Home Search
సంస్థ నష్టాలు - search results
If you're not happy with the results, please do another search
కృష్ణ సినీమానవీయం
ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో రాణించడం సహజమే. అయితే తద్వారా వచ్చే పేరు ప్రతిష్టలను వాడుకొని మరింత లాభపడాలని, ఆ పీఠం మీద నిలబడి ఏదో అందలాన్ని చేరుకోవాలని తాపత్రయపడేవారే అధికం. స్వార్థ...
అగ్రవర్ణ కోటా రాజ్యాంగ ముప్పు
చట్టసభలు రూపొందించే చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించాల్సిందే. అవి అమలులో ఉన్నంత కాలం శిరసావహించక తప్పదు. అయితే వాటిని నిర్ణయించేవారు, ఆ తీర్పులు ఇచ్చే వారు మనుషులేనన్న సజీవ సత్యాన్ని మనం...
గడువుకు ముందే కాలం చెల్లిపోతున్న 50 మిలియన్ కొవాగ్జిన్ డోసులు
హైదరాబాద్ : వచ్చే సంవత్సరం రాకముందే భారత్ బయోటెక్కు చెందిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ 50 మిలియన్ డోసులు కాలం చెల్లిపోతున్నాయి. డిమాండ్ బాగా తగ్గిపోయి తీసుకునేవారు ఎవరూ లేకపోవడమే దీనికి కారణంగా...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...
పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వే
తెలంగాణ డిమాండ్కు అంగీకరించిన సిడబ్లూసి
ముంపు తగ్గింపు రక్షణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ సుముఖం
మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రా జెక్టు బ్యాక్ వాటర్ విషయంలో కేంద్ర ప్ర భుత్వం మెట్టు...
ముంపుపై అధ్యయనం చేయాల్సిందే
పోలవరం ముంపుపై అధ్యయనం జరిపితీరాల్సిందే
వరదల్లో నష్టపోయిన వారికే ఆ కష్టాలు తెలుస్తాయి
నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి
ఢిల్లీ భేటిలో కేంద్రం ముందు తెలంగాణ ఏకరువు
తెలంగాణ బాటలోనే ఒడిశా చత్తీస్గఢ్
ప్రాజెక్టుకు అనుమతులపై ఘాటు...
అంబేడ్కర్ పేరు పెడితేనే సార్థకత
భారతదేశ చట్టసభ అయిన నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడం అంటే ఈ దేశ ప్రజలు తమను తాము గౌరవించుకోవడమే అవుతుంది. ఆయన మన దేశానికి దార్శనికునిగా, మార్గదర్శిగా...
పోలవరంలో… ‘నిజాలకు’ పాతర
నదిలో ప్రవహించే గరిష్ట వరదనీటికి రెట్టింపు సామర్ధంతో డ్యాం నిర్మాణాలు జరగాలని, ఆ విధంగా లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ను 72 లక్షల క్యూసెక్కుల వరదనీటి డిశ్చార్జి సామ ర్ధంతో నిర్మించాలని,...
పోలవరం ముంపుపై వివరణ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటీ లేఖ
బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం జరిపించాలన్న
తెలంగాణ లేఖకు స్పందన 36లక్షల క్యూసెక్కుల
వరదకే భద్రాచలం మునిగిందని ప్రస్తావన
మన: గోదావరి నదిపై పోలవరం వద్ద ఆంధప్రదేశ్ రాష్ట్ర...
ఎపి అసెంబ్లీలో రెండో రోజు ప్రశ్నోత్తరాలు ఇవే
అమరావతి : రెండో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాలతో రెండో రోజు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దేవాలయాల కూల్చివేత, కొత్త మెడికల్...
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయని, మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ...
మీటర్పై మాటెత్తని షా
విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత
చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని
మార్చాలని ఆదర్శ రైతులకు
హోం మంత్రి సలహా
బిత్తరపోయిన రైతులు పిఎం
కిసాన్ యోజనను రూ.15వేలకు
పెంచాలని వినతి బేగంపేటలో
రైతులతో వ్యవసాయం,
పంట...
లాభార్జన సరకుగా విద్యుత్
విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...
‘ఆప్షన్స్ స్టోర్’ను ప్రారంభించిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ముంబై: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL), భారతదేశపు అత్యుత్తమ బ్రోకింగ్ హౌస్గా అవార్డు పొందింది, ఆప్షన్స్ ట్రేడింగ్ను సంక్లిష్టంగా మరియు ప్రమాదకరమని గుర్తించే కస్టమర్ల కోసం సరళీకృత ఆప్షన్స్ ట్రేడింగ్...
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా
ఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ విలీనం ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కేంద్రమంత్రి చౌహాన్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహాన్ సమాధానమిచ్చారు. ఈ రెండు ప్రభుత్వసంస్థలను విలీనం చేసే...
పోల‘రణం’ కేంద్రం పాపమే
పోలవరం బ్యాక్ వాటర్పై అధ్యయనానికి
సిడబ్లుసికి లేఖలు రాసినా స్పందన లేదు
లక్ష ఎకరాలకు ముంపు ముప్పు భద్రాచలం ఆలయం, పర్ణశాల మునిగిపోయే
ప్రమాదం కేంద్ర జల సంఘంలోని 18విభాగాల అనుమతి తర్వాతే ప్రాజెక్టు...
గుండెల్లో పెట్టుకోదగిన ప్రసంగం
ఉపన్యాసం ఒక కళ. అందంగా ఆకర్షణీయంగా మాట్లాడటం, హృదయాన్ని కదిలించేలాగా, గుర్తుంచుకొని పునః పునః సభా సదులు స్మరించుకొనే లాగా, మహత్పూర్వకంగా, స్ఫూర్తివంతంగా మాట్లాడడం, స్పృహ నుండి చైతన్యం దాకా భావనలు రంగరించి...
బేర్ గుప్పిట్లోకి..
కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో...
రూపాయి పతనంలో మరో రికార్డు
ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి...
రష్యాపై ఐరోపా చమురు వార్..
రష్యాపై ఐరోపా చమురు వార్
90 శాతం క్రూడ్ దిగుమతుల నిలిపివేత
రెండురోజుల మంతనాలలో నిర్ణయం
ఓ వైపు ఇంధన అవసరాలు
మరో వైపు మాస్కోకు షాక్ వ్యూహాలు
విభేదాల నడుమనే ఇయూ...