Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అమెరికాకు కెటిఆర్ బృందం
భారీగా పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం...
మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’
మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను
తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్కు ప్రతిపక్షాలు
ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని
రియల్ ఎస్టేట్కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి
కెసిఆర్ పట్టుదల...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
ఉద్యోగ వయో పరిమితుల పెంపు జివొ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లు...
టిష్యూ కల్చర్ సాగుకు ప్రణాళికలు
ఉద్యాన పంటలకు తెలంగాణ ఎంతో అనుకూలం
మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అధికోత్పత్తుల సాధనకు ఉద్యానశాఖ ద్వార టిష్యూకల్చర్సాగుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మహారాష్ట్రలో ఉద్యాన పంటల సాగు...
మల్లు స్వరాజ్యం మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల...
బాలలు సృష్టించిన కథా ప్రపంచం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మన ఊరు - మన చెట్టు కార్యక్రమంలో భాగంగా అయిదు లక్షల మంది పిల్లల కథలు రాయడం ఒక అక్షరవిప్లవమని సాహిత్య అకాడమి ఛైర్మన్...
ఎన్ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు
‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి
మౌళిక వసతలు కల్పనకు నిధులు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే
రోగులకు మరింత మెరుగైన సేవలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్...
సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంబిసి విద్యార్ధులకు గురుకులాల్లో నేరుగా ప్రవేశాలను కల్పించినందుకు సిఎం కెసిఆర్కు ధన్యవాదాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మా...
పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని...
రాష్ట్ర వ్యాప్తంగా పలుకరించిన చిరుజల్లులు
రానున్న మూడురోజులు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో వర్షం...
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎపి స్పీకర్
మనతెలంగాణ8/హైదరాబాద్ : ములుగు జిల్లాలో ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మలను స్పీకర్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతోపాటు యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ...
27న మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షను ఈ నెల 27వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల...
23న పాళెంలో ఆర్ఇఎసి సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహామండలి (ఆర్ఇఎసి) సమావేశాలు ఈ నెల 23నుంచి ప్రారంభం కానున్నట్టు సదరన్ తెలంగాణ జోన్ రీసెర్చ్ విభాగం ఆసోసియేట్ డైరెక్టర్ డా.ఎం.గోవర్ధన్ తెలిపారు....
మహాత్ముని బాటలో సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత మహాత్మాగాంధీ బాటలో నడుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శనివారం నాడు జల్గావ్ జైన్ హిల్స్లో గాంధీ తీర్డ్...
కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర
ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్తో ఢీ...
తల్లి చేతిలో తనయుడు హతం….
మనతెలంగాణ/పాల్వంచ టౌన్ : తల్లిదండ్రులను వేధిస్తుండడంతో తనయుడిని తల్లి చంపిన సంఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేశ్వర్ హిల్స్ కాలనీలో మట్టారెడ్డి-శంకుతాల అనే...
చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి చర్యలు
రూ.95.94 కోట్లతో 61 చెరువుల అభివృద్ది
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు చుట్ట పక్కల ఉన్న నివాసితులకు దుర్వాసన మురుగు...
గురుకులాల్లో ఎంబిసి విద్యార్థులకు నేరుగా ప్రవేశం..
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి) కులాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బిసి సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఎంబిసి కులాల్లో సంచార జాతులతో పాటు ఇతర పిల్లలు పలు కారణాలతో విద్యకు దూరం...
జనగణనలో కులగణన చేపట్టాలి: ఆర్ కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య...