Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తూర్పు, మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయు గుండం మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర ‘యాస్’ తుపానుగా మారుతుందని, బుధవారం ఉదయానికి వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం వైపు...
దూసుకొస్తున్న రాకాసి ‘యాస్’ తుపాన్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో 'యాస్' తుపాన్ కలకలం రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాకాసి యస్ తుపాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లోకి దూసుకొస్తుంది. నేడు మరింత బలపడి తీవ్రవాయుగుండం మారనుందని...
భీకరంగానే దూసుకువస్తోన్న యాస్
బెంగాల్ వైపు అలర్ట్ ..యుద్ధ నౌకలు సిద్ధం
26 నాటికి తీరం దాటే అవకాశం
పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ?
కోల్కతా : యాస్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతం తీరం వెంబడి...
పి-305 నౌక ప్రమాదం… 49కు చేరిన మృతులు
ముంబయి: తౌటే తుఫాన్ ధాటికి సముద్రంలో పి-305 అనే నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది చనిపోగా 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకదళం పేర్కొంది. బార్జ్ నౌకలో మొత్తం 261...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
బతుకుతాననే ఆశలేదు
అయినా ఏడేనిమిది గంటలు ఎదురీత
ముంబై : ఓ వైపు కుండపోత వాన పది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు, ఎటుపోతున్నామనేది తెలియని చీకటి అయినా బతుకు కోసం ఆరాటం. ఇది ఇటీవలి...
అటువైపు మరో తుపాన్
26న బెంగాల్కు యాస్
న్యూఢిల్లీ : మరో తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి ‘యాస్’ తుపాన్ పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలను తాకుతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ...
తౌక్టే తుఫాన్ బీభత్సం…. నౌక మునిగి 22 మంది మృతి
ముంబయి: తౌక్టే తుఫాన్ బీభత్సానికి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలలో నౌకలు, ఇండ్లు ధ్వంసంకాగా వేల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. అరేబియా సముద్రంలో చెట్టు కొట్టుకపోవడంతో 22 మంది మృతి...
తెలంగాణకు తప్పిన తుపాన్ ముప్పు..
R
మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తౌక్టే తుపాను ప్రభావం తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలింపింది. తుపాను తెలంగాణ రాష్ట్రం నుండి దూరంగా వెళ్లిపోయినట్టు తెలిపింది. అయితే బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో...
దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
తౌక్టే తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన గోవా, కేరళ, కర్నాటకలలో అప్పుడే కనిపిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లోను శనివారం రాత్రినుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోవాలో అనేక ప్రాంతాల్లో పెనుగాలుల తాకిడికి విద్యుత్...
తౌక్టే తుఫాన్ ప్రభావం: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం..
హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అంబర్ పేట, ఉప్పల్, ఎల్బినగర్, దిల్...
తౌక్టే తుఫాన్ బీభత్సం….. అల్లకల్లోలంగా మారిన సముద్రం
తిరువనంతపురం: తౌక్టే తుఫాన్ తీరాన్ని తాకుతుండడంతో ఆరేబియ సముద్రంలో అలలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 120 నుంచి...
దేశాల బృందంతో తుపాన్ల పేర్లు
ముంబై : అరేబియా సముద్రంలో తలెత్తిన అల్పపీడనం చివరికి తుపాన్గా మారి ప్రభావం చూపుతోంది. దీనికి తౌక్టే అనే పేరు పెట్టారు. తుపాన్లకు 13 దేశాలతో కలిసి ఏర్పడ్డ ప్యానెల్ పేర్లు పెడుతుంది....
తౌక్టే తుపాను ప్రభావం: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల...
తుపాను ప్రభావిత రాష్ట్రాలలో 53 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తౌక్టే తుపాను వల్ల సంభవించే పరిస్థితిని ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్డిఆర్ఎఫ్) 53 బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన...
ఆర్యులు వలసవాదులే!
ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చిన వారే అనే వాదన ఓ వంద సంవత్సరాలుగా మన దేశంలో చర్చోపచర్చలకు దారి తీస్తూనే ఉంది. ఈ విషయంలో ఏదైనా శాస్త్రీయ వాదన బలంగా తెరపైకి...
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్ శకలాలు
వాషింగ్టన్: కొవిడ్ భయంతో అల్లాడుతున్న ప్రపంచానికి చైనా రాకెట్ భయం ముంచుకొస్తోంది. ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి చైనా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఏప్రిల్ 29న చైనా లాంగ్మార్చి 5 బి అనే...
రామరాజభూషణుడి వసుచరిత్ర
యావత్ మహీతలాన్ని పరిపాలించి, పేరు ప్రఖ్యాతులు గడించి, దేవేంద్రుడి నుండి వరంగా ఎన్నో గౌరవ చిహ్నాలను పొంది, మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ వుండే, ఛేది దేశాధిపతైన వసువు అనే మహారాజు...
అమెరికా అతిక్రమణ!
పామును ముద్దాడినా కాటేయడం మానదు, అమెరికా కూడా అంతే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు మన ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఎన్ని మైత్రీ సన్నివేశాలు విరగబూసి పరిమళించాయో కళ్లారా చూశాము....