Friday, April 26, 2024

ఆటోను ఢీకొన్న కారు: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Seven killed in road accident at West Bengal

కోల్‌కతా: బెంగాల్ లోని సుతీ జాతీయరహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ముర్షిదాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News