Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
చమురు వ్యూహానికి భారత్ బలి!
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన...
జలగల్లా పెట్రో ధరలు
సబ్కా సాథ్ వికాస్ కాదు.. సబ్కా సత్తేనాశ్
కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్
బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా
ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో
నిజానికి అంతా సర్వనాశనమే ధరల
అదుపులో...
సెంటిబిలియనీర్స్ క్లబ్ లో గౌతమ్ అదానీ!
ముంబయి: సెంటిబిలియనీర్స్ క్లబ్లో కొత్త సభ్యుడయ్యారు గౌతమ్ అదానీ. ఓడరేవులు, గనులు మరియు గ్రీన్ ఎనర్జీతో కూడిన సామ్రాజ్యాన్ని కలిగిన భారతీయ వ్యాపారవేత్త, అతని సంపద 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది....
తదుపరి పాక్ ప్రధాని కానున్నారా షెహబాజ్ షరీఫ్ ?
షెహబాజ్ షరీఫ్ సోమవారం నేషనల్ అసెంబ్లీలో ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పాకిస్తాన్ ముస్లిం...
మరో మానవ విషాదం!
ఎవరిది ధర్మపక్షం, మరెవరిది కాదు అనే దానిని అటుంచితే యుద్ధం సృష్టించే మానవ విషాదం అంతా ఇంతా అని చెప్పనలవికానిది. యుద్ధమంటే శత్రు సేనల ముఖాముఖీ పోరాటమే కావాలి గాని, అవతలి...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
ఇక బిరబిరా ఆయిల్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు ఒప్పందాన్ని భారతదేశం సమీకరించుకునేందుకు రంగం సిద్ధం అయింది. రష్యా నుంచి 30 లక్షల బ్యారెల్స్ క్రూడాయిల్ను దిగుమతి చేసుకునే కాంట్రాక్టుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్...
యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా...
ఖైదీలకు ‘సంసార సుఖం’ సాధ్యమా?
జైలు శిక్ష పడ్డవారు కుటుంబాలకు దూరంగా బతకవలసి వస్తుంది. మూడు నెలలకోసారి ములాఖత్ పేరిట కళ్ళతో పలకరించుకొని, ఫోను మాధ్యమంగా మాట్లాడుకోవలసిందే. కొత్తగా పెళ్లయినవారిలో ఒకరికి అనుకోకుండా ఏళ్ల తరబడి జైలు లో...
శంషాబాద్లో 248 గ్రాముల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న...
డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మంది అరెస్ట్
నిందితుల్లో నలుగురు విద్యార్థులు
సౌదీలో ఏర్పడ్డ పరిచయం, సులభ సంపాదన కోసం వక్రమార్గం
అరెస్టు చేసిన హబీబ్నగర్ పోలీసులు
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మంది నిందితులను హబీబ్నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో...
నోట్ల కట్టల గుట్టలు
యుపి ఐటి దాడుల్లో సంచలనం
సుగంధ ద్రవ్యాల వ్యాపారి నివాసంలో సోదాలు
మాజీ సిఎం అఖిలేష్కు అత్యంత సన్నిహితుడు
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల వేళ సాగుతున్న ఐటి దాడుల్లో కళ్లు చెదిరే రీతిలో గుట్టలు గుట్టలుగా...
రాష్ట్ర ‘మహిళా భద్రత’ విభాగం పనితీరు భేష్
జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ
హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని జాతీయ మహిళా కమీషన్ చైర్...
పుతిన్ పర్యటన ఫలితాలు
ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్తో...
దావానలంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్
ఇప్పటికి 30 దేశాల్లో కోరలు చాచింది
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధి లోనే ఈ వేరియంట్ దాదాపు 30 దేశాలకు...
రేపు ముస్లింల పర్వదినం ’ఈద్ మిలాద్-ఉన్-నబీ‘
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం,అక్టోబర్19న) ముస్లింలు తమ పర్వదినం ‘మిలాద్-ఉన్-నబీ’ జరుపుకోబోతున్నారు. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంటుంది. క్రిష్టియన్ క్యాలెండర్తో పోల్చి చూసినప్పుడు వేర్వేరు తేదీల్లో...
ప్రపంచ శాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది
అఫ్ఘన్లో పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి
ఎస్సిఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతిభద్రతలతో దేశాల మధ్య...
జి20 సదస్సుకు సమన్వయకర్తగా పియూష్ గోయల్
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి 2023లో నిర్వహించనున్న జి20 నాయకుల సదస్సుకు షెర్పా(సమన్వయకర్త)గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నియమితులయ్యారు. జి20 ప్రెసిడెన్సీ 2022 డిసెంబర్ 1న భారత్ నిర్వహిస్తుందని,...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
తప్పిన పెను ప్రమాదం.. హిందూ మహాసముద్రంలో పడ్డ చైనా రాకెట్
భూమికి తప్పిన ముప్పు....మాల్దీవులకు దగ్గర పతనం
భయపెట్టి ముప్పుతిప్పలు పెట్టిన లాంగ్మార్చ్
డ్రాగన్ వ్యవహారంపై ప్రపంచవ్యాప్త నిరసనలు
బీజింగ్: ఎక్కడ భూమిపై పడుతుందోననే ప్రపంచవ్యాప్త భయాందోళనలు రేకెత్తించిన చైనా లాంగ్మార్చ్ రాకెట్ ఎట్టకేలకు హిందూమహాసముద్రంలో పతనం...