Home Search
చంచల్గూడ జైలు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ దోహ్రులంతా ఏకమవుతున్నరు
సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధిని నిరంతరం కాక్షించే సిఎం కెసిఆర్ను ఏం చేయలేక తెలంగాణ దోహ్రులంతా ఒక్కటవుతున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన...
పనిమనిషిపై అత్యాచారం మురళీ ముకుంద్ అరెస్ట్, రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ ప్రముఖ విద్యాసంస్థ మాజీ చైర్మెన్ మురళీ ముకుంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపర్చారు. మురళీ ముకుంద్కు...
దళిత యువతిపై మురళీ అత్యాచారం… 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: తన ఇంట్లో పని చేసే దళిత యువతిపై మురళీ ముకుంద్ అత్యాచారం చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 12 లోని మిథులానగర్ లో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో...
వివేకా హత్య కేసు వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట..
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలతో...
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు
సిటిబ్యూరోః మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. సినీనిర్మాతను అరెస్టు చేసిన పోలీసులు చిత్రపరిశ్రమకు చెందిన 24మంది నిందితుల పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసుల్లో వచ్చిన పేర్లను...
యువతులను వేధిస్తున్న ఐదుగురి అరెస్టు
సిటిబ్యూరోః యుతులను వేధిస్తున్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ షీటీమ్స్ అరెస్టు చేశారు. నిందితులను షీటీమ్స్ కోర్టులో హాజరుపర్చగా వారికి జైలు శిక్ష విధించారు. కర్మాన్ఘాట్కు చెందిన యుతికి తన బంధవుల యువకుడితో పరిచయముంది....
తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి విసిగా వాకాటి కరుణ
హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్స్లర్గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ...
వివేకా హత్య కేసు ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : వివేకా హత్య కేసుపై శుక్రవారం సిబిఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సిబిఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్...
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు...
కెసిఆర్ ఎన్నో హామీలు గాలికివదిలేశారు: షర్మిల
హైదరాబాద్: చంచల్గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కు పరిపాలన చేతనవుతోందా? కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయానికి...
ఖాకీలపై షర్మిల దౌర్జన్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్టిపి చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు షర్మిలను చంచల్గూడ జైలుకు తరలించారు. టిఎస్పిఎస్సి...
ఎంఎల్ఎలయింది చొక్కా విప్పి షో చేయడానికా?: లోకేష్
అమరావతి: బిసిలను నమ్మించి సిఎం జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని టిడిపి నేత లోకేష్ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా కుప్పగల్లో బిసి ప్రతినిధులతో టిడిపి నేత లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. బిసిలను...
Viveka Case: ఆ ఇద్దరితో కలిసి అవినాశ్ను ప్రశ్నించనున్న సిబిఐ
హైదరాబాద్: కాసేపట్లో సిబిఐ కార్యాలయానికి వైసిపి ఎంపి అవినాశ్ రెడ్డి చేరుకోనున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సిబిఐ విచారించనుంది. వివేకా కేసులో అవినాశ్ను ఇప్పటికే సిబిఐ నాలుగు సార్లు ప్రశ్నించింది....
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు సుస్మిత, సాయి లౌకిక్ ఇళ్లలో సిట్ తనిఖీలు
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో నిందితులు సాయి లౌకిక్, సుస్మిత ఇళ్లలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిఎవొ పరీక్షలకు సంబంధించిన పేపర్ కోసం ప్రవీణ్కు వీరు రూ.6 లక్షలు...
యువతులను వేధించిన ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: యువతులను వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను హైదరాబాద్ షీటీమ్స్ సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.ప్రదీప్ రెడ్డికి బాధిత యువతి ఓ జాబ్ ఇంటర్వూలో పరిచయమైంది....
బోర్డు సెక్రటరీ, సభ్యులకు సిట్ నోటీసులు
రాష్ట్రంలో సంచలనంగా మారిన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో బోర్డు చైర్మన్, సభ్యులను కూడా ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించుకుంది. బోర్డు సెక్రెటరీ, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది....
పేపర్ లీకేజీలో పెద్దల హస్తం ఉంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: యువ మోర్చా నేతలపై అక్రమ కేసులు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. చంచల్గూడ జైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకొని బిజెపి యువ మోర్చా నేతలను పరామర్శించారు....
TSPSC:టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజీ కేసులో రోజుకో మలుపు
హైదరాబాద్: టిఎస్పిఎస్సి(TSPSC) పేపర్ల లీకేజీ రోజుకో మలుపు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్(SIT) అటు రాజకీయనాయకులతో పాటు లీకేజీకి పాల్పడిన వారిని విచారిస్తుంది. సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి....
ఎంత మందికి అమ్మారు?
మనతెలంగాణ, హైదరాబాద్ : టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టైన నిందితులను శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు....
ఎన్ఐఏ కస్టడీకి ఉగ్రవాదులు
మాదన్నపేట్: చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గత సంవత్సరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని మూసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్...