Friday, April 19, 2024
Home Search

'కంటి వెలుగు' - search results

If you're not happy with the results, please do another search
Harish Rao speech in NIMS

ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుంది: హరీశ్‌రావు

నిమ్స్ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన వైద్యారోగ్య దినోత్సవం...

ప్రపంచంలోనే తెలంగాణ వైద్యరంగంలో అద్భుతమైన ప్రగతి

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో తీసుకున్న చర్యల కారణంగానే వైద్య రంగం అద్భుతమైన ప్రగతి సాధించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం...

ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవం

నిజామాబాద్  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఘనగా ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు

బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మీనా...

ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా మన రాష్ట్రం నిలిచిందని చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్...

వైద్య శాఖ సేవలు మరువలేనివి

మధిర : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మధిర నియోజకవర్గ స్థాయి వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని బుధవారం మధిర పట్టణ కేంద్రంలో గల పివిఆర్ గార్డెన్‌లో జరుపుకున్నారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్...

అవయవ దానం చేద్దాం.. సజీవంగా బతుకుదాం

మక్తల్ : నేటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితానంతరం అవయవ దానం చేయవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ...
Health revolution in the state

స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం

9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు హైదరాబాద్ : తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్...

హెల్త్ హబ్‌గా తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం : సిఎం కెసిఆర్ తన తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చారని లోక్ సభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన...

తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ జిల్లాః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు....

నేడు వైద్యారోగ్య దినోత్సవం

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. మెదక్...

దళారులు మోపైన్రు..

మహబూబ్‌నగర్ బ్యూరో / గద్వాల ః రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలపునిచ్చారు. అదిలాబాద్ మొదలుకొని అన్ని...

మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్

మన అన్ని రంగా ల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గద్వాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కూర్చీలో కూర్చోబెట్టి...

అద్భుతాలు చేయాలంటే సిఎం కెసిఆర్ తరువాతే ఎవరైనా : గాంధీ

గచ్చిబౌలి: కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఏండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించి వందేళ్ల ప్రగతిని సాధించందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
Gadwal Collectorate Office inauguration by KCR

అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ

గద్వాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ : అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గద్వాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. జిల్లా...
Telangana Govt Increased Disability Pension

దివ్యాంగులకు దశాబ్ది కానుక

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ...

సమైక్యంలో సంక్షోభం.. స్వరాష్ట్రంలో సంక్షేమం

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని, అదే స్వరాష్ట్రంలో గడప గడప కు సంక్షేమం అందుతోందని ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...

సిఎం కెసిఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ సంక్షేమ సంబురాలులో శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య...

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం

మల్కాజిగిరి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే ఈ ఘ నత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందుతుందని మల్కాజిగిరి శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది...

పేదల అభ్యున్నతే లక్షంగా ప్రభుత్వ అడుగులు

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి * వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కొల్లాపూర్ రూరల్ : పేదల అభ్యున్నతి, సంక్షేమమే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే...

Latest News