Thursday, March 28, 2024
Home Search

టిఆర్ఎస్ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్‌రూం ఇళ్లను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో సోమవారం ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ కు బోనాలతో...
Minister Harish Rao in GHMC election campaign

బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదు: మంత్రి హరీశ్

సిద్దిపేట: జాతీయ పార్టీ బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ మంగళవారం దుబ్బాకలో పర్యటించారు. ఆయన సమక్షంలో దుబ్బాక నియోజకవర్గంలోని...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ

హైదరాబాద్:  పట్టభద్రుల ఎంఎల్ సి  ఎన్నికలపై టిఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
Minister Harish Rao Comments On Congress And BJP

దుబ్బాకలో పర్యటించిన మంత్రి హరీశ్

సిద్ధిపేట: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... ''దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు భృతి...
Greater Elections Anytime After November 11th Says KTR

ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమీక్ష

హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున...
Minister Harish Rao in GHMC election campaign

కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు

సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.  కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల...
MPs protest in front of Gandhi statue in Parliament premises

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు....
CM KCR Fires on Prime Minister Narendra Modi

వ్య‌వ‌సాయ బిల్లుకు పూర్తిగా వ్య‌తిరేకం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
MLA Bajireddy Govardhan infected with Corona

తెలంగాణలో మరో ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్

  నిజామాబాద్ : కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో...
Minister KTR

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…

రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
Opp fight against Central Govt over Pothireddypadu:TRS NRI

‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే

 బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన - అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్ లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...

20వసంతాల టిఆర్‌ఎస్: తెలంగాణతోపాటు గొప్ప విజయాలు సాధించింది: కెసిఆర్

  హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) పారీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 27, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ...
TRS MP KK, Nama Nageswar rao

అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు

  హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం...
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...

Latest News