Home Search
జూరాల - search results
If you're not happy with the results, please do another search
అడుగంటిన జలాశయాలు
నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ
963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు
గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ
డెడ్స్టోరేజికి చేరిన శ్రీశైలం
అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్
ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం
తుంగభద్రలో తేలిన ఇసుక...
సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు
మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...
ముంచుకొస్తున్న తాగునీటి గండం !
అడుగంటుతున్న రిజర్వాయర్లు
శ్రీశైలంలో మిగిలింది 7టిఎంసీలే
సాగర్లో కనిష్ఠ నీటిమట్టానికి మరో 4అడుగులు
నాలుగు నెలలు గడిచేదెలా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ఎండాకాలం ప్రారంభంలోనే పలుప్రాంతాలు నీటికోసం తపిస్తున్నాయి. వేసవి ముదిరితే సమస్య మరెంత...
అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..
మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా
మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే...
‘పాలమూరు’కు కెసిఆర్ దగా
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో : ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దోచుకుందని సిడబ్లుసి సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డ్డి, ఎంఎల్ఎలు వై శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. శనివారం...
యాసంగి…గోసంగి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్స్టోరేజికి చేరువవుతున్నాయి. జలాశయాల్లో నీటి నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణపు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి...
శ్వేతపత్రం తప్పుల తడక
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్....
వేసవి దాహం తీర్చేదెలా?
డెడ్ స్టోరేజీ చేరువలో రిజర్వాయర్లు
828 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
522 అడుగుల్లో సాగర్.. 154 టిఎంసిల నిల్వ
ఆశలన్నీ ఆల్మట్టివైపే
త్వరలో కర్నాటకతో చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి తాగు నీటి...
బోర్ల కింద జోరుగా వరినాట్లు
ఆశలు రేకెత్తిస్తున్న బియ్యం ధరలు ఇప్పటికే 7.62లక్షల ఎకరాల్లో వేసిన
వరి నాట్లు సాగర్ ఆయకట్టులో బోర్ల కిందే సాగుతున్న వరి సాగు ఉత్తర
తెలంగాణలోనూ అదే పరిస్థితి 2.76లక్షల ఎకరాల్లో...
విద్యుత్ శాఖపై… చర్చ…రచ్చ
మన తెలంగాణ / హైదరాబాద్: గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యుత్శాఖ ఆస్తులు, అప్పులపై పెద్ద దుమారం లేవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సదరు శాఖ పనితీరు చర్చనీయాశంగా...
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు!
అప్పులు తీర్చాలంటే తెలంగాణ ప్రజలు చెమట చిందించాల్సిందే?
విభజన హామీలు, బకాయిల విడుదలపై మోడీని కలుస్తున్నాం
బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద కలిసిన మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్...
డ్రైఫ్రూట్స్ ను అలా చేసి తింటే చాలు.. జలుబు, దగ్గు మీ దగ్గరికి రావు….
హైదరాబాద్: డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధి నిరోదక శక్త పెరుగుతుంది. చలి కాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలు జలుబు, దగ్గు తగ్గుముఖం పడుతాయి. ఖర్జూరాన్ని నీళ్లలో వేడి చేసుకొని తింటే జలుబు,...
రూ.81,516 కోట్లు.. ఇదీ విద్యుత్ సంస్థల అప్పు
విద్యుత్ రంగం ఆందోళనకరం
16,538 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీకి రంగం సిద్ధం
దేశంలో విద్యుత్ సంస్కరణలు కాంగ్రెస్ హయాంలోనే
గతం కంటే మూడు రెట్లు పెరిగిన విద్యుత్ డిమాండ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేసి నాణ్యమైన విద్యుత్...
తాగునీటికే కృష్ణా జలాలు
నీటి నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధి లో ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ నీటిని తాగునీటి అవసరాలు తీ ర్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య...
నిరంతరాయంగా 24 గంటల కరెంటు!
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కాలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసేది....
మంగళ హారతులు పట్టి కృష్ణాను అప్పగించిన్రు
పచ్చబడ్డ తెలంగాణను కరగనాకడమే లక్ష్యంగా విపక్షాల కుతంత్రాలు
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో/గద్వాల/మఖ్తల్/నారాయణపేట: రాయలసీమ నేతలకు మంగళ హారతులు పట్టి కృష్ణా జలాలను వారికి అప్పగించిన హీన చరిత్ర కాం గ్రెస్ నేతలదని బిఆర్ఎస్ అధినేత,...
కార్పొరేటర్లకు దోచిపెడుతున్న మోడీ
మన తెలంగాణ/కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్ /టౌన్: కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పాలమూరు ప్రజాభేరి...
తెలంగాణ బిడ్డలను మరచిపోలేం
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: కేంద్రంలో బిజెపిని ఓడించి 2024లో ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇం దుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాంది పలకబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ...
పోలీసులపై తిరగబడ్డ జనం
మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ వద్ద ఉన్న జూరాల ఇథనాల్ కంపెనీ మా కొద్దు అంటూ చేపట్టిన ఉద్యమం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. గ్రామాల ప్రజలకు, పోలీసులకు మధ్య...
నారాయణపేట జిల్లాలో హై టెన్షన్
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో వెలసిన జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దాని కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నిరసనలు చేస్తున్నారు. ఈ...