Home Search
2+2 చర్చలు - search results
If you're not happy with the results, please do another search
గ్రీస్ పర్యటనలో ప్రధాని మోడీ..ప్రధాని, అధ్యక్షురాలితో చర్చలు
ఏథెన్స్:భారత్ గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శుక్రవారం ఆ దేశ ప్రధాని...
27న ఖమ్మంలో రైతు విధానం ప్రకటిస్తాం
రైతులను మోసం చేస్తున్న బిఆర్ఎస్ గద్దె దింపే వరకు పోరాటం
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మంలో జరిగే ‘రైతు గోస, బిజెపి భరోసా’ వేదిక ద్వారా.. రాష్ట్రంలో...
ఆగస్టు 27న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బిజెపి తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మంలో ఒక బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అమిత్ షా...
ఒబిసి పార్లమెంట్ కమిటీతో ‘సెంట్రల్ వర్సిటీ’ బిసి అసోసియేషన్ల చర్చలు
మన తెలంగా ణ / హైదరాబాద్ : ఒబిసి పార్లమెంట్ కమిటీతో సెంట్రల్ యూనివర్సిటీ బిసి అసోసియేషన్లు చర్చలు జరిపాయి. మంగళవారం సుమారు 30 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీ బృందాన్ని...
భారతీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి నెట్ జీరో సమ్మిట్ 2023
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్ GEAR భాగస్వామ్యంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (IMT), హైదరాబాద్, నెట్ జీరో సమ్మిట్ మొదటి ఎడిషన్ను విజయవంతంగా నిర్వహించింది. "నెట్-జీరో 2023:...
వారణాసిలో అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్పో 2023..
వారణాసి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో 2023 (ITCX) గత సాయంత్రం వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో వేడుకగా ముగిసింది. జూలై 22-24 వరకు ఈ ఎక్స్పో...
ఎన్డిఎలో చేరికపై జెడి(ఎస్)తో చర్చలు
హుబ్బళ్లి: వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలకు ముందు జెడి(ఎస్) జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డిఎ)లో చేరడానికి సంబంధించి బిజెపి, జెడి(ఎస్)ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత...
ఫ్రాన్స్నుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్స్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంనుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్ జెట్ విమానాలు, మూడు ఫ్రాన్స్ రూపొందిన స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనలకు భారత...
తుస్సుమన్న జి-20 వ్యవసాయ సదస్సు !
మొక్కుబడిగా చర్చలు ..ఊకదంపుడు ప్రసంగాలు
ప్రధాని ప్రసంగంపై రైతుల పెదవి విరుపులు
హైదరాబాద్: పంటల సాగులో పెరిగిన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే సూచనలేవి కనిపించలేదు. ఆధునిక శాస్త్ర సాంకేతక రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపొంతుంటే దేశ...
జి20దేశాలకు కేంద్రమంత్రి తోమర్ పిలుపు
వ్యవ‘సాయం’చేసుకుందాం
విపత్తుల సవాళ్లు అధిగమిద్దాం
హైదరాబాద్: వ్యవసాయరంగంలో సుస్థిరతను సాధించేందకు కలిసి పనిచేద్దాం..ప్రకృతి సవాళ్లను ఎదుర్కొందాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ జి20సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా గురువారం జి20 దేశాల వ్యవసాయ...
రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం
హైదరాబాద్:రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన డీలర్లు మంగళవారం సాయంత్రం నుంచే రేషన్ పంపిణీ చేపడుతున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్ల సాధనకోసం సమ్మే చేస్తామన్న రేషన్...
2024 ఎన్నికల్లో ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి: రాహుల్ గాంధీ
వాషింగ్టన్: ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికాలో మూడు నగరాల పర్యటనలో ఉన్నారు. ప్రతిపక్షాల ఐక్యత 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజలని ఆశ్చర్యపరుస్తాయి అన్నారు. ఆయన గురువారం వాషింగ్టన్లో నేషనల్ ప్రెస్...
జూన్ 12న పాట్నాలో భారీ ప్రతిపక్ష సమావేశం!
దాదాపు 24 రాజకీయ పార్టీలు హాజరయ్యే అవకాశం
పాట్నా: భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని వ్యతిరేకస్తున్న రాజకీయ పార్టీలన్నింటితో భారీ ప్రతిపక్ష సమావేశాన్ని పాట్నాలో జూన్ 12న ఏర్పాటు చేయాలని జనతాదళ్(యు) యోచిస్తున్నది. ఈ సమావేశంలో...
2024లో దేశంలో అతిపెద్ద ఐపిఒకు సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) కంపెనీ ఓలా ఇండియా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు సిద్ధమవుతోంది. 2024 సంవత్సరం ప్రారంభంలో ఐపిఒ తీసుకొచ్చేందుకు గాను కంపెనీ ఆర్థిక, న్యాయ సంస్థలతో చర్చలు...
రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం
సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
22 సమస్యలపై 20 పరిష్కారానికి సానుకూలం
గౌరవ వేతనం, కమీషన్ పెంపు సిఎం దృష్టికి
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లతో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ముందు...
ఎఫ్టిఎపై మోడీ సునాక్ చర్చలు
లండన్ : భారత్, బ్రిటన్ మధ్య ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కుదిరే దిశలో ప్రధాని మోడీ, రిషి సునాక్ మధ్య విస్తృత చర్చలు జరిగాయి. జపాన్లోని హిరోషిమాలో జి 7...
మరో15-20 రోజుల్లో కూలనున్న మహారాష్ట్ర ప్రభుత్వం: సంజయ్ రౌత్
సంకీర్ణ ప్రభుత్వానికి ‘డెత్ వారెంట్ ’ జారీ!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మహారాష్ట్రలో మరో 1520 రోజుల్లో కూలిపోనున్నదని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం జోస్యం చెప్పారు....
12న తెలంగాణకు అమిత్ షా!
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 12న తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాన్ని సమీక్షించబోతున్నారు. హకీంపేట్లో ఓ కార్యక్రమానికి హాజరై, అదే రోజున కోర్ కమిటీ సమావేశంలో ఆయన...
ఆర్ఎస్ఎస్-జమాతే చర్చలు!
ప్రస్తుతం మన దేశంలో ఆర్ఎస్ఎస్కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
సరిహద్దు సమస్యపై బీజింగ్లో తొలిసారి భారత్, చైనా చర్చలు
న్యూఢిల్లీ : బీజింగ్లో బుధవారం తొలిసారి భారత్, చైనా ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. వాస్తవ నియంత్రణ రేఖ పశ్చిమ సెక్టార్ వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చర్చించారు. మిగిలిన ప్రాంతాల్లో...