Home Search
గోదావరిఖని - search results
If you're not happy with the results, please do another search
మహిళల సంక్షేమంలో తెలంగాణకు తిరుగులేదు
గోదావరిఖని: మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని, మహిళల సంక్షేమంలో తెలంగాణకు తిరుగులేదని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా...
కళాకారులకు పుట్టినిల్లు రామగుండం
కోల్సిటీ: కళాకారులకు రామగుండం నియోజక వర్గం పుట్టినిల్లని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలోని సర్వేస్ డ్యా న్స్ ఇన్టిట్యూట్ సమ్మర్ క్యాంప్ ముగింపును పుస్కరించుకొని స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆదివారం...
దేశంలో నెంబర్ వన్గా రూపుదిద్దుకున్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ
గోదావరిఖని: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ పోలీస్ వ్యవస్థ రూ పుదిద్ధుకున్నదని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు....
సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతూ... ప్రతీ ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందని బిఆర్ఎస్ జిల్లా అదధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి...
గోదావరి బ్రిడ్జీ వద్ద సిఎం కెసిఆర్ పూజలు
గోదావరిఖని: మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్లే బ్రిడ్జీపై నుంచి గోదావరి నదికి సిఎం కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుగు ప్రయాణ...
సిఎం కెసిఆర్ పాలనే శ్రీరామ రక్ష
గోదావరిఖని : సిఎం కెసిఆర్ పాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం...
కారు ఢీకొని గర్భిణీ మహిళ మృతి
జ్యోతినగర్: ఎన్టీపీసీ నుంచి మల్యాలపల్లికి స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 8 నెలల గర్భవతిగా ఉన్న కత్తెరమల్ల నిహారిక (22) మృతి చెందింది....
వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి
కరీంనగర: కరీంనగర్లో నివాసముంటున్న ఒక కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన తంగిల్ల మధుకుమార్ అలియాస్ మధు...
కూతురి వివాహ వేడుకల్లో తండ్రి మృతి..
గోదావరిఖని: గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎలిగేటి శంకర్ (54) బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బుధవారం స్థానిక జిఎం కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ...
అవినీతికి అవిభక్త కవలలు మోదానీ
రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్లు వస్తున్నారు
కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?
ఈ పార్టీల నేతల మాయలో...
రేపు రామగుండంలో మంత్రి కెటిఆర్ పర్యటన
హైదరాబాద్: పోలీసు కమిషనరేట్ ప్రారంభం నేపథ్యంలో నేడు రామగుండానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో కెటిఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర...
ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి..
పెద్దపెల్లి: ఎన్టీపీసీ ఏరియా న్యూపోరట్పల్లికాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఈత కోసం సమీప చెరువులోకి వెళ్లి ఈత రాక అందులోనే మునిగి చనిపోయిన సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో విషాదం నింపింది. ఒకే...
మిసెస్ ఇండియా గ్లోబల్గా తెలంగాణ అమ్మాయి..
హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరగుతున్న పెగాసిస్ నిర్వహిస్తోన్న మిసెస్ ఇండియా గ్లోబల్ కిరీటాన్ని తెలంగాణకు చెందిన అంకిత ఠాకూర్ గెలుచుకుంది.
14 రాష్ట్రాల మధ్య జరిగిన ఈ పోటీల్లో అందర్నీ...
సింగరేణి బచావో
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులు కదం తొక్కారు. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ శనివారం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు...
రివాల్వర్తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
జనగామ : చెందిన సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..35 సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన స్వరూపను గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్గా పని చేస్తున్న...
ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిన వైద్యురాలు
గోదావరిఖని: పురిటి నొప్పులతో వచ్చి సర్జరీ చేయించుకున్న మహిళ కడుపులో ఓ సీనియర్ వైద్యురాలు కత్తెర మరిచారు. ఈ సంఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది. పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల జెమిని ఆసుపత్రి...
సింగరేణి కార్మికుని ఆత్మహత్య ..
యైటింక్లయిన్కాలనీ ః సింగరేణి సంస్థ ఆర్జి1 ఏరియా 11 ఇంక్లైన్ కాలనీలో పనిచేస్తున్న కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే .. శ్రీరాముల వెంకటేశ్వర్లు (40) ఫిట్టర్గా...
సింగరేణి నిర్లక్ష్యంతోనే యువ కార్మికుడు మృతి
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఓసిపి 1 సిహెచ్పిలో సర్ఫేస్ ఫీడర్ వెల్డర్ ట్రైనీ బట్టి బైనాథ్ కుమార్ ఫైర్ ఫీడర్ బ్రేకర్ పనులు నిర్వహించుకొని వెళ్తున్న క్రమంలో ఎక్స్నెంబర్ బ్లాస్ట్...
నిరుపేద విద్యార్థిని పై చదువులకు సాయం చేసిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ : నిరుపేద విద్యార్థిని పై చదువుల కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహాయం అందించారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐకాన్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) నిర్వహించిన జాతీయ...
పేరుకే బాలికల వసతి గృహం.. వసతులు శూన్యం
గోదావరిఖని : గోదావరిఖని సప్తగిరి కాలనీలోని బిసి కళాశాల, బాలికల వసతి గృహం పేరుకే ఉందని, వసతులు శూన్యంగా ఉన్నాయని బిజెపి మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు సొమారపు లావణ్య అరుణ్ కుమార్...