Home Search
సెలవులు - search results
If you're not happy with the results, please do another search
వాడవాడలా.. ‘వాన’ వాసం
వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం
వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం
అప్రమత్తంగా ఉండండి : సిఎం
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు
1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం
కాగితపు పడవల్లా...
జలదిగ్బంధంలో జంట నగరాలు
హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన భారీవర్షానికి జంట నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కరోజులోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్ నెట్, సేవలకు అంతరాయం...
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు..
నవంబర్ 1 నుంచి డిగ్రీ, పిజి తరగతులు
అక్టోబర్ 31 వరకు ప్రవేశాలు
నవంబర్ 30 వరకు ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం
వచ్చే ఏడాది మార్చి 8 నుంచి సెమిస్టర్ పరీక్షలు
సవరించిన అకడమిక్...
రాష్ట్రంలో జోరుగా వర్షాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు జోరుగా వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
కమ్యూనిస్టు నాయకురాలు రోజా దేశ్పాండే కన్నుమూత
ముంబై: కమ్యూనిస్టు సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యురాలు రోజా దేశ్పాండే శనివారం మధ్యాహ్నం తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్...
గాంధీలో వైద్యులు నిర్విరామంగా పని చేస్తున్నారు: ఈటెల
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో వైద్యులు నిర్విరామంగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. సెలవులు పెట్టకుండా పని...
28 వరకు అసెంబ్లీ
12,13,20,27 తేదీల్లో శాసనసభకు సెలవులు
నేడు క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి
నేడు పివి శతజయంతిపై చర్చ, భారతరత్నకు తీర్మానం
బిఎసి సమావేశంలో నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు...
వైరస్ కన్నా స్కూళ్ల మూత డేంజర్..
వైరస్ కన్నా స్కూళ్ల మూత డేంజర్
పిల్లలను బడికి పంపాలన్న బ్రిటన్ ప్రధాని
లండన్ : పిల్లలను పాఠశాలలకు తిరిగి పంపించడం అత్యంత ముఖ్యమైన విషయం అని తల్లిదండ్రులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్...
పోలీసులనూ వెంటాడుతున్న కరోనా
పోలీస్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 1600 మందికి కరోనా
హైదరాబాద్ : కోవిడ్ 19 వైరస్ నిర్మూలనలో 24 గంటలూ శ్రమిస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండటం వారికి, వారి కుటుంబాలకు, తోటి సిబ్బందికీ ఇబ్బందికర...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే
పరిస్థితి సాధారణం అయ్యాకే పాఠశాలల పునః ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతనే పాఠశాలలు పునఃప్రారంచాలని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది....
మా పోలీసుకు రెస్టు కావాలి
కేంద్ర బలగాల సాయం కోరిన మహారాష్ట్ర
లక్నో : పోలీసు సాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తొలి లాక్డౌన్కు ముందు మూడు రోజుల నుంచి తమ రాష్ట్ర పోలీసులు విధులలో...
ఐటిపై కరోనా పిడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...
లాక్డౌన్ నేపథ్యంలో ఎస్ఎ-2 పరీక్షలు రద్దు..?
హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు మంగళవారం(ఏప్రిల్ 7) నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు(ఎస్ఎ 2)...
బి.టెక్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
మూడు నెలల పాటు ఉచితం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
డిజిటల్ చదువులు.. ఆన్లైన్ బాట పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....
కింగ్కోఠి ఆస్పత్రిని రెడీ చేయండి: ఈటెల
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారిని, వారితో కలిసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దన్నారు. కింగ్...
విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...
పరీక్షలపై కరోనా గ్రహణం
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...