Home Search
టిఆర్ఎస్ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
అంబేద్కర్ స్ఫూర్తితోనే దళిత బంధు: మంత్రి పువ్వాడ
ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి అంబేద్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఅర్ దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంబేడ్కర్ జయంతి దళిత,...
సిఎం కెసిఆర్ కు మహిళలు అంటే గౌరవం: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. సిఎం కెసిఆర్ కు మహిళలు అంటే గౌరవం అని మంత్రి పేర్కొన్నారు. బిజెపి నేతలను కలిసి తమపై విమర్శలు చేయడం సరికాదని...
రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
తెలంగాణ వడ్లు…వడ్లు కావా?: పువ్వాడ
ఖమ్మం: తెలంగాణలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా...
దుక్కిదున్నేటోని దుఃఖం తీర్చేందుకు మా పోరాటం…
కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం...
వడ్లు కొంటారా... కొనారా ... !! నినాదించిన రైతన్నలు..
కేంద్రానికి వరి నిరసన సెగ...
వెల్లువెత్తిన వరి నిరసన దీక్షలు...
మండల కేంద్రాల్లో...
మనది తండ్లాట… బిజెపిది తొండాట..
రైతులను నట్టేట ముంచుతున్న బీజేపీ ని ఎండగట్టాలి... నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాలి.. 7 న జిల్లా కేంద్రంలో 5వేల మందితో నిరసన దీక్ష.. 8...
రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్
హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి...
తెలంగాణపై ఎందుకింత కక్ష..
హైదరాబాద్: పార్లమెంట్ సమయంలో అనేక సార్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పామని, ఇవ్వాల్సినవి 8 ఏళ్ల నుంచి ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని కేంద్రం ప్రభుత్వంపై టిఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు....
కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కెసిఆర్ ఆగ్రహం….
హైదరాబాద్: రైతులను కాపాడుకునేందుకు బిజెపిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన...
తెలంగాణలో 34 ఐపీఎస్ పోస్టుల ఖాళీలు..
హైదరాబాద్: తెలంగాణలో 34 ఐపీఎస్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్ సభలో వెల్లడించింది. టిఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్...
జాతీయ ఫెడరల్ నేత ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి, మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్...
నారాయణ ఖేడ్ దశదిశ మారుతోంది: హరీష్ రావు
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం హయాంలో నారాయణ ఖేడ్ దశదిశ మారుతుందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్...
వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం: స్థలాన్ని పరిశీలించిన మంత్రి అల్లోల
కొమురంభీం అసిఫాబాద్: జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటల మండలం వీర్ధండి వద్ద వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం సిఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్ లతో కలిసి మంత్రి అల్లోల...
దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కెటిఆర్
హైదరాబాద్: దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన దానం
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇస్తున్నామని టిఆర్ఎస్ ఎంఎల్ఎ దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజవర్గం సింగాడ బస్తి, జాహ్రా నగర్,...
16కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?
హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. ఆదివారం తెలంగాణకు వచ్చిన అస్సాం సిఎం టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ పాలనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ...
ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు
హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై... 504,...
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం పున:ప్రారంభించాలి
హైదరాబాద్: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ మేరకు మంత్రి...
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ: సబితా, ప్రశాంత్ రెడ్డి
వికారాబాద్: 2014కు ముందు తెలంగాణ లో ఉన్న పల్లెలు, ఇప్పుడు ఉన్న పల్లెల పరిస్థితులు ప్రజలు గమనించాలని మంత్రులు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి...
మల్లన్నకు చెప్పు దెబ్బలు పడుతాయి: బాల్క సుమన్
హైదరాబాద్: చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్కససుమన్ తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. నాయకుల కటుంబ సభ్యులను, పిల్లలను, మహిళలను కించపరచడం సరికాదన్నారు....