Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో ఎంఎల్సి చల్లా కన్నుమూత
అమరావతి: ఎపి ఎంఎల్సి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వైరస్తో కన్నుమూశారు. డిసెంబర్ 13న కరోనా వైరస్ సోకడంతో ఆపోలో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణా...
సజ్జల నన్ను చంపాలని చూస్తున్నారు: జెసి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: వైసిపి ఎంఎల్ఎ సజ్జల రామకృష్ణ రెడ్డి తనని చంపించాలని చూస్తున్నారని తాడిపత్రి మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని, సిసి ఫుటేజీ తీసుకొని...
అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..
అమరావతిః సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఆయన నిన్నటి(శుక్రవారం) నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కోవిడ్ టెస్టులో అంబటికి పాజిటీవ్ వచ్చింది....
కుప్పంలో ఉద్రిక్తత.. టిడిపి నేతల గృహనిర్బంధం
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి పోటాపోటీ పాదయాత్రలు, ర్యాలీలతో ఆందోళనలు నెలకొన్నాయి. హంద్రీనీవా సాధన కోసం టిడిపి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లపట్టాలపై...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
హత్య కేసులో ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు.. పక్కా ప్లాన్తో చంపారు..
అమరావతి: మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కర రావు హత్యకేసులో అరెస్టైన ఎపి మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
హైకోర్టులో పివిపికి ఊరట..
హైదరాబాద్: టాలీవు్ ప్రడ్యూసర్, వైసిపి నేత పివిపికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ల్యాండ్ గ్రాబరి కేసులో తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో పివిపి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు...
పోలీసులపైకి కుక్కలను వదిలిన పివిపి
మనతెలంగాణ, హైదరాబాద్ : కేసు విచారణలో భాగంగా ఇంటికి విచారణకు వెళ్లిన పోలీసులపైకి పివిపి కుక్కలను వదిలి వెళ్లిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గతవారం తన ఇంటి...
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి...
ప్రచారం ఘనం.. చేతలు శూన్యం: కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసిపి ప్రభుత్వ బడ్జెట్...
ప్రజాస్వామ్యం ఖూనీ చేసి… మర్చిపోయారా?: రోజా
అమరావతి: టిడిపి మహానాడు తీర్మానాలపై వైసిపి ఎంఎల్ఎ రోజా మండిపడ్డారు. మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదవి కోసం దివంగత...
చంద్రబాబు పిఎపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్పై చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం కోపరేటివ్ టౌన్ బ్యాంకులోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం...
ఎన్నికల్లో ఎంత డబ్బు తీసుకున్నారో బిజెపి నాయకులు ప్రకటించాలి
లేకపోతే ఎంపి విజయసాయిరెడ్డి చెప్పిందే నమ్ముతాం
కరోనా దెబ్బకు దేవుళ్లు మాయమైపోతుంటే ఇంకా వారిపై ఎందుకు ప్రమాణం
బిజెపి, వైసిపి పార్టీలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి బిజెపి అధ్యక్షుడు...
సిఎం జగన్ తో ముఖేష్ అంబానీ భేటీ
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. శనివారం తాడేపల్లిలోని సిఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను అంబానీ కలిశారు. ఈ సందర్భంగా ఎపిలో రిలయన్స్...
ఎపి గవర్నర్కు టిడిపి నేతల ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో టిడిపి నేతలు శనివారం భేటీ అయ్యారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిచారని...
ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తా: చంద్రబాబు
అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, గురువారం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో పర్యావరణానికి మేలు
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ఛాలెంజ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదివారం నెల్లూరులో మొక్కలు నాటారు. నగరి ఎమ్మెల్యే సినీ నటి రోజా...
కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో...
వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...