Home Search
కాల్పులతో - search results
If you're not happy with the results, please do another search
త్రిమూర్తుల సాక్ష్యం పోఖ్రాన్ : ప్రధాని మోడీ
పోఖ్రాన్ : భారత దేశ ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం ఈ త్రిమూర్తుల సాక్షం పోఖ్రాన్ అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి 100 కిమీ దూరంలో పోఖ్రాన్ వద్ద...
పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి..10 మంది పోలీస్ల మృతి
పెషావర్ : పాకిస్థాన్లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
ముగ్గురు మావోయిస్టులు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో మరోసారి ఛత్తీస్గడ్ దద్దరిల్లింది. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. శనివారం బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్...
ఛత్తీస్ఘడ్ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ...
దద్దరిల్లిన దండకారణ్యం..
కొత్తగూడెం : గత కొంతకాలంగా తరచూ ఎదురు కాల్పులతో మన్యం ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి....
బెంగాల్లో టిఎంసి నేత చౌదరి హత్య
బైక్ దుండగుల కాల్పులతో దారుణం
కొల్కతా : పశ్చిమబెంగాల్లో రాజకీయ హత్య జరిగింది. టిఎంసి నేత సత్యన్ చౌదరిని ఆదివారం గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి కాల్పులు జరిపి చంపివేశారు. ఈ ఘటన...
పంట వ్యర్థాల దగ్ధాలు తగ్గవా!
ప్రపంచంలోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి...
గాజాలో షిఫా ఆసుపత్రి ఆర్తనాదం
అల్షిఫా ఆసుపత్రి : బుధవారం తెల్లవారుతూనే గాజాసిటిలోని అతిపెద్ద ఆసుపత్రి అల్షిఫాలోకి సాయుధులైన వందలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించారు. కొందరు మాస్క్లు ధరించి ఉన్నారు. చేతుల్లోని గన్స్ గాలిలోకి పేలుస్తూ లోపల...
అమెరికాలో కాల్పుల కలకలం..ఆరుగురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలో వారాంతపు రోజులు తుపాకీ కాల్పులతో దద్దరిల్లి పెన్సిల్వేనియా ప్రభుత్వ సైనికుడితో సహా దాదాపు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లి గత...
40మంది మిలిటెంట్ల కాల్చివేత..
ఇంఫాల్ : మణిపూర్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి కుల ఘర్షణల నడుమనే మణిపూర్లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతున్నారు. పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు....
తోటి విద్యార్థులపై బాలుడి కాల్పులు
బెల్గ్రాడ్: ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. ఇష్టారీతిన కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సెర్బియా రాజధాని బెల్గ్రాడ్కు సమీనంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ...
ఎల్లుండి నుంచి తిరిగి ఇమ్రాన్ లాంగ్మార్చ్
ఇస్లామాబాద్ : తన లాంగ్మార్చ్ పాకిస్థాన్లో ఆగినచోటి నుంచే తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆదివారం తెలిపారు. ఇది దేశ రాజధాని ఇస్లామాబాద్ వరకూ సాగుతుందని స్పష్టం చేశారు....
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్
ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
వీరు మూసేవాలా హత్యలో నిందితులు
పాక్ సరిహద్దు దగ్గరే కాల్పులు
నాలుగు గంటలు భయకంపితమైన భక్నా
అమృత్సర్/చండీగఢ్: సిన్మా సన్నివేశాల తరహాలో పంజాబ్లో బుధవారం మధ్యాహ్నం ఉత్కంఠభరితంగా...
సైనిక క్యాంప్ వద్ద ఉగ్రదాడి
జమ్మూ శివార్లలో కలకలం
సిఐఎస్ఎఫ్ శిబిరం ఎఎస్ఐ మృతి
ఇద్దరు జైషే టెర్రరిస్టుల హతం
రేపు ప్రధాని పర్యటన దశలో ఘటన
శ్రీనగర్ : జమ్మూ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా బలగాలను...
కశ్మీరీ పండిట్పై ఉగ్రతూటా
షోపియాన్ : జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండిట్పై ఉగ్రవాద తూటా పేలింది. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో దుకాణాదారు అయిన కశ్మీరీ పండిట్పై సోమవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఈ కశ్మీరీ...
నాగాలాండ్ ఘటన కనువిప్పు కావాలి: ఇరోమ్ షర్మిల
న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని(ఎఎఫ్ఎస్పిఎ) ఈశాన్య రాష్ట్రాలలో రద్దు చేయడానికి ఇటీవల నాగాలాండ్లో పౌరులపై భద్రతా దళాలు జరిపిన కాల్పులతో కనువిప్పు కలగాలని హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల అన్నారు....
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
కాబూల్లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
మిజోరం సరిహద్దు నుంచి కాల్పులు
ఆరుగురు అసోం పోలీసుల మృతి
అల్లరిమూకల దాడిలో మరో 50మందికి గాయాలు
గువహతి: మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన హింసలో అసోంకు చెందిన కనీసం ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 50మంది గాయపడ్డారని అసోం ముఖ్యమంత్రి...
ఎల్ఒసి సమీపంలో పాక్ విమానం
కాల్పులతో తరిమికొట్టిన భారత్ సైన్యం
జమ్మూ: సరిహద్దులలో ఎల్ఒసి వెంబడి గగనతలంలో సంచరిస్తున్న పాక్ తేలికపాటి విమానం (క్వాడ్క్యాప్టర్)పై భారతీయ సైన్యం కాల్పులు జరిపింది. భారతీయ ప్రాంతంలోకి చొరబడేందుకు ఈ విహంగం యత్నించింది....
భారత్లో చొరబాటుకు ముగ్గురు పాక్ జాతీయుల విఫలయత్నం
చండీగఢ్: పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద దేశంలోకి చొరబడేందుకు ముగ్గురు పాక్ జాతీయులు చేసిన ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ దళాలు భగ్నం చేశాయి. బుధవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో...