Home Search
హోటల్ - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్: ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని ఓల్డ్ మలక్పేటకు చెందిన షోహెబ్(19),...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం: మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: పివి కూతురు, విద్యావేత్త సురభి వాణిదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారీమెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోడుప్పల్...
లైఫ్ సెన్సెస్ హబ్గా హైదరాబాద్: కెటిఆర్
హైదరాబాద్: ఐటి పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హోటల్ ఐటిసి కాకతీయ సిఐఐ వార్షిక సమావేశం జరిగింది. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కృషి...
ఎంఎల్ఎను బెదిరించిన యువకుడు అరెస్టు….
హైదరాబాద్: కార్వాన్ ఎంఎల్ఎ కౌసర్ మోహిద్దీన్ బెదిరించిన సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిలాల్ (21) అనే యువకుడు పెయింటర్ గా పని చేస్తూ హాకీంపేటలో...
చెన్నపట్నం కదంబపూలు
ఏ భాషా గృహానికైనా మాటలు ఇటుకల్లాంటివి. అయితే మాండలికాలు స్థంభాల్లాంటివి. భాష బలపడటానికి అవి ఎంతో దోహదం చేస్తాయి. ఒకప్పుడు మాండలికాలకి సాహిత్యంలో పెద్దగా చోటు వుండేది కాదు. గ్రాంధిక భాష పోయి...
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం…. వ్యక్తి మృతి
సూర్యాపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని రాయినిగూడె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజుగారి తోట హోటల్ సమీపంలో గుర్తు...
కోడలిపై మామ అత్యాచారం
ఢిల్లీ నుంచి దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హబీబ్నగర్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : కోడలిపై మామ అత్యాచారం చేసిన సంఘటన నగరంలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్...
రూ.11కోట్లకు టోపీ
ఐపిఎస్ ట్రైనీగా, హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్గా, డిసిపిగా నటించి మోసం చేసిన ముఠా
నిజాంపేట: జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా తమను నమ్మిన వ్యక్తిని మోసం చేసి ఏకంగా రూ.11 కోట్లు దండుకున్నారు....
ఎంపి దేల్కర్ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
ముంబయి: ఇక్కడి ఒక హోటల్లో ఉరి వేసుకుని మరణించిన దాద్రా-నగర్ హవేలీ లోక్సభ సభ్యుడు మోహన్ దేల్కర్ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అందచేసినట్లు పోలీసు అధికారి ఒకరు...
‘భారత భాగ్య’నగరం
ప్రపంచానికే టీకాల రాజధాని హైదరాబాద్
ప్రపంచం మొత్తంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోనే తయారువుతున్నాయి
సుల్తాన్పూర్లో వైద్య పరికరాలు పార్కును నిర్మిస్తున్నాం
జీనోమ్ వ్యాలీలో బయో, ఫార్మాహబ్ ఏర్పాటు చేస్తాం
దేశీయ టీకాను తెచ్చిన భారత్...
బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడి అరెస్టు
మహారాష్ట్రలో పట్టుకున్న పోలీసులు
బాలుడిని విక్రయించేందుకు కిడ్నాప్ చేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కిడ్నాప్కు గురైన బాలుడి కథ సుఖాంతం అయింది. బాలుడిని కిడ్నాప్ చేసిన...
ఉగ్రవాది కాల్పులలో ఇద్దరు పోలీసుల మృతి
శ్రీనగర్లో ఘాతుకం
శ్రీనగర్: పట్టపగలు నడిబజారులో అనేక మంది చూస్తుండగా సిసి కెమెరాల సాక్షిగా ఇద్దరు పోలీసులను ఒక ఉగ్రవాది శుక్రవారం హతమార్చాడు. ఈ సంఘటన శుక్రవారం శ్రీనగర్లోని ఎయిర్పోర్టుకు వెళ్లే బఘాత్ ప్రాంతంలో...
ఫంక్షన్ ఉందని పిలిచి లైంగిక దాడికి యత్నం
మాదాపూర్: ఫంక్షన్ ఉందని తమ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి పిలిచి ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
కూతురిపై మారుతండ్రి అత్యాచారం
హైదరాబాద్: కూతురిపై మారుతండ్రి అత్యాచారం చేసిన సంఘటన నగరంలోని టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆసిఫ్నగర్, రాయల్ సీ హోటల్కు చెందిన ఓ మహిళతో, సయిద్ సైఫుల్లాకు ఏడేళ్ల క్రితం వివాహం...
నాకు న్యాయం చేయండి
సుప్రీంకోర్టులో సోనూ సూద్ పిటిషన్
న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణ నోటీసును సవాలు చేస్తూ ప్రముఖ నటుడు సోనూ సూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబైలోని తన నివాస స్థలాన్ని వాణిజ్యపరంగా హోటల్గా మార్చారని అక్టోబర్లో...
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
విరాట్ కోహ్లి
చెన్నై: సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు సభ్యులు చెన్నై చేరుకున్నారు....
ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
ప్రియునితో కలసి భర్తను చంపిన భార్య
పంజాగుట్ట: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య ప్రియునితో కలసి భర్తను హతమార్చిన సంఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ...
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ...