Home Search
'కంటి వెలుగు' - search results
If you're not happy with the results, please do another search
కవిత్వపు కళ్లల్లో మెరుస్తున్న ‘చాంద్’, జాబేర్ పాషా
నా దృష్టిలో కవిత్వమనేది ఒక కళాత్మక క్రియ,/ లోలోపలి సంఘర్షణను వ్యక్తపరిచే సాధనం.../ మనతో మనం మౌనంగా చేసే ఆత్మ సంభాషణ.../ ఒంటరితనంలోంచి రగిలే అనేక భావాల సమూహం.../ మనం చూస్తున్న /అనుభవిస్తున్న...
తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టింది కాంగ్రెస్సే: కెసిఆర్
కాంగ్రెస్.. తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టిందని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు. తెలంగాన ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్ లో నిర్వహించామని.. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్ఎస్ పుట్టిందని...
సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే
చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ...
ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది: కేసీఆర్
కాంగ్రెస్ వస్తే.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు, నక్సలైటు ఉద్యమాలే ఉన్నాయి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే..ఎన్టీఆర్ పార్టీ ఎందుకు...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
బీహార్లో 65 శాతం కోటా సంబంధిత బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పాట్నా : బీహార్లో 65 శాతం కులాలవారి కోటాకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం తీసుకువచ్చిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎస్సిలు, ఎస్టిలు, ఒబిసిలు, అత్యంత...
సర్కారు దవాఖానాల్లో సకల సేవలు
వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ...
తల్లి గర్భాన్ని చీల్చి పిండాన్ని కూడా..
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్లో హమాస్ తాలూకు అత్యంత దారుణ మారణ హోమానికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తునాయి. మానవత్వానికి మచ్చ తెచ్చిపెట్టే ఘటనలకు మిలిటెంట్లు పాల్పడ్డారు. ఇజ్రాయెల్లోకి చొరబడిన సమయంలో కంటికి...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
ఎంఎస్డీసీఏ స్కూల్ ప్రీమియర్ లీగ్ కౌంట్డౌన్ షురూ..
టీ20 లీగ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
టాప్-5 క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ రూ.5 లక్షలు స్కాలర్షిప్
ధోనీ అకాడమీలో ఉచిత శిక్షణ
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20...
దివ్యాంగులు ఎదగాలన్నదే ప్రుభుత్వ లక్ష్యం : కొప్పుల
మంత్రిని కలిసిన చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వికలాంగులు, వయోవృద్ధుల శాఖ...
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
పేదల కోసమే ఆరోగ్య సేవలు విస్తృతం
పెబ్బేరు : పేదల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పురపాలక పరిధిలోని శ్రీ సరోజిని మల్టీ సూపర్ స్పెషాలిటీ...
కాంగ్రెస్ అంటే కటిక చీకటి
అంతర్గాం: నాడు సమైక్యపాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో...
తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్పై పూర్తి విశ్వాసం
జ్యోతినగర్: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్పై పూర్తి విశ్వాసం ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను రామగుండం కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్లో...
చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి
అంతర్గాం: సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని అన్నారు. సోమవారం మండలంలోని సోమనపల్లి రైతు వేదికలో...
గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
సదాశివనగర్ : ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటుంన్న పోడు భూములకు పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎల్లారెడ్డి...
ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సిఎం లక్షం
చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి...
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
వడ్డేపల్లి : గ్రామాల అభివృదిక్ధి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం కొంకలా గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించనున్న...
విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు
రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య...