Saturday, April 20, 2024
Home Search

జూపల్లి కృష్ణారావు - search results

If you're not happy with the results, please do another search
Kallu bars in the state soon

రాష్ట్రంలో త్వరలో కల్లు బార్లు

ఏర్పాటు దిశగా కార్యాచరణ గీత వృత్తిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది గౌడసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం మన తెలంగాణ/మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా...
We will bring former glory to Shilparam

శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తాం

పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలుపుతాం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి నిథమ్, శిల్పారామంలను సందర్శించిన మంత్రి మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో...

ఉప్పల్ స్టేడియంలో మార్చి 1 నుండి సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ( సీసీఎల్), తెలుగు వారియర్స్ తో తెలంగాణ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తారామతి బారదారిలో...
Sonia promise will be perfect

సోనియాగాంధీ మాటిస్తే అది శిలాశాసనమే

మాటిస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయబోదు... సోనియాగాంధీ మాటిస్తే అది శిలాశాసనమే సచివాలయంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలను...
Revanth Reddy tribute to Eeshwari Bai

రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఈశ్వరీ బాయి : సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : అంబేద్కర్ స్పూర్తిగా ఆ రోజుల్లోనే రాజకీయాల్లో  ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్...
Mallu Ravi resigned from the post of State Special Representative in Delhi

ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

రాజీనామా లేఖ సిఎంకు పంపించా నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు కోసం మల్లు డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి...
Will not Compromise on our share of water

మన నీటి వాటా విషయంలో రాజీపడం

కెసిఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపి దోపిడీ బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వినియోగంలో విఫలం మంత్రి జూపల్లి కృష్ణారావు మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి...

వారంలో రెండు పథకాలు

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం...

టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మన తెలంగాణ / అలంపూర్ / హైదరాబాద్ : ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు...
I will be the CM for ten years.. Let's see how KCR will come!

పదేళ్లు నేనే సిఎం..

రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది బిఆర్‌ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది నిరుద్యోగులు అధైర్యపడొద్దు.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తాం కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్...
Why the conspiracy to hide the history of Telangana?

రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో ఉండగా తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌లను తొలగిస్తే ఊరుకునేది లేదు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు కాకతీయుల కాలంలో...
High Drama in Legislative Council

మండలిలో హైడ్రామా

మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనమండలిని అగౌరవ పరిచే విధంగా సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ సభ్యులు శుక్రవారం మండలిలో నిరసనకు దిగారు. గవర్నర్...
Felicitation

పద్మాలకు పౌర సన్మానం

మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షల నగ దు బహుమతి ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని, దీంతో పాటు ప్రతీ నెల పద్మశ్రీ అ వార్డు పొందిన కవులు,...
Rs.25 thousand pension for Padma Shri award winners

పద్మశ్రీ పురస్కార విజేతలకు రూ.25 వేల ఫెన్షన్: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి శిల్పకళావేదికలో సన్మానించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు పద్మవిభూషణ్ గ్రహీతలు...
Deep tragedy in Congress party

కాంగ్రెస్ సీనియర్ నేత నర్సా రెడ్డి ఇకలేరు

తుది శ్వాస విడిచిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
Two or three MP seats for BRS: Minister Jupally Krishna Rao

బిఆర్‌ఎస్‌కు రెండు లేదా మూడు ఎంపి సీట్లు

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని అన్నారు. ఎంపి సీట్లు అయినా రాకపోతాయా అని చూస్తున్నారని...
Minister jupally krishna rao comments on BRS

ప్రతి పైసాకు వారు లెక్క చెప్పాల్సిందే…

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని, ఎవరూ ముందుకు రావడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ...
KTR pays tribute

హత్యా రాజకీయాలు చెల్లవు

గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయి పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతే ఊరుకోం ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి పార్టీ మొత్తం అండగా నిలుస్తుంది తెలంగాణలో రాజకీయ హింస సంస్కృతిని ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారు బిఆర్‌ఎస్...
Aim to win 17 seats

17 స్థానాల్లో గెలుపే లక్ష్యం

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా వీరం తా...

ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. జనవరి...

Latest News