Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
సాహితీ సామ్రాజ్యం ఒక మహారాజు
ప్రపంచ కవులు, రచయితలు, శాస్త్రజ్ఞులు శాంతియోధులుగా జీవించాలనుకుంటారు. వారు వారి చుట్టూ గిరిగీసుకుని కూర్చోరు. వారికి ప్రాంతాల హద్దులుండవు. మనిషిని మనిషి దోపిడీ చేస్తున్న దుష్టవ్యవస్థను ఎదిరిస్తూ బతుకుతారు. ఆ వ్యవస్థను, ఎదరించడానికి...
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
సూర్యాపేటలో స్వల్ప భూప్రకంపనలు..
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల మధ్య మూడు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత...
అంగారకుడిపై జీవాన్వేషణలో కీలక ఘట్టం పూర్తి
వాషింగ్టన్ : అంగారకుడి పైకి నాసా పంపిన పెర్సివరెన్స్ రోవర్ శోధన జీవాన్వేషణే లక్షంగా కొనసాగుతోంది. మిషన్లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్ లోని ఓ...
త్వరలో పురుషులకు కు.ని టాబ్లెట్?
వాషింగ్టన్: పురుషుల కోసం తొలిసారి కుటుంబ నియంత్రణ టాబ్లెట్(మాత్ర) త్వరలోనే సిద్ధం కానుంది. ఈ పరిశోధనలకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సాయం అందిస్తున్నారు. ఇందుకోసం రెండేళ్లలో 17 లక్షల డాలర్లను ఆయన...
ఆర్ నాట్ జోరు….
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా పునరుత్పత్తి విలువ
0.95కు చేరిన వైరస్ వ్యాప్తి, 1 దాటితే ఆందోళనకరం
గతేడాది ఆగస్టు 23నుంచి29 వరకు1.27శాతంగా ఆర్నాట్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఆర్.నాట్(వ్యా ప్తి) విలువ...
వుహాన్ లోని 11 మిలియన్ మందికి కరోనా పరీక్షలు
డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన
బీజింగ్: చైనాలో కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో స్థానికంగా కరోనా కేసులు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నగరం లోని 11 మిలియన్ మందికి సామూహిక...
మానవ శరీరంలోనే వైరస్ మార్పులు
భారత శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడి
న్యూఢిల్లీ : మానవ శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించ గానే తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుందని, ఈ క్రమంలో కొత్త వైరస్ ప్రతిరూపాల్లోని న్యూక్లియోటైడ్లలో స్వల్ప మార్పులు తలెత్తుతుంటాయని భారత...
బయోటెక్నాలజీ హబ్గా హైదరాబాద్
ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
జీనోమ్ వ్యాలీలోని భారతళ్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై
ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్ : బయోటెక్నాలజీ హబ్గా...
కృష్ణబిలం వెనుక కాంతి కిరణాల పరావర్తనం
ఐన్స్టీన్ ఊహ రుజువు చేసిన స్టాన్ఫోర్డ్ వర్శిటీ శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: భూమికి వంద మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణబిలం (ఐ జ్విక్వీ1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని (తేలికపాటి) స్టాన్ఫోర్డు యూనివర్శిటీ (అమెరికా...
బృహస్పతి చంద్రునిపై నీటి ఆవిరి
హబుల్ డేటా ఆధారంగా ప్రథమంగా కనుగొన్న స్వీడన్ పరిశోధకులు
వాషింగ్టన్ : బృహస్పతి చంద్రుడు ‘గనిమెడె’ వాతావరణం లో నీటి ఆవిరి ఆనవాళ్లను మొట్టమొదటిసారి ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. స్వీడన్ లోని స్టాక్హోమ్కు...
టిబెట్ పీఠభూమిలో వేల ఏళ్ల నాటి వైరస్లు
వాషింగ్టన్ : టిబెట్ పీఠభూమిలో వేల ఏళ్ల నాటి ప్రాచీన వైరస్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 15 వేల సంవత్సరాల నాటివని తేల్చారు. ఒక హిమానీ నదంలోని మంచు నమూనాల్లో ఇవి...
డెల్టా రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా సంక్రమించే వైరస్
బాధితుడి దగ్గరకు వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్ఫెక్షన్
కెన్సింగ్టన్ : కరోనా వేరియంట్లన్నిటిలో ఎక్కువగా సంక్రమించే శక్తి కలిగిన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ...
తీవ్ర ఉష్ణోగ్రతలతో తీరని ముప్పు
హరిత వాయువుల (గ్రీన్హౌస్ గ్యాసెస్) ప్రభావం, సహజ ప్రకృతి వాతావరణాన్ని ఎంత వికృతంగా మార్చుతుందో దాని వల్ల ఎలాంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయో ఇటీవల మనం ఎన్నో అనుభవిస్తున్నాం. కార్బన్ డైయాక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్లు,...
రూ.400కు కొవిడ్ టెస్టింగ్ కిట్!
ఎలక్ట్రికల్ కిట్ను రూపొందించిన హైదరాబాదీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్ : కరోనా వైరస్ను వేగంగా నిర్ధారించేందుకు హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు హోం టెస్టింగ్ కిట్ను తయారు చేశారు. వైద్యులు, నిపుణులు పర్యవేక్షణలో లేకుండానే నిర్ధారించే ఈ...
ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో...
కేరళలో 28 కి చేరిన జికా కేసులు
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కేసులు కొత్తగా మరో ఐదు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 28 కి చేరింది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇప్పటివరకు దీని నివారణకు సరైన...
కరోనా ఇన్ఫెక్షన్పై రక్తపరీక్ష చెక్
స్పెయిన్ పరిశోధకుల ఆవిష్కరణ
మాడ్రిడ్ : వ్యక్తుల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీరు ఏ విధంగా ఉంటుందో సమర్ధంగా పర్యవేక్షించడానికి దోహదం చేసే కొత్త రక్త పరీక్షను స్పెయిన్ లోని యుఎంహెచ్సిఎస్ఐసి న్యూరోసైన్సెస్...
నకిలీ వైరస్తో అసలు కరోనా ఎత్తుగడలకు చెక్
అమెరికా పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల రూపకల్పన
వాషింగ్టన్ : మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి అనేక ఎత్తుగడలతో కణ యంత్రాంగాన్ని మార్చి ఇన్ఫెక్షన్ను కలుగ చేస్తున్న కరోనా వైరస్ను అదే ఎత్తుగడలతో బోల్తా కొట్టించే కొత్త...
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలనే తన ఆకాంక్ష
సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
నీటి ఎద్దడిని తట్టుకునే...