Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణను అభినందించిన మోడీ
ఎన్హెచ్ 161లో నాలుగు లేనింగ్లో మంచి పురోగతి సాధించిన ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలను కురిపించారు. బుధవారం ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన...
రాష్ట్రంలో 77 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 189 పాజిటివ్లు
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 151 మందికి వైరస్
2,93,590 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 77 లక్షలు దాటింది. మార్చి నుంచి...
70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించాం: హరీష్
సంగారెడ్డి: ప్రజలు కాంగ్రెస్పై విశ్వాసం కోల్పోయారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో సదాశివ పేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ...
76 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
కొత్తగా మరో 214 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 176 మందికి వైరస్
2,92,835 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 76 లక్షలు...
రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 39, జిల్లాల్లో 187 మందికి వైరస్
2,92,621 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 39 మంది ఉండగా...
2.92 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.92 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,395 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 55...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
కొత్తగా మరో 299 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 57, జిల్లాల్లో 242 మందికి పాజిటివ్
2,91,666కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది....
‘టీకా’ విజయ ఢంకా
రాష్ట్రవ్యాప్తంగా టీకా సక్సెస్
తొలిరోజు 140 కేంద్రాలలో టీకా కార్యక్రమం నిర్వహణ
నమోదు చేసుకున్న 4,296 మందిలో 3,962 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్
కేవలం 11మందిలో టీకా అనంతర స్వల్ప సమస్యలు, టీకా వేయించుకున్న వాళ్లూ...
తెలంగాణలో కొత్తగా 202 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 48, జిల్లాల్లో 154 మందికి పాజిటివ్
2,91,118కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 48 మంది ఉండగా,...
2.90 లక్షలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 331 మందికి వైరస్, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 61, జిల్లాల్లో 270 మందికి పాజిటివ్
2,90,640కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 90...
ఆదర్శ పల్లెల రాష్ట్రం
అద్భుతంగా సాగుతున్న పల్లె ప్రగతి
రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి
అన్ని పల్లెలకు ట్రాక్టర్లు, డంప్యార్డ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రగతి వనాలు, భగీరథ నీరు
ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక, ప్రతి...
ఫిఫ్టీకా
1971 జనవరి 1కి ముందు జన్మించి 2021 జనవరి 1కి 50ఏళ్లు నిండిన వారికి ముందుగా టీకా
కటాఫ్ తేదీని ప్రకటించిన కేంద్రం
తొలి రోజు నార్సింగ్ పిహెచ్సి, గాంధీ కేంద్రాలతో పిఎం మోడీ ఇంటరాక్ట్
పూణే నుంచి...
రాష్ట్రంలో మరో 351 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 72 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల 53 వేల 236 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారికంగా...
రాష్ట్రంలో 5 వేలు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 వేలు మాత్రమే ఉన్నాయి. వీరిలో 2798 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా, మిగత వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ...
రాష్ట్రంలో మరో 379 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో 71, జిల్లాల్లో 308 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,88,789కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 379 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో...
71 లక్షలు దాటిన కరోనా టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 71 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71 లక్షల 4 వేల 367 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ హెల్త్...
తెలంగాణలో మరో 253 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 253 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 61 మంది ఉండగా, ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 7 , జగిత్యాల 7, జనగాం 2, భూపాలపల్లి...
సిఎం ఫోన్
ఆలుగడ్డ రైతుకు సిఎం ఫోన్
మన తెలంగాణ/హైదరాబాద్: హలో... నాగిరెడ్డి బాగున్నావా! నేను సిఎంను మాట్లాడుతున్నా.... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నాగిరెడ్డిని ఎన్ని ఎకరాల్లో అలుగడ్డ సాగు చేస్తున్నారు?...
మైనర్ కొడుకును చంపించిన తల్లి
వికారాబాద్: సుపారీ ఇచ్చి కొడుకునే ఓ తల్లి చంపించిన దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పులుమద్ది గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ (17)ను సంగారెడ్డి...
తెలంగాణలో మరో 461 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 108, జిల్లాల్లో 353 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,86,815కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
సూర్యాపేట్లో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ నిర్ధారణ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 461...