Home Search
హరీశ్ - search results
If you're not happy with the results, please do another search
ఇంటివద్దే కంటి శిబిరం
మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్కూ తప్పని పాట్లు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలకు భద్రత ఉందా? అక్కడ పోలీసులు సరిగా పనిచేస్తారా? అని అనుమానం కలుగుతోంది. కొన్ని రోజుల క్రితం 20 ఏళ్ల అంజలిని కారుతో ఢీకొట్టి కొన్ని కిలో మీటర్ల వరకు...
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటివెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ అమీర్ పేట లోని వివేకానందా కమ్యూనిటీ హాల్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
ప్రభం’జనం’
మన తెలంగాణ/ఖమ్మం: నభూతో నభవిష్యత్.. అన్న చందంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అవిర్భావ సభ అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. టిఆర్ఎస్ పాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఉద్భవించిన తరువాత...
ఖమ్మం జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు
ఖమ్మం : ఖమ్మం గుమ్మంలో బుధవారం జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో జిల్లాకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లును కురిపించారు. జిల్లావాసులు అబ్బురపడేలా కెసిఆర్ ప్రకటించిన వరాలతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు....
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఖమ్మం.. గుమ్మం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మ కంగా భావించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గులాబీ...
సిఎం కెసిఆర్ క్రికెట్ ట్రోఫి..సీజన్-3
సిద్దిపేట: మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా సిద్దిపేట మీని స్టేడియంలో నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్ ట్రోఫి మూడవ సీజన్ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు మచ్చ...
24 గంటల్లో 25 ప్రసవాలు
మెదక్ : జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 ప్రసవాలు జరిపి అరుదైన రికార్డు సాధించారు. గతంలో తమ ఆస్పత్రిలో 23 ప్రసవాల రికార్డును తామే...
పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూంలు అందిస్తాం
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి దయనంద్ గార్డెన్ లో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, ఆర్ధికమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శుక్రవారం...
ఊరూరా కంటి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...
నుమాయిష్ మినీ భారత్
నాంపల్లి: నుమాయిష్ లో విభిన్న సంస్కృతులు, ఆహార అలవా ట్లు వివిధ రాష్ట్రాల ఉత్పత్తులకు వేదికగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఇనుమడింపజేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు టి....
పారదర్శకం.. డాక్టర్ల నియామకం
హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అని... తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు వ్యాఖ్యానించారు. డబ్బుతో ఏదైనా కొనగ లం అని...
నిరుద్యోగులకు న్యూ ఇయర్ కానుక
హైదరాబాద్: రాష్ట్రం లో కొలువుల జాతర కొనసాగుతూనే ఉం ది. నూతన సంవత్సర వేళ నర్సింగ్ విద్యార్థులకు, రాష్ట్ర యువత కలలను నేరవేర్చే లా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిన్న గ్రూప్2...
మేం పంచుతే..వారు పెంచుతున్రు
దుబ్బాక : పంచుడు కెసిఆర్ వంతు అయితే ధరలు పెంచుడు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ వంతు అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం...
ప్రసూతి సేవలు భేష్..
హైదరాబాద్ : మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది....
ప్రధాని తల్లి మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబసభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ...
5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. న్యూఇయర్ వేళ నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శుక్రవారం 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్...
ఇక్కడ కొత్త విషయం నేర్చుకుంటున్నాను: నిరంజన్ రెడ్డి
సిద్ధిపేట: దేశంలో జనాభా అవసరాలకు సరిపోవు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు ఆధునిక వంగడాలను ప్రవేశ పెట్టారని, కానీ వాటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో దేశాన్ని...