Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
97 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ పెరిగింది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించి పది నెలల తర్వాత ఏకంగా రికవరీ రేట్ 97 శాతానికి చేరుకుంది. అంటే వైరస్ సోకిన ప్రతి వంద మందిలో...
రెండు లక్షల 80 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 551 పాజిటివ్లు, ఒకరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 111, జిల్లాల్లో 440 మందికి వైరస్
2,80,195 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 80...
63 లక్షలు దాటిన కరోనా టెస్టులు
కొత్తగా మరో 509 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 104, జిల్లాల్లో 405 మందికి వైరస్
2,79,644 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 63 లక్షలు దాటింది....
రాష్ట్రంలో 1500 దాటిన కరోనా మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు రెండు లక్షల 70 వేల 450 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అంటే వైరస్ సోకిన ప్రతి...
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
ముత్తంగిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు మండలం ముత్తంగిలో ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కంటైనర్ ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రుద్రారానికి చెందిన...
రియాక్టర్ పేలుడు
రియాక్టర్ పేలుడు.. 8 మందికి గాయాలు
బొల్లారం పారిశ్రామిక వాడ వింధ్య ఆర్గానిక్స్లో ప్రమాదం
మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్
యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం: ఎంఎల్ఎ
మన తెలంగాణ/ అమీన్పూర్: సంగారెడ్డి జిల్లా...
బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి: జిల్లాలోని బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులుతీశారు. కొందరు కార్మికులు పరిశ్రమంలోనే చిక్కకున్నట్లు...
60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...
రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 721 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్
2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...
రాష్ట్రంలో మరో 682 మందికి కరోనా
జిహెచ్ఎంసి పరిధిలో 119, జిల్లాల్లో 563 మందికి పాజిటివ్
2,74,540 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 682 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 119 మంది ఉండగా,...
57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
ప్రతి వందలో 96 మంది కోలుకుంటున్నారు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో ఏకంగా 96 మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...
53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల 32 వేల 150 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
తెలంగాణలో మరో 862 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11,...
మూసీకి పూర్వవైభవం
ప్రక్షాళనకు ఆరేళ్లుగా
అనేక చర్యలు
కాళేశ్వర జలాలతో
మూసీనది ప్రక్షాళన
ఉస్మాన్సాగర్,
హిమాయత్సాగర్కు
700 క్యూసెక్కులు
కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం
ఎంఆర్డిసిఎల్తో రిజర్వాయర్లు
నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...
రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల...
రెండు లక్షల 65 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65 వేల నలభై తొమ్మిది మందికి వైరస్...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలం మునిగేపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. మునిగేపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు...