Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
గురువారం పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప్రారంభం…
పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని గురువారం ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి...
నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నాలుగు ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. కీలక సూత్రాధారి నవీన్ భూటానీ కనుసన్నల్లో నడిచినట్లు విచారణలో...
స్టూడియో గ్రీన్తో కళ్యాణ్కృష్ణ మూవీ..
హైదరాబాద్: నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’తో సంక్రాంతి బాక్బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత....
ఆ గ్రామానికి “వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్” అవార్డు…
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామానికి " వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్" అవార్డు వరించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి...
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ..
హైదరాబాద్: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. లేఖలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీపై మంత్రి హరీశ్ రావు...
గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా..
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గాంధీలో చాలా మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పలువురు వైద్యులతోపాటు...
చంద్రబాబుకు కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్పంగా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించగా కరోనా...
విడిపోయిన మరో జంట.. ట్విట్టర్లో వెల్లడించిన ధనుష్
మన తెలంగాణ/హైదరాబాద్: కోలీవుడ్లో మోస్ట్ పాపులర్ జంటగా పేరొందిన ధనుష్, ఐశ్చర్యలు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్లో పొందుపర్చారు. 18 ఏళ్లుగా ధనుష్, ఐశ్వర్యల వైవాహిక బంధం...
సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం
వచ్చే విద్యా సంవత్సరం
నుంచి అమలు
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో
ఫీజుల నియంత్రణ వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
విద్యాశాఖ మంత్రి సబిత
నేతృత్వంలో కేబినెట్ సబ్
కమిటీ మన ఊరు-మన
బడి...
అకాల నష్టం అన్నదాతకు సిఎం భరోసా!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
నేడు ముఖ్యమంత్రి పర్యటన
చివరి గింజ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కెసిఆర్ పర్యటించాలని...
మల్లన్నసాగర్ ‘టు’ తపాస్పల్లి లింక్ కాలువ
పలు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధుల విడుదల
మరిన్ని నూతన ప్రాజెక్టులకు
మంత్రివర్గం ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు...
ట్రోఫీతో తిరిగిరావాలి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు ట్రోఫీని సాధించాలని జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. సౌదీ అరేబియా వేదికగా జరిగే ఆసియా హ్యాండ్బాల్...
యూత్, ఫ్యామిలీ కలిసి చూసే సినిమా
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమైన చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని...
30వరకు పరీక్షలన్నీ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 మందికి కరోనా...
గో రక్షకుల మృతిపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి..
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వితో పాటు మరొకరు మరణించడం పట్ల టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్: ఎర్రబెల్లి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై సోమవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష...
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితితోపాటు పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో జరిగిన...
మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు..
హైదరాబాద్: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన ఘటన ఆదివారం నగరంలోని లంగర్ హౌస్ లో చోటుచేసుకుంది. లంగర్ హౌస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి ప్రాంతానికి చెందిన...