Home Search
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం - search results
If you're not happy with the results, please do another search
ఆర్టికల్ 370రద్దుపై 11 నుంచి ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి సంబంధిత ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఆర్టికల్ రద్దు విషయంపై దాఖలైన పలు పిటిషన్లపై...
జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎద్దులను లొంగదీసుకునే క్రీడ ‘జల్లికట్టు’కు సంబంధించిన తమిళనాడు చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర, క ర్నాటక చట్టాలలో...
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు గురువారం కీల తీర్పు వెలువరించింది. ఐఏఎస్లు సహా...
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జి కట్టుబడి ఉండాల్సిందే
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది...
‘కోలుకోలేని విచ్ఛిన్నం’ కారణంగా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
పూర్తిగా న్యాయం చేసేందుకు ఇలాంటి కేసుల్లో విడాకులు మంజూరు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కోర్టు తనకు ఇచ్చిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.
న్యూఢిల్లీ: వైవాహిక చట్టాల ప్రకారం వేచి...
స్వలింగ వివాహ పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి!
కోర్టు ఏప్రిల్ 18న కేసుల బ్యాచ్ విచారణను ప్రారంభించనుంది!
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా ధ్రువీకరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు మార్చి 13న(నేడు) ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి...
ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు(ఎల్ఓపి), భారత ప్రధాన న్యామూర్తి(సిజెఐ)లతో కూడిన కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేసేవరకు ఈ...
సుప్రీంకోర్టు జడ్జీగా తెలంగాణ బిడ్డ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్కుమార్) తెలంగాణ వారు. చాలా కాలంగా...
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా..హలాలాపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ:ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, నిఖా..హలాలాల ఆచారాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి డివై....
బీహార్లో కులాల సర్వేపై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: బీహార్లో కుల గణన నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జనవరి 20న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
పెద్దనోట్ల రద్దు సమర్థనీయమే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో ఆరేళ్ల క్రితం (2016లో) జరిగిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పులో సమర్థించింది. ఆరు సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ నాయకత్వపు బిజెపి ప్రభుత్వం...
కేంద్రం x సుప్రీంకోర్టు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో కేంద్రం తరచుగా కయ్యానికి దిగుతున్నది. గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. ఈ ధోరణి ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకొన్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతున్న తీరు న్యాయమూర్తుల...
బలవంతపు మతమార్పిడి రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడి ‘చాలా సీరియస్ విషయం’అని, పైగా అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు సోమవారం పునరుద్ఘాటించింది. ‘భయపెట్టి, బెదిరించి, మోసగించి, బహుమానాలు, డబ్బు వగైరాలతో ప్రలోభపరచి’ మతాంతీకరణకు పాల్పడ్డం విషయంలో...
మహిళా ధర్మాసనం
సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు...
అగ్రవర్ణ కోటా రాజ్యాంగ ముప్పు
చట్టసభలు రూపొందించే చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించాల్సిందే. అవి అమలులో ఉన్నంత కాలం శిరసావహించక తప్పదు. అయితే వాటిని నిర్ణయించేవారు, ఆ తీర్పులు ఇచ్చే వారు మనుషులేనన్న సజీవ సత్యాన్ని మనం...
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే 50% కోటా సీలింగ్: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మండల్ కమిషన్ కేసులో 1992లో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయించిన రిజర్వేషన్ల 50 శాతం పరిమితి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, అయితే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా...
సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారంనుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం మొదలైంది. ప్రస్తుతం యు ట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలో...
ఈడబ్లూఎస్ కోటాపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వెనుకబడిన ఉన్నత వర్గాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం ఈడబ్లూఎస్ కోటా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 10 శాతం...
నళిని వేసిన పిటిషన్పై కేంద్రం, టిఎన్ఎస్కు సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల నుంచి...
సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ పదవీ విరమణ
న్యాయవాద కుటుంబంలో విలువైన ఆభరణంగా అభివర్ణించిన సిజెఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ శుక్రవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టులో ఎనిమిదవ మహిళా జడ్జి అయిన ఆమెను ప్రధాన న్యాయమూర్తి...