Friday, March 29, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
BRS party Parliament

బిఆర్ఎస్ గా మార్చాలని ఎంపిల విజ్ఞప్తి

ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం...

మోడీ నిరంకుశ పాలన నశించాలి…

నిజామాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.  టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల , రైతుల ఆధ్వర్యంలో...

క్షేత్రస్థాయిలో బిఆర్‌ఎస్ జెండా అజెండా

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో తెలంగాణ వేదికగా బయలుదేరిన భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించిన...
KTR Invited International Meetings

కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి….

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డికి లేదని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...

అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు

హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర...

మహారాష్ట్రలో గ్రామగ్రామానికి విస్తరణ

నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న...

యువతను బాబు నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారు…

హైదరాబాద్: టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం జరిగిన బిఆర్‌ఎస్ ఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబును...

బిఆర్ఎస్ మహాధర్నా …..

నిజామాబాద్ : రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహా ధర్నా నిర్వహించ నున్నట్లు ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత...

జై భారత్..

హైదరాబాద్: తెలంగాణను సాధించామని.. ఇక జై భారత్ మన నినాదమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం సమర శంఖం పూరించామన్నారు. ఇప్పుడే అసలైన ఆటను మొదలుపెట్టామన్నారు. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్‌కు...

మాది న్యూట్రిషన్.. వారిది పార్టిషన్

కామారెడ్డి: మాది పనులు చేసే ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపిది పన్నులు సే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దెప్పిపొడిచారు. తల్లి మనస్సుతో ఆలోచించే సిఎం...

వేయి ఆలోచనలకు పుస్తక ప్రదర్శనలే వేదిక: కెటిఆర్

హైదరాబాద్ : వంద పూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను జ్ఞాన...

దేశ వ్యాప్తంగా గిరిజన బంధు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా దేశ వ్యాప్తంగా గిరిజన బంధును అమలు చేయాలని లోక్‌సభలో బిఆర్‌ఎస్ పార్టీ సభా పక్షనాయకుడు నామా నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం...

త్వరలో కొత్త 300 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసితో ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఆయా సందర్భాలలో ఆర్టీసి సేవలను వినియోగించుకున్న రోజులను మరచిపోలేరంటూ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, మేనేజింగ్...
Delhi Liquor Scam: Kavitha slams BJP

బిఆర్‌ఎస్ కు భయపడి బిజెపి నా పై కుట్ర చేస్తుంది: కవిత

హైదరాబాద్: ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా కేసుకు సంబంధించి తమపై వచ్చిన ప్రచారాలు నిజం కాదని ఎంఎల్‌సి కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ట్వీట్‌కు సమాధానంగా ట్విట్టర్‌లో...

700 కోట్లతో జగిత్యాల అభివృద్ధి

జగిత్యాలః జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లు వెచ్చించిందని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణానికి ఇవ్వనంతగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి పేదల సొంతింటి కల...

పౌష్టికాహార లోపాల నియంత్రణకు కెసిఅర్ న్యూట్రిషన్ కిట్….

ఆదిలాబాద్ లో జిల్లా కేంద్రంలోని క‌లెక్ట‌రేట్ లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కేసీఆర్...
Enumamula Market story

ఎనుమాముల మార్కెట్ కు గొప్ప చరిత్ర ఉంది: ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులకు గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...
BRS MLC Kavitha Press Meet

28 స్లారు చెప్పినా… 28 వేల సార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: కవిత

  హైదరాబాద్: బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందించారు. ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసిన, 28 వేల సార్లు రాసిన అబద్ధం నిజం కాబోదని...
KCR decided to start BRS Kisancells

ఆరు రాష్ట్రాల నుంచి ఆరంభం

మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ కిసాన్‌సెల్ లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ...
Forbes praises 'Green India Challenge'

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు ‘ఫోర్బ్స్’ ప్రశంస

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండి యా ఛాలెంజ్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఫోర్బ్’ మ్యాగజైన్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌బిల్డింగ్ బెటర్...

Latest News