Home Search
2+2 చర్చలు - search results
If you're not happy with the results, please do another search
సరిహద్దు సమస్యపై బీజింగ్లో తొలిసారి భారత్, చైనా చర్చలు..
న్యూఢిల్లీ: బీజింగ్లో బుధవారం తొలిసారి భారత్, చైనా ప్రతినిధులు వ్యక్తిగతంగా సమావేశమై సరిహద్దు సమస్యలపై చర్చించారు. వాస్తవ నియంత్రణ రేఖ పశ్చిమ సెక్టార్ వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చర్చించారు. మిగిలిన ప్రాంతాల్లో బలగాల...
24 గంటల కాదు 13 గంటల కరెంటైనా ఇవ్వండి: జీవన్ రెడ్డి
హైదరాబాద్: 24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ వారికి ఊతపదమైందని కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ అవరణంలోని మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. అధికార పక్ష...
విద్వేష ప్రసంగాలు, చానళ్ళ చర్చలు
సంపాదకీయం: దేశాన్ని పీడిస్తున్న రెండు అతి పెద్ద పెడధోరణుల మీద సుప్రీంకోర్టు దృఢ స్వరంతో మాట్లాడిన తీరు ఆహ్లాదకరంగా వుంది. ఇందులో ఒకటి దేశంలో బహిరంగంగా, నిర్భయంగా, పట్టపగలే సాగిపోతున్న విద్వేష ప్రసంగాలకు...
2023లో 5జి సేవలకు టెలికాం సిద్ధం.. చార్జీలు పెరగొచ్చు
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో(2023) 5జి నెట్వర్క్ను నిర్మించేందుకు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు టెలికాం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సేవలను ప్రజలకు తక్కువ రేటుకే అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు...
జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్పింగ్ అసహనం !
బాలి : ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా, జీ 20 వేదికగా జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో...
జి-20 కి భారత్ సారథ్యం
ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
ఉక్రెయిన్ వివాదం తర్వాత తొలిసారి రష్యా, అమెరికా అణు చర్చలు
మాస్కో: ఉక్రెయిన్కు ఫిబ్రవరి 24న బలగాలను పంపించిన తర్వాత... ఇప్పుడు అమెరికా, రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల చర్చలు జరుపబోతున్నాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన వార్తాపత్రిక ‘కొమ్మర్సెంట్’ మంగళవారం ప్రచురించింది. ఈ విషయమై...
చర్చలు సఫలం
శాంతించిన విఆర్ఎలు
ఫలించిన మంత్రి
కెటిఆర్ చొరవ
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల
నేపథ్యంలో ఆందోళన
విరమించాలని మంత్రి సూచన
సమ్మతించిన ప్రతినిధులు,
సమ్మె తాత్కాలికంగా వాయిదా
20న సిఎస్తో చర్చలు
మనతెలంగాణ/హైదరాబాద్: విఆర్ఎల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని...
మిషన్ 2024 లక్ష్యంగా దూసుకుపోతోన్న నితీశ్
న్యూఢిల్లీ: మిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్షంగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. మూడు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలను...
ఎంక్యూ-9బి డ్రోన్లు సేకరణలో అమెరికాతో భారత్ చర్చలు
వాషింగ్టన్: మూడు బిలియన్లకు పైగా డాలర్ల ఖర్చుతో 30 MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి, హిందూ మహాసముద్రం తీరం...
కశ్మీర్పై యుద్ధం వద్దు.. చర్చలు కీలకం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యపై యుద్ధం పరిష్కార మార్గం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. భారతదేశంతో పాకిస్థాన్ శాశ్వత శాంతిని కోరుకుంటుంది. ఈ దిశలో సంబంధిత జటిల సమస్యల పరిష్కారాన్ని...
ఈ నెల 21న బిజెపిలో చేరడం లేదు
తేల్చి చెప్పిన సినీ నటి, మాజీ ఎంఎల్ఎ జయసుధ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 21న తాను బిజెపిలో చేరడం లేదని సినీ నటి, మాజీ ఎంఎల్ఎ జయసుధ స్పష్టం చేశారు. పార్టీలో...
21 రోజులు..500కు పైగా బిల్లులు
న్యూఢిల్లీ : రాష్ట్రాల అసెంబ్లీలు 2021లో సగటున 21 రోజుల పాటు సమావేశం అయ్యాయి. పలు విషయాలకు సంబంధించి 500కు పైగా బిల్లులను ఆమోదించాయి. ఉన్నత విద్య, ఆన్లైన్ గేమింగ్, మతమార్పిడులు, పశువుల...
అఖిలేశ్తో కెసిఆర్ చర్చలు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధానిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో శుక్రవారం ఉత్తరప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల...
నేడు భారత్, చైనాల మధ్య 16వ రౌండ్ చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి మిగిలిన ఘర్షణ పాయింట్లలోని సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. వాస్తవాధీన...
శ్రీలంకకు భారత ప్రతినిధి బృందం.. ఆర్థిక సహాయంపై చర్చలు
కొలంబో: అనూహ్య ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని, మరో విడత ఆర్థిక సహాయాన్ని అందచేయాల్సిన అవసరాన్ని అంచనా వేసేందుకు ముఖ్య అర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ సారథ్యంలో ఒక...
బాసర ట్రిపుల్ ఐటిలో చర్చలు సఫలం…
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి తరగతులకు విద్యార్థులు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి....
ఉక్రెయిన్ లో రోజుకు 200 మంది సైనికుల మరణం
ఆయుధాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్ !
కీవ్: రష్యాతో జరుగుతున్న పోరులో రోజుకు కనీసం 200 మంది ఉక్రెయిన్ సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాల...
2 రోజుల జపాన్ పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యోలో మే 24న జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ...
బెర్లిన్ లో భారత, జర్మనీ ప్రతినిధుల చర్చలు
బెర్లిన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, భారతదేశం మరియు జర్మనీ ప్రతినిధులు బెర్లిన్లోని ఫెడరల్ ఛాన్సలరీలో సమూహ ఛాయాచిత్రానికి(గ్రూప్ ఫోటోకు) పోజులిచ్చారు. ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు...