Saturday, April 20, 2024
Home Search

బిఎస్‌ఎన్‌ఎల్ - search results

If you're not happy with the results, please do another search
Door-to-door internet scheme

అధికారుల నిర్లక్ష్యంతో నీరుకారుతున్న ఇంటింటికి ఇంటర్‌నెట్ పథకం

మన తెలంగాణ / హైదబాద్: అధికారుల నిర్లక్షంగా కారణంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి ఇంటర్‌నెట్ పథకం నీరుకారుతోంది. టి ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ, 3600 కోట్లతో చేపట్టిన...
May Day 2023

8 గంటలకు ఎసరు!

ప్రపంచ కార్మికవర్గం చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకొనే పోరాట దినోత్సవాన్ని 137వ సారి మే 1న జరుపుకోబోతున్నది. భారతదేశంలోని కార్మికులు పారిశ్రామిక కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అసంఘటిత రంగ కార్మికులు ఉన్న గ్రామ...
Minister KTR on National politics

జాతీయ రాజకీయాలను శాసిస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక జాతీయ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దేశంలో ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే అని...

మే 1 నుంచి రాచకొండ పోలీసుల కొత్త ఫోన్ నంబర్లు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల మొబైల్ ఫోన్ నంబర్లు మారనున్నాయి. మే 1వ తేదీ నుంచి ఎయిర్ టెల్ నంబర్లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. చాలా ఏళ్ల...
Wife has been with her husband's dead body for four days

భర్త మృతదేహంతోనే భార్య నాలుగు రోజులు జీవనం

మన తెలంగాణ/వైరా: భర్త మృతదేహం వద్దనే భార్య నాలుగు రోజులుగా జీవనం సాగించిన సంఘటన వైరాలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 20వ వార్డులోని మిట్టపల్లి రమణ రైస్ మిల్...

ప్రైవేట్ కుట్ర ఆపండి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు...
203 Medicine seats in the EWS quota

ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం

అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
CM KCR Speech

దేశమంతా ఉచిత విద్యుత్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్‌గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
CM KCR Speech

మోడీ ప్రైవేటీకరణ చేస్తే… బిఆర్‌ఎస్ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది: సిఎం కెసిఆర్

కేంద్రంలోని మోడీ సర్కార్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే.. దానిని మళ్లీ బిఆర్‌ఎస్ తిరిగి తీసుకుంటుందని కెసిఆర్ అన్నారు. తన చేతిలో అధికారం ఉందన్న నెపంతో మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని...
Huge Traffic Jam in Jammu Kashmir

కశ్మీరీ యాపిల్‌పై ట్రాఫిక్ పంజా

అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో యాపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం;...
4G services to 425 villages

425 గ్రామలకు 4జీ సేవలు

మన తెలంగాణ/హైదరాబాద్:దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మం త్రి మండలి దేశవ్యాప్తంగా 4జీ మొ బైల్ సేవలు...
425 villages of telangana selected in antyodaya

‘అంత్యోదయ’ కింద తెలంగాణలో 425 గ్రామాలు ఎంపిక

ఈ గ్రామాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్రం దేశవ్యాప్తంగా 24,680 గ్రామాల ఎంపిక ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు రూ.26,316 కోట్లు హైదరాబాద్: దేశంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర...
Union Cabinet approved the BSNL revival package

పాత రింగ్‌కు కొత్త కొత్త హంగు

బిఎస్‌ఎన్‌ఎల్ కు రూ 1.64 లక్షల కోట్ల బాగోగుల ప్యాకేజ్ గ్రామీణ ప్రాంతాలకు 4 జి విస్తరణ బిఎస్‌ఎన్‌ఎల్ బిబిఎన్‌ఎల్ విలీనం కేంద్ర కేబినెట్ నిర్ణయం ... పలు విధాలుగా మద్దతు చర్యలు న్యూఢిల్లీ...
Bakrid should be celebrated peacefully

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

హైదరాబాద్ : ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ను జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ముస్లీం మత పెద్దలు, అన్ని శాఖల అధికారులతో కలిసి...

గొల్లుమన్న దబ్బీర్‌పేట

అశేష జనం మధ్య రాకేశ్‌కు అంతిమ వీడ్కోలు పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి వరంగల్‌లో ఉద్రిక్తతల నడుమ కొనసాగిన అంతిమయాత్ర బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై దాడి, ఫ్లెక్సీలకు నిప్పు.. నర్సంపేటలో...

అగ్నిపథ్‌ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్‌కుమార్

  హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం...
Rajya Sabha candidates announced by CM KCR

రేపటి చరిత్ర నిర్మాత కెసిఆర్

మనం ఒకరిని వేలెత్తి చూపెడితే, మిగతావేళ్ళన్నీ మనవైపే చూపెడతాయనే నానుడిని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మరిచిపోయినట్టున్నాయి. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో ఈ...
Public sector companies sale to corporates

ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు తెగనమ్ముతున్న మోడీ సర్కార్

రోజురోజుకు పెరుగుతున్న ధరలు ప్రజల బతుకులు ఛిన్నాభిన్నం సమస్త ప్రజానీకం సమ్మెలోనే వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ సభ సక్సెస్   మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి అధికారంలోకి వచ్చినప్పట్నించీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్లకు తెగనమ్ముతోందని వామపక్ష...
Trade unions strike on May 28, 29 in protest of PSU privatization

పిఎస్‌యుల ప్రైవేటీకరణకు నిరసనగా.. 28, 29 తేదీల్లో ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మనతెలంగాణ/ హైదరాబాద్ : పిఎస్‌యుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా...
Free skill training for rural youth

గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ధీన్ ద యాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో గ్రామీణ ప్రాంత యువతీయువకులకు 3నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టర్...

Latest News