Home Search
వైద్య సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
మహిళల ‘తీన్’మార్
కరీంనగర్ ప్రతినిధి: మహిళా దినోత్సవం రోజున సిఎం కెసిఆర్ మహిళలకు అందిస్తున్న మరో గొప్ప కానుక ఆరోగ్య మహిళ పథకమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు....
ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
కరీంనగర్ : మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “ఆరోగ్య మహిళ”. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే...
8నుంచి ‘ఆరోగ్య మహిళ’
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర...
లక్ష మందికి శిక్షణ
హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15...
‘పాన్ మసాలా’ ప్రచార కంపు..
గుట్కా, పాన్ మసాలాల మధ్య ఆరోగ్య హానికారిత విషయంలో పెద్ద తేడా ఏమి లేదు. గుట్కాలో పొగాకు ఉంటుంది. పాన్ మసాలాలో ఉండదు. పొగ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని ఉందని, ఆ...
ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు
సిద్దిపేట ప్రతినిధి: సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక కంటి పరీక్షలు తెలంగాణలోనే జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్రావు అన్నారు. గురువారం...
వీధి కుక్కలను ఎలా నిర్మూలించాలి?
వీధి కుక్కల దాడుల నియంత్రణపై మార్గదర్శకాలు జారీ
కచ్చితంగా ఆదేశాలను పాటించాలని మెమో జారీ చేసిన ఎంఏయూడి
మనతెలంగాణ/హైదరాబాద్: వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వీధి కుక్కల దాడుల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై...
108లో ప్రసవించిన మహిళ..
వాజేడు : 108లో మహిళ ప్రసవించిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బిజినేపల్లి గ్రామానికి చెందిన కురుసం నాగిని కి పురిటి నొప్పులు రావడంతో భర్త...
మేకప్, నగలు వేసుకుని ఆస్పత్రికి రావద్దు..
చండీగఢ్: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నూతన డ్రెస్కోడ్ విధానాన్ని తీసుకు వచ్చింది. ఇకపై ఆస్పత్రి సిబ్బంది ఫంకీ హెయిర్ స్టైల్, భారీ నగలు, మేకప్ వేసుకుని విధులకు రావడాన్ని అనుమతించబోమని...
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
ప్రజా వంచక కేంద్ర బడ్జెట్
అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ను 1 ఫిబ్రవరి న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల...
పెళ్లి విందులో ప్లేట్ల విషయంలో గొడవ.. కేటరింగ్ ఉద్యోగిని కొట్టి చంపిన డిజె బృందం
న్యూఢిల్లీ: పెళ్లి విందులో భోజనం చేసే ప్లేట్ల విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కేటరింగ్ వ్యక్తిని డిజె బృందం కొట్టి చంపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి...
దేశానికే ఆదర్శం ‘కంటి వెలుగు’
దుబ్బాక: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం...
టర్కీలో జాడతెలియని బెంగళూరు బిజినెస్మెన్
న్యూఢిల్లీ : టర్కీలో ఇటీవలి భూకంపం తరువాతి దశలో ఓ భారతీయుడి జాడ కన్పించడం లేదు. ఈ వ్యక్తి బెంగళూరు నుంచి టర్కీకి వ్యాపార పనులపై వెళ్లారు. కాగా టర్కీలో మొత్తం మీద...
కంటి వెలుగు పేదప్రజలకు ఒక వరం: గుత్తా సుఖేందర్రెడ్డి
అసెంబ్లీ లాంజ్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్ : కంటి వెలుగు పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర శాససమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం...
గ్రామీణ అనారోగ్యం నయం కాదా?
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2...
జార్ఖండ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 14మంది సజీవదహనం
ధన్బాద్: జార్ఖండ్ ధన్బాద్లోని ఓ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 14మంది సజీవ దహనమయ్యారు. అపార్టుమెంటు భవనంలో చిక్కుకుపోయిన బాధితులను...
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : డిజిపి అంజనీకుమార్
పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు. బుధవారం డిజిపి కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కంటివెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
వారం...
ఇంకా అదుపులోకి రాని సికింద్రాబాద్ మంటలు
హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఏడీఎఫ్ వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావుకు అస్వస్థతకు...
ఇంటివద్దే కంటి శిబిరం
మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...