Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు
బెంగళూరు : ఈనెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరి లోకి కర్నాటక నుంచి జెడిఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ దిగనున్నారు. మంగళవారం ఆయన...
మన్మోహన్కు అస్వస్థత
ఛాతి నొప్పితో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్కు అస్వస్థత
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్కు ఆదివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో రాత్రి...
రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి దేశంలో 9 మంది చనిపోగా.. కరోనా బాధితుల సంఖ్య 492కు చేరింది. దేశంలో రెండో...
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...
ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో...
ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
అమిత్ షా రాజీనామా చేయాలి
అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్లదే బాధ్యత: సోనియా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
అమిత్ షా రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...
ట్రంప్ విందుకు మన్మోహన్, ఆజాద్ గైర్హాజరు
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత...
బిజెపి నేతలంతా రావణుడి పుత్రులు
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డేపై ప్రతిపక్ష సభ్యులు మంగళవారం లోక్సభలో విరుచుకుపడ్డారు. బిజెపి నాయకులను రావణుడి కొడుకులుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
ఆ షూటర్కు డబ్బులెవరిచ్చారు?
జామియా ఘటనపై రాహుల్ ధ్వజం
మేం పెన్నులిస్తుటే వాళ్లు గన్నులిస్తున్నారు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : జామియా మిలియా కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సిఎఎ వ్యతిరేక ఆందోళన కాల్పులు జరపమని...
ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరించిన మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జనవరి 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
ఉద్ధవ్కు ‘కేబినెట్’ లుకలుకలు
చోటుదక్కని ఆశావహుల్లో నిరాశ
షోలాపూర్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి
విధేయుల్ని విస్మరించి కొత్త వారికి పదవులిచ్చారని ధ్వజం
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ సోమవారం జరిగిన తరువాత శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ పార్టీల్లో...
ఖమ్మంలో కీలక మలుపు
మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి...
వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య పోరు
ఇందిరా, రాజీవ్లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారని, తాను...
బిజెపి మేనిఫెస్టో కాలంచెల్లిన చెక్కులాంటిది
ఈసారి బిజెపికి 2004 చరిత్ర పునరావృతం
ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపిస్తారు
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు....
కొడంగల్పై కుట్రలు
ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి
కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బిజెపి కుయుక్తులు
వంద రోజుల్లోనే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు
చేపట్టాం పాలమూరుకు జాతీయస్థాయి హోదా
సాధించలేకపోయిన బిజెపి జాతీయ...