Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 94.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,47,295 మంది విద్యార్థులకు 4,24,438 మంది హాజరుకాగా, 22,857(5.1 శాతం) గైర్హాజరయ్యారు. ఐదుగురు...
2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు
ఈసారి ఎంసెట్కు పెరుగనున్న విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 1.80 లక్షలు దాటాయి. శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 1,80,142 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్...
మొదటి విడత జెఇఇ మెయిన్కు హాజరు తగ్గే అవకాశం
ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడమే కారణం
ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తగ్గే...
పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి
మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసుల ఉద్యోగాలలో పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు అవకాశం కల్పించాలంటూ బుధవారం నాడు డిజిపి కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలలో ప్రత్యేకంగా ట్రాన్స్...
దేశానికి మోడల్ మునిసిపాలిటీస్గా తెలంగాణ పట్టణాలు
కేంద్ర, రాష్ట్ర అవార్డులను సాధించడంలో పురపాలక సంఘాలు ముందంజలో నిలిచాయి
రాష్ట్ర మునిసిపల్ చైర్మన్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశానికి మోడల్ మునిసిపాలిటీస్గా తెలంగాణ పట్టణాలు నిలిచాయని రాష్ట్ర మునిసిపల్ చైర్మన్స్...
జలమండలిలో ఘనంగా ఈద్ మిలాప్
హైదరాబాద్: జలమండలి కార్యాలయంలో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్ఎండబ్లూఎస్ఎస్బీ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి మలక్పేట ఎమ్మెల్యే ఆహ్మద్ బిన్ అబ్దులా బలాలా, జలమండలి...
షిరిడీ ఆలయానికి రూ. 2 కోట్ల స్వర్ణ కంకణం
హైదరాబాద్ భక్తుని విరాళం
షిరిడీ: మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిరిడీ సాయిబాబా ఆలయానికి రూ. 2 కోట్ల విలువైన స్వర్ణ కంకణాన్ని హైదరాబాద్కు చెందిన ఒక భక్తుడు విరాళంగా అందచేశారు. పార్థసారథిరెడ్డి అనే భక్తుడు షిరిడీలోని...
అండమాన్ దీవుల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా,...
ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిఎం వెన్నంటే
రానున్న రోజుల్లో పెండింగ్ సమస్యలకు పరిష్కారం
టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ నాయకులు బల్కంపేట అమ్మవారికి బోనాలను సమర్పించారు....
ఈసారి నుంచే ఆన్లైన్ ఆడిటింగ్
15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల అమలుకు
పురపాలక శాఖ కార్యాచరణ
పుర సంఘాలు, నగర పాలక సంస్థల గణాంకాలు ఆన్లైన్లో నమోదు
ఆడిట్ రిపోర్టును ఆన్లైన్లో ఉంచితే
బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని...
ధరల పెరుగుదల… వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
ధరల పెరుగుదలకు నిరసనగా
మే 25 నుండి 31 వరకు వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై...
జూన్ 6న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23...
పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం: మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: నగర సమాగ్ర అభివృద్దే లక్ష్యంగా నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జూన్ 3 నుండి 15...
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు పేర్లను...
మెట్రో లిఫ్టులో బట్టలు విప్పి… యువతితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లిఫ్టులో యువతి ముందు అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్ పేట స్టేషన్ లో ఓ యువతి(23)లిప్టు ఎక్కగా...
తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు…
హైదరాబాద్: భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న...
నీతి ఆయోగ్ కోసం నేషనల్ డాటా-ఎనలిటిక్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధి..
హైదరాబాద్: ఐటీ, కన్సల్టింగ్ సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధ ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఓటీఎస్ఐ) ఇప్పుడు నీతిఆయోగ్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ డాటా, ఎనలిటిక్స్ ప్లాట్ఫామ్ (ఎన్డీఏపీ)ను అభివృద్ధి...
డిజిపి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్…
హైదరాబాద్: నగరంలోని డిజిపి మహేందర్ రెడ్డి ఆఫీసుకు ట్రాన్స్జెండర్స్ బుధవారం వెళ్లారు. పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని వినతి చేశారు. దరఖాస్తుల్లో పురుషులకు, మహిళలతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కోటా ఇవ్వాలని...
రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం
హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....