Home Search
సచిన్ - search results
If you're not happy with the results, please do another search
భారత్-సౌతాఫ్రికా సెమీస్ పోరు నేడు
బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని...
కోహ్లీ, డాన్ బ్రాడ్మాన్ రికార్డు కొల్లగొట్టిన కెన్ విలియమ్సన్
హైదరాబాద్: దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో కివీస్ ఆటగాడు కెన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో 118 పరుగులు చేయడంతో 30 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్...
తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటే… కానీ ఆ ఒక్క పరుగుతోనే
ముంబయి: సచిన్ టెండూల్కర్ పదహారు సంవత్సరాల వయుసులోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. తన బ్యాటింగ్ లో బౌలర్ల చుక్కలు చూపించడంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు నిద్రలేని రాత్రులు గడిపిన...
వారి రికార్డును బద్ధలు కొట్టిన అశ్విన్-జడేజా జంట
హైదరాబాద్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బజ్బాల్పై భారత బ్యాట్స్మెన్లు ఆధిపత్యం చెలాయించారు. తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ 246 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం...
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
అయోధ్యపై డేవిడ్ వార్నర్ సందేశం వైరల్
ప్రధాని చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశదేశాలకు చెందిన ప్రముఖులు అబినందనలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా...
పూర్తైన ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు... రేపటినుంచి భక్తులకు దర్శనం
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
అయోధ్య ఆలయ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ...
అయోధ్యలో… భారీ భద్రత
ఎన్డిఆర్ఎఫ్, యాంటీబాంబు
స్కాడ్స్ 13000 మంది
జవాన్లతో కాపలా
అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం...
జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు
మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
రాముడు కొలువుదీరే వేళాయే
సాకారమవుతున్న శతాబ్దాల కల
సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య
రామ్లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
7వేల...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
అండర్19 ప్రపంచకప్: బోణీ కొట్టిన భారత కుర్రాళ్లు..
బ్లొయెమ్ఫౌంటెన్: అండర్19 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ఎ మ్యాచ్లో భారత్ 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50...
బోణీ కొట్టిన కుర్రాళ్లు..
హైదరాబాద్: అండర్19 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ఎ మ్యాచ్లో భారత్ 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50...
స్టేటస్ సింబల్గా మారిన అయోధ్య ఆహ్వాన పత్రిక
అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్గా...
ఇండియా స్కోర్ 210/5 (45 ఓవర్లు)
బంగ్లాదేశ్ తో జరుగుతున్న అండర్-19 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటింది. 45 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది....
రాములోరి ఉత్సవానికి తారాతోరణం
సినీతారల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు,
ప్రముఖులతో అయోధ్యానగరం కళకళ
అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ముహూర్తం ఆసన్నమవుతున్న తరుణంలో ఆలయం వద్ద పూజా క్రతువులు ఒకపక్క జరుగుతుందగా మరోపక్క ఏర్పాట్లు శరవేగంతో...
3 అంగుళాల ద్రాక్షతో రూ.లక్షల్లో సంపాదన..
వీఎస్ డి అనే కొత్త రకం ద్రాక్షకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ద్రాక్షను తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రకం ద్రాక్షను పండిస్తున్న రైతులు రూ.లక్షల్లో...
ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫిజిక్స్ వాలా
హైదరాబాద్: భారత్లో అతిపెద్ద విద్యా వేదిక అయిన ఫిజిక్స్ వాలా (పీడబ్ల్యూ), ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి మరియు GRE®, TOEFL® పరీక్షలకు సిద్ధం కావడానికి...
చిరంజీవి, ప్రభాస్ కు రామమందిర ఆహ్వాన పత్రిక
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర్ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపారు. రామమందిరి ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో హిందువులు...
దిగజారిన సంబంధాలు
మాల్దీవులతో సంబంధాలు ఇంతగా దిగజారిపోవడం ఆందోళనకరం. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దీవులపై అదుపు కోసం చైనాతో పోటీ పడుతున్న సమయంలో మనకు అతి సమీపంలోని మాల్దీవులతో మన సంబంధాలు ఇంతగా చెడిపోడం బాధాకరమైన...
పాలకులు చదువురాని అవివేకులైతే..!
పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...