Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అరుదైన వ్యాధులపై అవగాహన కోసం రేస్ ఫర్7 2022..
హైదరాబాద్:భారతదేశంలోని అరుదైన వ్యాధి కమ్యూనిటీకి అవగాహన కల్పించేందుకు ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా(ORDI) ఆదివారం రేస్ ఫర్7 యొక్క ఏడవ ఎడిషన్ను నిర్వహించింది. వర్చువల్ రేస్ను డా.ఎల్. స్వస్తిచరణ్, అదనపు డిడిజి,...
హారానికి దారంలా పని చేశారు త్రివిక్రమ్
పవన్కల్యాణ్-, రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయ క్’. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. సాగర్.కెచంద్ర దర్శకత్వం...
30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సు
శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసి ఆఫర్
భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు సిద్ధం
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సును పంపిస్తామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు....
మార్చి 3న పిజి ఆయూష్ కన్వీనర్ కోటా
సీట్లకు భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్
జెఎన్టియుహెచ్లో సెంటర్ ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పిజి ఆయుష్ కన్వీనర్ కోటా సీట్లకు మార్చి 3వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం...
పెండింగ్ సమస్యలతో పాటు పలు తీర్మానాలను
ఆమోదించిన టిఎన్జీఓ రాష్ట్ర, కేంద్ర కార్యవర్గం
డిఏలను, పిఆర్సి బకాయిలను విడుదల చేసినందుకు
సిఎం కెసిఆర్ టిఎన్జీఓ నాయకుల కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్లోని నాంపల్లిలో టిఎన్జీఓ...
వారంలో జెఇఇ మెయిన్ షెడ్యూల్..?
ఇటీవల వెబ్సైట్ను ప్రారంభించిన ఎన్టిఎ
ఈసారి రెండు సార్లే నిర్వహించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర విద్యా సంస్థలలో...
హారానికి దారంలా పని చేశారు త్రివిక్రమ్
పవన్కల్యాణ్, రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. సాగర్.కెచంద్ర దర్శకత్వం వహించిన...
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: యాంకర్ శ్యామల
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.... ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: యాంకర్ శ్యామల
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గండిపేటలోని తన నివాసంలో ప్రముఖ...
రాష్ట్రంలో కొత్తగా 241 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30,978 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 241 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు...
నిజామాబాద్ జిల్లా వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
రాష్ట్ర రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు, విద్యార్థుల కోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు-, భవనాలు,...
టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు మరో గుడ్న్యూస్
ప్రయాణికులపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం
మంత్లీ సీజన్ టికెట్ తీసుకుంటే
ప్రతి ప్రయాణంపై 33 శాతం డిస్కౌంట్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది....
హార్స్ రేసింగ్ ముఠా అరెస్ట్
ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులు
రూ.5,02,131 విలువైన సొత్తు స్వాధీనం
హైదరాబాద్: ఆన్లైన్లో హార్స్ రేసింగ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి...
80 మొబైల్స్ అందజేసిన నగర సిపి
హాక్ఐ ద్వారా పట్టుకున్న నగర పోలీసులు
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అందజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాక్ఐ మొబైల్...
విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి
డిగ్రీలు పొదిన విద్యార్థులు ఉద్యోగాలు కల్పించేలా మారాలి
జెఎన్టియుహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/హైదరాబాద్ : జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. విద్యార్థులు...
అటవీ నిర్వహణ, పచ్చదనం పెంపు బాగు
కంపా నిధుల వినియోగంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు భేష్
క్షేత్రస్థాయి పర్యటించిన కంపా సిఈఓ, రాష్ట్రాల పిసిసిఎఫ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను నిబంధనల మేరకు వినియోగిస్తూ...
రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ
త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...
సైబరాబాద్లో భారీగా ఎస్సైల బదిలీ
126మందిని బదిలీ చేసిన సిపి
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 126 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫిన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం...
వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటపడ్డాయి…
నారాయణ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఎపిలో హాట్ టాపిక్గా మారింది....
రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు బాగుంది..
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన నేషనల్ కంపా సీఈఓ సుభాష్ చంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు....