీక్ష నిర్వహణపై సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ తహసీల్దార్లు, పరీక్షా కేంద్రాల ఇన్ఛార్జులతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
వాతావరణ సమస్యను లేవనెత్తుతున్నాం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ...
కొత్త ఓటరు నమోదుకు అవకాశం
సంగారెడ్డి: ఆక్టోబర్ 1నాటికి 1 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. సోమమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో ఓటరు జాబితాపై...
కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..
న్యూస్డెస్క్: అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లరాదని ఆదేశిస్తూ ఒక కంపెనీ యాజమాన్యం తన సెక్యూరిటీ గార్డు చేత ఆఫీసు తలుపులకు తాళం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
రవి...
నలుగురు పిల్లలను చంపి డ్రమ్ములో పడేసి… తల్లి ఆత్మహత్య
జైపూర్: ఓ తల్లి నలుగురు పిల్లలను చంపి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బర్మేర్ జిల్లా మండలి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బనియావాజ్ అనే...
కొండపిలో టిడిపి-వైసిపి నిరసన…. టెన్షన్ టెన్షన్
అమరావతి: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి ఎంఎల్ఎ వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసిపి యత్నిస్తోంది. అశోక్బాబు ఆధ్వర్యంలో నాయుడుపాలెం వెళ్లేందుకు వైసిపి కార్యకర్తలు యత్నిస్తున్నారు. నాయుడుపాలెంలో...
రైల్వే ప్రమాదం… మృతులకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సిపిఎం
అమరావతి: విజయవాడ రైల్వేస్టేషన్ దగ్గర సిపిఎం నిరసన తెలిపింది. ఒడిశా రైళ్ల ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కవచ్ లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాబురావు పేర్కొన్నారు. మృతులు కుటుంబాలకు రూ.25 లక్షల...
శిల శిల్పమయ్యే కవన సందేశం
కవి, గాయకుడు జయరాజ్ రాసిన ’శిల నీవే..శిల్పి నీవే..శిల్పం నీవే సృష్టిలో..’ అనే గీతం ఇటీవల యూట్యూబ్ లో విడుదలై ఇప్పటికే లక్షల గుండెల్ని తాకింది. కర్ణపేయంగా ఆలపించి చక్కని దృశ్యాలతో చిత్రీకరించిన...
పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు
సిటిబ్యూరోః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్బండ్పై ఆదివారం...
మరో 9 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్:కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒడిశా మీదగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో ప్రత్యామ్నాయ...
“రాజుగారి కోడిపులావ్” ఇది ‘వి’చిత్రం
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్" కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక....
‘భోళా మానియా’ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ లేదు!
మృతుల సంఖ్య తీవ్రత అందుకే పెరిగింది
చాలా ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు....
భారీ క్లై’మ్యాక్స్’లో రామ్ సినిమా
బ్లాక్బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఫస్ట్ థండర్ (వీడియో గ్లింప్స్) విడుదల...
విశ్వక్ సేన్ చేతుల మీదుగా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సాంగ్ లాంచ్
గతం లో "పెళ్లి చూపులు" వంటి హిట్ సినిమా ని అందించిన టాలీవుడ్ నిర్మాణ సంస్థ బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పతాకం పై త్వరలో విడుదల కాబోతున్న 6వ సినిమా నే...
వచ్చే దశాబ్ద కాలానికి ప్రణాళికలు రూపొందిస్తాం
ఖమ్మం : స్వరాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో యావత్ భారతదేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు....
పెళ్లి పీటలెక్కనున్న శర్వా…
యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా శనివారం రక్షితా రెడ్డితో శర్వానంద్ వివాహం వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం...
నటి సోనాక్షి సిన్హా తిరస్కరించిన ఐదు సినిమాలు…
ముంబై: హిందీ నటి సోనాక్షి సిన్హా 2010లో చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి ‘దబంగ్’సినిమాలో సల్మాన్ ఖాన్కు హిరోయిన్గా నటించి పేరు తెచ్చుకుంది. విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆమెది భిన్నమైన శైలి....
భోజ్పూరి గాయకురాలిపై కాల్పులు… తొడలోకి దూసుకెళ్లిన బుల్లెట్
పాట్నా: సాంస్కృతిక కార్యక్రమంలో భోజ్పూరి జానపద గాయకురాలు నిశా ఉపాధ్యాయ్ పాటపడుతుండగా ఆమెపై కాల్పులు జరిపిన సంఘటన బిహార్ రాష్ట్రం సరన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనతా బజార్...